ఆలోచన, విచారణ, చింతన అనేవి మనం సుమారుగా సమానార్థంలో వాడే పదాలు. జ్ఞానాన్ని, ధర్మాన్ని వెలిగించే ఈ ఆలోచన మనిషి విశిష్టత అన్నది రుషివాక్కు. ఆలోచన వికసించకపోతే మనిషి ఆటవికుడిగానే కొనసాగేవాడు. అదే ఆలోచన వికసి
మండన మిశ్రుడు నర్మదా నదీ తీరంలోని ప్రస్తుతం మహేశ్వర్ అని పిలుస్తున్న మాహిష్మతి పట్టణవాసి. ఆయన వేద వేదాంగాలను ఔపోసన పట్టిన కర్మవాది. సంవాదంలో అతనిని ఓడిస్తే కర్మవాదాన్ని జ్ఞానమార్గం అదిమి పెట్టగలదని ‘�
‘భావనమే జీవనం, జీవనమే భావనం’ అన్నది సుస్పష్టమైన నిత్యానుభవ సత్యం. మనసులో కలిగే రకరకాల భావనల సారమే అనుభవం. అనుభవాల ప్రతిఫలమే అనుభూతి. పుట్టుక నుంచి గిట్టే వరకూ అన్ని వయోదశల్లో, వివిధ పరిస్థితుల్లో ప్రతి మన
నీరు ఒకటే.. కొన్ని ప్రాంతాల్లో పానీ అంటారు. మరికొన్ని ప్రాంతాల్లో వాటర్ అని పిలుస్తారు. ఏ పేరుతో పిలిచినా నీటి స్వభావం మారదు. అలాగే భగవంతుడు కూడా! ఏ పేరుతో పిలిచినా, ఏ రూపుతో కొలిచినా అసలు స్వరూపం ఒకటే. ఈ సృ�
కురుక్షేత్ర సంగ్రామానికి వేళయింది. కురుసేనలు ఓ పక్క, పాండవుల సైన్యం మరోపక్క మోహరించి ఉన్నాయి. కాసేపట్లో కురుక్షేత్రం.. రణక్షేత్రంగా మారనుంది. ఇటు అర్జునుడు, అటు దుర్యోధనుడు ఉభయ సేనలనూ పరిశీలించారు. తన సైన