ఓ కృష్ణా! నీ సగుణ రూపాన్ని నిరంతరం అనన్య భక్తితో విధివిధానంగా ఆరాధిస్తూ ధ్యానించేవారున్నారు. అలాగే కేవలం అక్షరుడవని.. సచ్చిదానంద నిరాకార పరబ్రహ్మంగా భావించి ఉపాసించే వారూ ఉన్నారు.
మనం చాలామందిమి జీవితం అంటే కేవలం ఆటలు, సరదాలు, ఆస్తులు, మంచి ఉద్యోగం, సంసారం అనుకుంటాం. కానీ, ఈ జీవితం ఒక్కసారే దొరుకుతుంది. ఇది కేవలం పరీక్ష మాత్రమే. సుఖమైనా, కష్టమైనా, కలిమి అయినా, లేమి అయినా... అన్నీ మనల్ని పర
మానవ జీవితం మహత్తరమైంది. దాన్ని పరిపూర్ణంగా సద్వినియోగ పరచుకొని, జీవన పరమావధి చేరుకున్నప్పుడే ఆ జీవితానికి సార్థకత ఏర్పడుతుంది. లేకపోతే అథోగతి పాలవుతుంది. మనిషి జీవితం వైవిధ్య భరితం. ఒకటి ఉత్తమ ఆత్మ లోక�
తెలంగాణ పిండివంటల్లో సకినాలు ప్రత్యేకమైనవి. వేర్వేరు ప్రాంతాల్లో వీటిని చేసుకున్నా.. ఇక్కడ వచ్చినంత రుచిగా మరెక్కడా కుదరవు. కొన్ని ప్రాంతాల్లో అయితే ఈ పిండి వంటకం గురించి తెలియదన్నా ఆశ్చర్యపోవాల్సిన ప�
శరన్నవరాత్రుల్లో అమ్మవారు నేడు లలితాత్రిపుర సుందరీ దేవి రూపంలో దర్శనమిస్తుంది. లలిత అంటే లావణ్యం అని, త్రిపుర సుందరి అంటే ఆనందం కలిగించేది అని అర్థం. ఆత్మ, మనసు, శరీరం అనేవి మూడు పురాలు.
మనిషి సంఘజీవి. ‘సంఘేశక్తి కలియుగం’ అన్నారు. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా శ్రీచక్రార్చన విశేషంగా చేసుకుంటారు. వేదోక్తంగా పూజాధికాలు చేయలేని వారు పూలతో బతుకమ్మను కొలువుదీర్చి శ్రీచక్రంగా భావన చేస్తారు.
దేవీ నవరాత్రుల్లో అమ్మవారిని నవరూపాల్లో కొలువుదీర్చి, తొమ్మిది పేర్లతో ఆరాధిస్తారు. ఇలా అలంకరించే ఒక్కోరూపంలో ఒక్కో విశేషం దాగి ఉంది. ఈ క్రమంలో శరన్నవరాత్రుల్లో మొదటిరోజు అమ్మవారిని ‘బాలాత్రిపుర సుంద�
ప్రతి క్షణం విలువైనదే! దానిని ఎంత గొప్పగా ఉపయోగించుకుంటే.. అంత గొప్ప ఫలితం కలుగుతుంది. ప్రతి రోజూ ఓ అతిథిలాంటిదే అంటారు హసన్ బస్రీ (ర.అ.). ఒకసారి ఆయన ‘ఓ ఆదమ్ పుత్రా! ఈ రోజు అనేది నీ దగ్గరకు అతిథిగా వస్తుంది. ద�
ఊరే ప్రపంచంగా భావించే ఒక గ్రామీణ యువతికి పెళ్లి జరిగింది. రెండు గంటల ప్రయాణ దూరం ఉండే అత్తగారింటికి కాపురానికి వెళ్లే రోజు రానే వచ్చింది. అయినవాళ్లతో కలిసి బయలుదేరబోతూ ఉంటే అదే ఊర్లో ఉన్న తన అమ్మమ్మ గుర్�
ఒక సాధువు భక్తి గీతాలు పాడుకుంటూ ఊరిలోకి ప్రవేశించాడు. ఆ విషయం తెలుసుకున్న ఓ గృహిణి వారి ఇంటికి సాధువును సాదరంగా ఆహ్వానించింది. ఫలం పుష్పం ఇచ్చి ఆయన పాదపద్మాలకు నమస్కరించి నాలుగు మంచి మాటలు చెప్పమని కోర�
రంగడు వెలిసిన పుణ్యధామం పండరీపురం. ఆ పుండరీక వరదుడు కొలువుదీరిన అపర పండరి మన తెలంగాణలోనూ ఉంది. అదే సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలంలోని పాండురంగ ఆశ్రమం. భక్తులకు కొంగుబంగారమై విలసిల్లుతున్న ఆశ్రమం ఇప్పు�
ప్రముఖ పట్టణంలో ఓ కాలనీ ఉంది. ఆ కాలనీవాసులు ప్రతి గురువారం ఉదయం సంప్రదాయ దుస్తులు ధరించి కాలనీలో అన్ని వీధులూ తిరుగుతూ నగర సంకీర్తన చేస్తారు. డోలు, తబలా, చిడతలు, మృదంగం లాంటి వాయిద్య పరికరాలతో చక్కగా కార్య�