వేదకాలం నాటి మహిళలు విదుషీమణులు. బ్రహ్మవిద్యపైనా వారికి పట్టు ఉండేది. బృహదారణ్యక ఉపనిషత్తులోని గార్గి అందుకు ఉదాహరణ. జీవన్ముక్తుడైన జనక మహారాజు ఒక గొప్ప యజ్ఞాన్ని చేశాడు. ఎందరో తత్వవేత్తలు దానికి విచ్చ�
ఒక కొడుకు పై చదువులకు వెళ్తూ.. తండ్రి ఆశీర్వాదం కోరాడు. ‘నువ్వు ఎంత బాగా చదువుతావో నేను అడగను. ఎన్ని మార్కులు సాధిస్తున్నావో కూడా ఆరాలు తీయను. కానీ, ఎలాంటి వ్యక్తులతో స్నేహం చేస్తున్నావని మాత్రం అడుగుతాను�
సాధించాలనే పట్టుదలే సంకల్పం. సంకల్పం శుద్ధి కలిగినది అయితే... దాన్ని నెరవేర్చడానికి దైవం తోడు నిలుస్తుంది. దుస్సంకల్పమైతే.. తాత్కాలికంగా అది ఫలించినా, అంతిమంగా పతనాన్ని ఇస్తుంది. సంకల్పం వికల్పం కావొద్దం�
‘ఓ అర్జునా! శ్రద్ధాన్వితులైన సకామ భక్తులు ఇతర దేవతలను పూజించినప్పటికీ, వారు నన్ను పూజించినట్లే’ అంటాడు శ్రీకృష్ణ పరమాత్మ. దేవుడు ఒక్కడే అన్న భావనను తెలియజేస్తుంది ఈ శ్లోకం.
కొత్త ఆశలతో, సరికొత్త ఆశయాలు నెరవేర్చుకునే దిశగా నూతన సంవత్సరం వచ్చేసింది. గోడ మీద మారే క్యాలెండర్ తమజీవితాల్లోనూ ఏదైనా మార్పు తీసుకొస్తుందనిచాలామంది ఆశిస్తారు. కొత్త ఏడాదిలో ఉన్నతమైన మార్పును పొందాల
ఓ గ్రామపెద్దకు ఆధ్యాత్మిక విషయాలపై అమితాసక్తి ఉండేది. ప్రతీ శనివారం కృష్ణుడి గుడిలో గ్రామస్తులందరితో గీతా పఠనం చేయించాలని అనుకున్నాడు. వంద భగవద్గీత పుస్తకాలు తెప్పించాడు. విద్యావంతురాలైన ఒక మహిళకు గీత
అణో రణీయాన్ మహతో మహీయాన్
ఆత్మాస్య జంతో ర్నిహితో గుహాయాం॥ (కఠోపనిషత్తు) ‘ఆత్మ తత్వం అణువు కంటే అణువుగా, మహత్తు కంటే మహత్తుగాను ప్రతీ జీవి హృదయంలో నివసిస్తున్నది’ గౌతమ మహర్షి యాగం చేసి అన్నీ దానమిస్తుండ�
ఒకానొక వేటగాడు చెరువులోకి గాలం విసిరాడు. గాలానికి వేలాడుతున్న చిన్న మాంసం ముక్కను ఓ చిన్నచేప నోటకరవబోయింది. అంతలోనే పెద్దచేప దాన్ని వారించింది. ‘ఆ ఎరను తాకావో.. వేటగాడు నిన్ను అమాంతంగా లాగేస్తాడు.
వృద్ధుడైన ఓ వస్త్ర వ్యాపారి తన వ్యాపార బాధ్యతలను కొడుక్కు అప్పగించాలనుకున్నాడు. వ్యాపారంలో కొన్ని మెలకువలు చెప్పాడు. తనను ఆశీర్వదించాల్సిందిగా కోరుతూ తండ్రి పాదాలకు నమస్కరించాడు కొడుకు. ‘వ్యాపారంలోన�
దత్తాత్రేయుడు యోగి రాజు. ఏ స్థితి లౌకిక బంధనాలకు అతీతంగా విలక్షణంగా కనిపిస్తుందో, ఆ స్థితిని జ్ఞానులు యోగమార్గంలో అనుష్ఠించి గమ్యం చేరుతారు. అటువంటి సవ్యమార్గాన్ని చూపించే గురు సంప్రదాయానికి ఆద్యుడు ద�
అరుణగిరి అచంచలం. ఆ అచలంపై నడయాడిన రమణ మహర్షిదీ దాదాపూ అదే తత్వం. అందుకే, ఎక్కడ చోటు దొరక్క మౌనం ఆ మహనీయుడిని ఆశ్రయించింది. ఆ మౌనానికి ఊరడింపు కోసమో ఏమో ఆయన ఎప్పుడోగానీ మాట్లాడేవారు కాదు.