ఒక ఊర్లో తిరునాళ్లకు హరికథ ఏర్పాటు చేశారు. హరికథ చెప్పడానికి ప్రముఖ భాగవతార్ తన బృందంతో వచ్చాడు. ‘పాండవ వనవాసం’ కథను అందుకున్నాడు. అప్పుడప్పుడూ కథకుడు ‘గోవింద’లు చెబుతున్నాడు.
ఒకసారి నారదుడికి తన కంటే గొప్పభక్తులు లేరని గర్వం పొడచూపిందట. అతడి మనసు తెలుసుకున్న మహావిష్ణువు ‘నారదా! భూలోకంలో నా పరమభక్తుడు ఒకరు ఉన్నాడు. అతణ్ని కలిసి రా! భక్తి అంటే ఏంటో తెలుస్తుంది’ అని చెప్పాడు.
భారతీయ ఆధ్యాత్మిక వ్యవస్థ అపరిమితం. ప్రకృతిలో జరిగే మార్పులను ఒడిసిపడుతుంది. అందులోని రహస్యాలు, అంతరార్థాలు మానవులకు తెలియజేస్తుంది. లౌకిక జీవనం పునాదిగా అలౌకిక జీవనానికి మార్గదర్శనం చేయడం మన ఆధ్యాత్మ
వివేకానంద యుక్త వయసులో ఉన్నప్పుడు తండ్రి విశ్వనాథ దత్తా హఠాత్తుగా కన్నుమూశారు. ఒక్కసారిగా ఆ కుటుంబమంతా పేదరికంలో కూరుకుపోయింది. పెద్ద కుమారుడైన వివేకానంద అత్యంత మేధావి, పట్టభద్రుడు. అయినా ఎక్కడా ఉద్యో�
మనసు పవిత్రంగా ఉండాలంటే ముందుగా శరీరం శుభ్రంగా ఉండాలి. తర్వాత అంతరంగం పరిశుభ్రంగా ఉండాలి. ఈ విషయాన్ని గుర్తించే సనాతన ధర్మం శుభ్రతకు చాలా ప్రాధాన్యాన్నిచ్చింది. స్నానాది విధులు బాహ్య శౌచాన్ని కలిగిస్త�
కొడుక్కి యోగా నేర్పిద్దామని ఓ తండ్రి శిక్షకుడి దగ్గరికి తీసుకెళ్లాడు. ‘వదులైన దుస్తులు వేసుకోవాలి, సూర్యో
దయానికి పూర్వమే రావాల’ని చెప్పాడు శిక్షకుడు. మరుసటిరోజు నుంచీ తండ్రి తన కారులో కొడుకును తీసుకె�
అనేక మతాలు. అనేకానేక భాష్యాలు. నాస్తిక వాదాలు. ఏది సత్యమో, ఏది అసత్యమో అర్థంకానంత అయోమయం. పరమాత్మ తత్వాన్ని ఆకళింపు చేసుకునే ప్రయత్నంలో సామాన్య సాధకులకు అనేక అవరోధాలు.
పూర్వం సంపన్న కుటుంబాలకు చెందిన పిల్లలకు పాల పోషణ కోసం ప్రత్యేకంగా దాదీలు ఉండేవాళ్లు. పల్లె నుంచి నిరుపేద దాదీలు పట్నం వచ్చి సంపన్నుల ఇండ్లలో కొంతకాలం ఉండేవాళ్లు. కొందరు తమ వెంట పిల్లలను తీసుకెళ్లి రెండ
సనాతన ధర్మం... మాటల కొలతలకు అందని ఓ జీవనశైలి. ఓ వ్యవస్థ. ఓ మార్గం. అన్నిటికీ మించి ఆవిర్భావం, అంతం లేని ఓ అనంత యానం. మనిషిని మనీషిని చేసే ఓ దార్శనిక సూత్రం. కాలపరిమితులకు కట్టుబడేది కాదు. ఒక్క మాటలోనో, కొన్ని పద�