ఓ ఆశ్రమానికి చేరుకున్న యువకుడు వచ్చీ రావడంతోనే ‘ఇక్కడ అది బాగాలేదు, ఇది బాగాలేదు’ అంటూ విమర్శించడం మొదలుపెట్టాడు. అంతేకాదు, ‘తనని తల్లిదండ్రులు సరిగా పెంచలేదని, తమ గ్రామవాసుల ఆలోచనలు తప్పుల తడక’ అని చెబ�
భగవంతుని ప్రీత్యర్థం చేసే యజ్ఞాలలో, వేద మంత్రాలు పఠించే సమయంలో సంజ్ఞార్థకంగా ‘ఓం తత్ సత్' ఉచ్చరిస్తుంటారు. వీటిలో మొదటిది ‘ఓం’కారం. శాస్త్రవిధులను బట్టి యజ్ఞం, దానం, తపస్సు చేసేవారు ఆ కర్మలను ఓంకార నాదం
పరమానందకరమైనది, చిట్టచివరి గమ్యం భగవత్ సాన్నిధ్యం. దాన్ని కోరుకోవడం మానవ సహజం. కానీ, కోరుకున్నంత సులువుగా అది లభించదు. ‘భగవత్ సాన్నిధ్యం సులభంగా లభించడం కోసం ముందుగా సాధువుల సన్నిధికి చేరుకోవాలి’ అని �
సుమతి శతకంలోని ఈ పద్యాన్ని చాలామంది చిన్నప్పుడే విని ఉంటారు. అందరికీ తెలిసిన పద్యం ఇది. తాత్పర్యం అర్థమయ్యే రీతిలోనే ఉంది కాబట్టి, ప్రత్యేకంగా అర్థం చెప్పుకోవలసిన అవసరం లేదు. అయితే, ఈ అర్థం ఎవరికి అన్వయం �
జంతువుల జీవనం తొంభై శాతం సహజాతాలతో, పది శాతం ఐచ్ఛికతతో నిర్ణయమై సాగుతుంది. మానవ జీవనం తొంభై శాతం ఐచ్ఛికతపైన , పది శాతం సహజాతాలపైన ఆధారపడి ఉంటుంది. మానవ జీవితంలో ఈ ఐచ్ఛికత ప్రబలమైన పాత్రే మనిషికి అసాధారణమై�
ఆధ్యాత్మికత సమష్టి కృషి కాదు. వ్యక్తిగతమైన సాధన, వృద్ధి, సిద్ధి. అందుకు ధైర్యం, ైస్థెర్యం కావాలి. సత్యాన్ని తెలుసుకోవడంలో అవసరమైతే తన పూర్వ అభిప్రాయాలను దాటగల ధైర్యం ఉండాలి. తెలుసుకున్న తర్వాత దృష్టి విక్
ప్రతి మనిషికి కొన్ని మంచి అలవాట్లు, దురలవాట్లు ఉంటాయి. కొన్ని పుట్టుకతో వచ్చేవి అయితే, కొన్ని పెరిగిన వాతావరణాన్ని బట్టి అలవడుతాయి. ‘పుట్టుకతో వచ్చిన బుద్ధులు పుడకలతో గానీ పోవు’ అనే నానుడి అందరికీ తెలిస�
కలియుగం ఆరంభంలో మానవులకు క్రమక్రమంగా తపస్సులు క్షీణిస్తూ ఉంటాయి. ఫలితంగా భౌతిక ప్రపంచం సత్యంగా, ఇంద్రియ సుఖాలు నిత్యమైన పరమార్థంగా భావించడం అధికమవుతుంది. భౌతిక ప్రపంచానికి అతీతంగా పాపపుణ్యాలను లెక్కవ�
ద్వౌ భూతసర్గౌ లోకేస్మిన్ దైవ ఆసుర ఏవచ..దైవీ సంపద్విమోక్షాయ నిబంధాయాసురీ మతా.. (భగవద్గీత 16-5, 6) ఈ సృష్టిలో దైవగుణాలు కలవారు, అసుర గుణాలు కలవారు అని రెండు రకాల మనుషులుంటారు. దైవ గుణాలు మోక్షానికి కారణమైతే, అసుర
తెలియక చేసినా, తెలిసి చేసినా తప్పును దిద్దుకోవాలి. పశ్చాత్తాపంతో ఆ పాపాన్ని కడిగేసుకోవాలి. తప్పులు చేయకుండా ఉండేందుకు ప్రయత్నించాలి. విద్య, ఉపాధి మార్గాల్లో చిన్న చిన్న తప్పులు దొర్లుతుంటాయి. తప్పులు చే
ఆది నుంచి అంతం వరకు మానవ జీవితమంతా స్వచ్ఛంగా, సంస్కార ప్రవాహంగా సాగాలన్నది సనాతన ధర్మం ఉద్దేశం. నిరపేక్ష ఆత్మానంద ప్రాప్తితో, వాసనాక్షయంతో జన్మరాహిత్యం పొందాలన్నది భారతీయ రుషుల అవగాహన, ఆదర్శం, ఆశయం. అదే బ
మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లా ధూప్ఖేడా గ్రామంలో చాంద్ భాయ్ అనే మహమ్మదీయుడు ఉండేవాడు. అతను గ్రామాధికారి, ధనవంతుడు. ఓ రోజు ఔరంగాబాద్కు ప్రయాణంలో అతని గుర్రం తప్పిపోయింది. ఎంతగానో వెతికాడు చాంద్భ�
శాస్త్ర వివరణల ప్రకారం ప్రపంచంలో ప్రస్తుత పరిస్థితులు ఆశ్చర్యకరమైనవేమీ కావు. జీవితంలో ప్రస్తుతం కొన్ని సంక్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నంత మాత్రాన ఇవన్నీ ఊహించని పరిణామాలని కూడా చెప్పలేం! కరోనా వ�