మనిషి సంఘజీవి. ‘సంఘేశక్తి కలియుగం’ అన్నారు. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా శ్రీచక్రార్చన విశేషంగా చేసుకుంటారు. వేదోక్తంగా పూజాధికాలు చేయలేని వారు పూలతో బతుకమ్మను కొలువుదీర్చి శ్రీచక్రంగా భావన చేస్తారు.
దేవీ నవరాత్రుల్లో అమ్మవారిని నవరూపాల్లో కొలువుదీర్చి, తొమ్మిది పేర్లతో ఆరాధిస్తారు. ఇలా అలంకరించే ఒక్కోరూపంలో ఒక్కో విశేషం దాగి ఉంది. ఈ క్రమంలో శరన్నవరాత్రుల్లో మొదటిరోజు అమ్మవారిని ‘బాలాత్రిపుర సుంద�
ప్రతి క్షణం విలువైనదే! దానిని ఎంత గొప్పగా ఉపయోగించుకుంటే.. అంత గొప్ప ఫలితం కలుగుతుంది. ప్రతి రోజూ ఓ అతిథిలాంటిదే అంటారు హసన్ బస్రీ (ర.అ.). ఒకసారి ఆయన ‘ఓ ఆదమ్ పుత్రా! ఈ రోజు అనేది నీ దగ్గరకు అతిథిగా వస్తుంది. ద�
ఊరే ప్రపంచంగా భావించే ఒక గ్రామీణ యువతికి పెళ్లి జరిగింది. రెండు గంటల ప్రయాణ దూరం ఉండే అత్తగారింటికి కాపురానికి వెళ్లే రోజు రానే వచ్చింది. అయినవాళ్లతో కలిసి బయలుదేరబోతూ ఉంటే అదే ఊర్లో ఉన్న తన అమ్మమ్మ గుర్�
ఒక సాధువు భక్తి గీతాలు పాడుకుంటూ ఊరిలోకి ప్రవేశించాడు. ఆ విషయం తెలుసుకున్న ఓ గృహిణి వారి ఇంటికి సాధువును సాదరంగా ఆహ్వానించింది. ఫలం పుష్పం ఇచ్చి ఆయన పాదపద్మాలకు నమస్కరించి నాలుగు మంచి మాటలు చెప్పమని కోర�
రంగడు వెలిసిన పుణ్యధామం పండరీపురం. ఆ పుండరీక వరదుడు కొలువుదీరిన అపర పండరి మన తెలంగాణలోనూ ఉంది. అదే సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలంలోని పాండురంగ ఆశ్రమం. భక్తులకు కొంగుబంగారమై విలసిల్లుతున్న ఆశ్రమం ఇప్పు�
ప్రముఖ పట్టణంలో ఓ కాలనీ ఉంది. ఆ కాలనీవాసులు ప్రతి గురువారం ఉదయం సంప్రదాయ దుస్తులు ధరించి కాలనీలో అన్ని వీధులూ తిరుగుతూ నగర సంకీర్తన చేస్తారు. డోలు, తబలా, చిడతలు, మృదంగం లాంటి వాయిద్య పరికరాలతో చక్కగా కార్య�
ఏ పనికైనా సంకల్ప శుద్ధి అవసరం. మన ఆచరణలు సంకల్పాలపైనే ఆధారపడి ఉంటాయి. సంకల్పానికి అనుగుణంగానే ప్రతిఫలం లభిస్తుంది. మనిషి మంచి ఉద్దేశాన్ని బట్టి అతనికి అల్లాహ్ మంచి చేస్తాడు.
‘సాధనాత్ సాధ్యతే సర్వం’ అన్నారు రుషులు. అయితే, ఆ సాధన చేసే విధానం ముఖ్యం. దానిని చేయించే గురువు అంతకన్నా ముఖ్యం. సరైన గురువు అనుగ్రహం లేకపోతే ఏ సాధనా పరిపక్వత చెందదు.
ఒక ఊర్లో ఓ విద్యావంతుడు ఉండేవాడు. అతను ఖాళీ సమయాల్లో పక్కనున్న పల్లెలకు వెళ్లి ఆధ్యాత్మిక ఉపన్యాసాలు ఇచ్చేవాడు. అలా వెళ్లేటప్పుడు ఆ విద్యావంతుడు యువకుడైన ఓ శిష్యుణ్ని వెంటపెట్టుకునేవాడు.