జంతువుల జీవనం తొంభై శాతం సహజాతాలతో, పది శాతం ఐచ్ఛికతతో నిర్ణయమై సాగుతుంది. మానవ జీవనం తొంభై శాతం ఐచ్ఛికతపైన , పది శాతం సహజాతాలపైన ఆధారపడి ఉంటుంది. మానవ జీవితంలో ఈ ఐచ్ఛికత ప్రబలమైన పాత్రే మనిషికి అసాధారణమై�
ఆధ్యాత్మికత సమష్టి కృషి కాదు. వ్యక్తిగతమైన సాధన, వృద్ధి, సిద్ధి. అందుకు ధైర్యం, ైస్థెర్యం కావాలి. సత్యాన్ని తెలుసుకోవడంలో అవసరమైతే తన పూర్వ అభిప్రాయాలను దాటగల ధైర్యం ఉండాలి. తెలుసుకున్న తర్వాత దృష్టి విక్
ప్రతి మనిషికి కొన్ని మంచి అలవాట్లు, దురలవాట్లు ఉంటాయి. కొన్ని పుట్టుకతో వచ్చేవి అయితే, కొన్ని పెరిగిన వాతావరణాన్ని బట్టి అలవడుతాయి. ‘పుట్టుకతో వచ్చిన బుద్ధులు పుడకలతో గానీ పోవు’ అనే నానుడి అందరికీ తెలిస�
కలియుగం ఆరంభంలో మానవులకు క్రమక్రమంగా తపస్సులు క్షీణిస్తూ ఉంటాయి. ఫలితంగా భౌతిక ప్రపంచం సత్యంగా, ఇంద్రియ సుఖాలు నిత్యమైన పరమార్థంగా భావించడం అధికమవుతుంది. భౌతిక ప్రపంచానికి అతీతంగా పాపపుణ్యాలను లెక్కవ�
ద్వౌ భూతసర్గౌ లోకేస్మిన్ దైవ ఆసుర ఏవచ..దైవీ సంపద్విమోక్షాయ నిబంధాయాసురీ మతా.. (భగవద్గీత 16-5, 6) ఈ సృష్టిలో దైవగుణాలు కలవారు, అసుర గుణాలు కలవారు అని రెండు రకాల మనుషులుంటారు. దైవ గుణాలు మోక్షానికి కారణమైతే, అసుర
తెలియక చేసినా, తెలిసి చేసినా తప్పును దిద్దుకోవాలి. పశ్చాత్తాపంతో ఆ పాపాన్ని కడిగేసుకోవాలి. తప్పులు చేయకుండా ఉండేందుకు ప్రయత్నించాలి. విద్య, ఉపాధి మార్గాల్లో చిన్న చిన్న తప్పులు దొర్లుతుంటాయి. తప్పులు చే
ఆది నుంచి అంతం వరకు మానవ జీవితమంతా స్వచ్ఛంగా, సంస్కార ప్రవాహంగా సాగాలన్నది సనాతన ధర్మం ఉద్దేశం. నిరపేక్ష ఆత్మానంద ప్రాప్తితో, వాసనాక్షయంతో జన్మరాహిత్యం పొందాలన్నది భారతీయ రుషుల అవగాహన, ఆదర్శం, ఆశయం. అదే బ
మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లా ధూప్ఖేడా గ్రామంలో చాంద్ భాయ్ అనే మహమ్మదీయుడు ఉండేవాడు. అతను గ్రామాధికారి, ధనవంతుడు. ఓ రోజు ఔరంగాబాద్కు ప్రయాణంలో అతని గుర్రం తప్పిపోయింది. ఎంతగానో వెతికాడు చాంద్భ�
శాస్త్ర వివరణల ప్రకారం ప్రపంచంలో ప్రస్తుత పరిస్థితులు ఆశ్చర్యకరమైనవేమీ కావు. జీవితంలో ప్రస్తుతం కొన్ని సంక్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నంత మాత్రాన ఇవన్నీ ఊహించని పరిణామాలని కూడా చెప్పలేం! కరోనా వ�
మనిషి ఎంత శక్తిమంతుడైనా కావచ్చు. అంతులేని సంపద, హద్దుల్లేని అధికారం ఉండవచ్చు. కానీ, తన చేతిలో లేని విషయాలుంటాయి. తను ఊహించని సందర్భాలు ఎదురవుతాయి. దాన్ని విధి అని సరిపెట్టుకోవడంతో పాటు, ఆ విధిని తట్టుకునే �
పరమేశ్వరుడే ఈ ప్రపంచాన్ని సృష్టించి, రక్షించి, నశింపజేస్తాడు. సృష్టి స్థితి లయలు ఎల్లప్పుడూ జరుగుతూనే ఉంటాయి. సృష్టి ఏర్పడటానికి ముందు ముఖ్యంగా మూడు తత్త్వాలున్నాయి. పరమేశ్వర తత్త్వం, జీవాత్మ తత్తం, ప్ర�
హిరణ్యాక్ష హిరణ్యకశిపులిద్దరూ కవల పిల్లలు. కవలల్లో ముందు పుట్టిన వాడు పెద్దవాడని, తరువాత పుట్టినవాడు చిన్నవాడని మన భావన. ధర్మశాస్త్రం ఇందుకు విరుద్ధంగా చెబుతుంది. ముందుగా తయారైన పిండం అంటే పెద్దవాడు, గర
ఈ ప్రపంచంలో చాలామంది భౌతిక దృష్టికే ప్రాధాన్యం ఇస్తుంటారు. కట్టూబొట్టూ గొప్పగా ఉంటే గొప్పవారని భావిస్తుంటారు. హంగు, ఆర్భాటాలు ప్రదర్శించేవారికే మర్యాదలు చేస్తుంటారు. కానీ, అంతశ్శుద్ధిని మించిన ఆభరణం ల�
భగవద్గీత నాగరిక మానవులకు లభించిన అద్వితీయ వరదానం. అది మానవ సమాజంలో ఇరవై లక్షల ఏండ్లుగా వ్యాప్తిలో ఉన్నట్లు గీత ద్వారా తెలుస్తున్నది. అయితే, కాలక్రమంలో ప్రాచుర్యం తగ్గినట్లు అనిపించడంతో శ్రీకృష్ణ భగవాన�