కుడి చేతితో చేసిన దానం ఎడమ చేతికి తెలియకూడదు అంటారు పెద్దలు. చాలామంది గొప్పల కోసం దానాలు చేస్తుంటారు. అయితే, చేసిన దానం చెప్పుకొంటే దాని ఫలితం పోతుందని పెద్దల మాట.
గోపికలు యశోదతో... ఓ ఇందు వదనా!
మీకు సంపద ఎక్కువగా ఉంటే మిక్కిలి మక్కువతో ఇంపైన విందు భోజనాలు కుడువ- ఆరగించవచ్చు. మేలైన పుట్టములు- పట్టు పీతాంబరాలు కట్టుకోవచ్చు.
ఛాందోగ్య ఉపనిషత్తులోని సత్యకాముడి కథ సత్యవాక్ పరిపాలన గొప్పదనాన్ని తెలియజేస్తుంది. సత్యకాముడు అనే బాలుడు ఉండేవాడు. అతను ఒకరోజు తన తల్లి దగ్గరికి వచ్చి.. ‘అమ్మా! మన గోత్రం ఏమిటి? సద్గురువు దగ్గర బ్రహ్మచర�
ఒకానొకసారి రంజాన్ నెలలో మక్కా ఇమామ్కు ఓ ఆఫ్రికా వ్యక్తి ఫోన్ చేసి ‘సహెరీ, ఇఫ్తార్ చేయకుండా ఉపవాసం ఉండకూడదా?’ అని అడిగాడు. అతని మాటలకు ఇమామ్ వెక్కివెక్కి ఏడ్చారు. సహెరీ, ఇఫ్తార్లో తినడానికి తిండికి న
‘గోవల్లభుడ నేను, గోవులు మీరు’... వేదాంత పరంగా అహం (నేను) పదానికి పరబ్రహ్మ అని అర్థం. ‘అహం బ్రహ్మాస్మి’- ‘నేనే పరబ్రహ్మని’ అనే ఈ విజ్ఞానం లేని అజ్ఞానులైన మీరందరూ గోవులు- పశువులు. నేను గోవల్లభుడను- పశుపతిని అని �
ఓ ఆశ్రమంలో నది ఒడ్డున సత్సంగం జరుగుతున్నది. భక్తులు అడుగుతున్న అనేక ప్రశ్నలకు గురువు సమాధానాలిస్తున్నాడు. ‘నా జీవితమంతా సమస్యలే. వాటిని ఎదుర్కోలేక సతమతమవుతున్నాను’ అని ఓ మధ్యతరగతి కుటుంబీకుడు అడిగాడు.
భాగవత దశమ స్కంధానికి లక్షణం విలక్షణమైన ‘నిరోధం’. అది శమ- మనోలయ స్వరూపం, అమనస్కత. ‘తోయస్థం లవణం యథా’- ఉప్పురాయి నీటిలో తన స్వరూపాన్ని కోల్పోవు చొప్పున జీవుని మనసు దేవుని చేత దేవుని యందు ఒప్పుగా లీనమవడమే నిర�
ఒకసారి ఓ గృహిణి ప్రవక్త (స) దగ్గరకొచ్చి ‘నా భర్త రోజూ ఎవరో ఒక అతిథిని ఇంటికి తీసుకొస్తాడు. రోజూ వారికి వంటలు వండి, అతిథి మర్యాదలు చేసి అలసిపోతున్నాను’ అని గోడు వెళ్లబోసుకుంది.
‘పురుష శ్రేష్ఠుడవైన ఓ అర్జునా! సుఖదుఃఖాల్లో సమబుద్ధి కలిగిన ఏ ధీరపురుషుణ్ని ఈ విషయ స్పర్శలు బాధించలేవో అటువంటి వ్యక్తే మోక్షార్హుడు’ అంటాడు గీతాచార్యుడు. సుఖాలు, దుఃఖాలు చలింపజేయని స్థితికి వ్యక్తులు �
ఒకానొక ప్రాంతంలో ఓ పెద్దాయన అనారోగ్యంతో కన్నుమూశాడు. అతని అంత్యక్రియల ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఊరి జనమంతా మృతుడి ఇంటికి చేరుకున్నారు. అంతిమ యాత్ర మొదలయ్యే సమయంలో ఒక వ్యక్తి హుటాహుటిన అక్కడికి వచ్చి ‘ఈ
ఆదిశంకరులు భారతావని నాలుగు దిక్కుల్లో స్థాపించిన చతురామ్నాయ పీఠాలు.. భారతీయ ఆధ్యాత్మికతకు శక్తి కేంద్రాలు. జగద్గురు పీఠాలలో అత్యంత విశిష్టతను, ప్రాముఖ్యతను సంతరించుకున్నది దక్షిణామ్నాయ శృంగేరీ శారదా�
‘దేవకీ కాంత విశ్వగర్భ గర్భయగుచు’.. విశ్వగర్భుడు విష్ణువు అర్భక (శిశు) రూపంలో గర్భస్థుడై ఆవిర్భవించే ప్రతి సందర్భంలో హిరణ్యగర్భునికి (బ్రహ్మదేవునికి) ఆయనను స్తోత్రం చేయడం అభ్యాసం- ఆనవాయితీ.
ఓ అందమైన తోట.. అందులో రెండు మహావృక్షాల నీడలో పిల్లలు ఆడుకుంటూ సేదతీరేవారు. వాటి మధురమైన ఫలాలను ఆస్వాదించేవారు. అటుగా వెళ్లే బాటసారులకూ ఆ చెట్లు నీడనిచ్చేవి. కొన్నాళ్లకు వాటిలో ఒక వృక్షం ఎండిపోయి నేలకొరిగ�