ఎంతటి మూర్ఖునికైనా అతను చేసే పనేంటో ముందుగానే తెలిసిపోతుంది. మంచిపనులు చేయడానికి ఎంతగా ఉత్సాహం చూపుతాడో, చెడు పని చేయాల్సి వచ్చినప్పుడు కనీసం ఒక్క క్షణమైనా సంశయిస్తాడన్నది కాదనలేని నిజం.
యతి తీర్థయాత్రలు ఎప్పుడూ చేయకూడదు. ఉపవాస దీక్షలు కూడా సర్వదా పనికిరాదు అని ఇందులోని భావం. లక్ష్మీబాయి షిండే అనే ఒక మహిళ శిరిడీ సాయి దగ్గరికి ప్రతిరోజు వచ్చి ఎంతో భక్తి శ్రద్ధలతో సేవించుకునేది.
అనగనగా ఒక గ్రామంలో యువ రైతు ఉండేవాడు. చిన్నప్పటినుంచీ అతని తండ్రి తనకో మాట చెప్పేవాడు. ‘దొరికిన జింకతో జాగ్రత్త’ అని అంటుండేవాడు. తండ్రి మాటలు కొడుక్కి అర్థమయ్యేవి కాదు. ఎన్నిసార్లు అడిగినా సమయం వచ్చినప�
ఒక ఊర్లో ఓ పాల వ్యాపారి ఉండేవాడు. చుట్టుపక్కల ఉన్న పశువుల యజమానుల దగ్గరికి వెళ్లి పాలు సేకరించి పట్టణానికి పంపేవాడు. దానిద్వారా అతనికి మంచి ఆదాయం వచ్చేది. చాలా ఆస్తులు సంపాదించాడు.
‘మన్ త్రాయతే ఇతి మంత్రః’ అంటే మనసును శుద్ధి చేసి, భౌతిక బంధనాల నుంచి విముక్తి కలిగించేదే మంత్రం. మంత్రజపం ద్వారా మనసు.. శాంతి, భక్తి, దైవంతో నిండిపోతుంది. శ్రీకృష్ణుడి పవిత్ర నామం దివ్యానందభరితమైనది.
క్రీస్తు ప్రకటించిన భావాల కోసం నిలబడి ప్రాణాలు పోగొట్టుకున్న వారు హతసాక్షులుగా క్రైస్తవ మతాధిపత్యం ప్రకటించింది. ‘నా కోసం అనేక చిక్కుల్లో పడతారు. కానీ, అంతిమ విజయం మీదే’ అని స్వయంగా క్రీస్తే ప్రకటించాడ�
ఒక గురువు పల్లెలన్నీ తిరిగి గ్రామస్థులకు నీతి బోధనలు చేయాలని భావించాడు. శిష్యులతో కలిసి ఎండనకా వాననకా ఊళ్లన్నీ పర్యటించడం ప్రారంభించాడు. కొండలు, గుట్టలు, నదులు, వంకలు కూడా దాటి బోధనలు చేయసాగాడు. అక్కడ దొర
ఓ కృష్ణా! నీ సగుణ రూపాన్ని నిరంతరం అనన్య భక్తితో విధివిధానంగా ఆరాధిస్తూ ధ్యానించేవారున్నారు. అలాగే కేవలం అక్షరుడవని.. సచ్చిదానంద నిరాకార పరబ్రహ్మంగా భావించి ఉపాసించే వారూ ఉన్నారు.