‘స్వధర్మంలో సుగుణాలు అంతగా లేకున్నా, పరధర్మంలో సుగుణాలు ఎన్ని ఉన్నా.. చక్కగా అనుష్ఠించే పరధర్మం కన్నా స్వధర్మాచరణమే ఉత్తమం. స్వధర్మాచరణలో మరణం సంభవించినా శ్రేయస్కరమే కానీ, పరధర్మం భయావహం’ అని ఉపదేశించా�
తాను కాని జడములైన దేహాదులను తాను అనీ, తనవి అనీ భ్రాంతి పడటమే మోహం- అజ్ఞానం.
ఆ భ్రమ తొలగటమే ప్రమ- యథార్థ జ్ఞానం. ‘జ్ఞానేన తు తదజ్ఞానం యేషాం నాశితమాత్మనః’
(గీత)- ఆ అజ్ఞానం పరమాత్మ జ్ఞానం కలిగితేనే నశిస్తుంది.
కుడి చేతితో చేసిన దానం ఎడమ చేతికి తెలియకూడదు అంటారు పెద్దలు. చాలామంది గొప్పల కోసం దానాలు చేస్తుంటారు. అయితే, చేసిన దానం చెప్పుకొంటే దాని ఫలితం పోతుందని పెద్దల మాట.
ఛాందోగ్య ఉపనిషత్తులోని సత్యకాముడి కథ సత్యవాక్ పరిపాలన గొప్పదనాన్ని తెలియజేస్తుంది. సత్యకాముడు అనే బాలుడు ఉండేవాడు. అతను ఒకరోజు తన తల్లి దగ్గరికి వచ్చి.. ‘అమ్మా! మన గోత్రం ఏమిటి? సద్గురువు దగ్గర బ్రహ్మచర�
భాగవత దశమ స్కంధానికి లక్షణం విలక్షణమైన ‘నిరోధం’. అది శమ- మనోలయ స్వరూపం, అమనస్కత. ‘తోయస్థం లవణం యథా’- ఉప్పురాయి నీటిలో తన స్వరూపాన్ని కోల్పోవు చొప్పున జీవుని మనసు దేవుని చేత దేవుని యందు ఒప్పుగా లీనమవడమే నిర�
అమ్మ రంగు పసుపు అమ్మ కట్టుకున్న వస్త్రం పసుపు అమ్మ వెలసిన కొలను పసుపు పవిత్రతకు మారుపేరైన పసుపు.. లౌకికంగా రోగ నివారిణి. ఆ పసుపు కొమ్ములో కొలువై ఉండే బగలాముఖి కొలిచిన వారికి కొంగు బంగారం. నమ్మిన భక్తులను అ�
ఒకసారి ఓ గృహిణి ప్రవక్త (స) దగ్గరకొచ్చి ‘నా భర్త రోజూ ఎవరో ఒక అతిథిని ఇంటికి తీసుకొస్తాడు. రోజూ వారికి వంటలు వండి, అతిథి మర్యాదలు చేసి అలసిపోతున్నాను’ అని గోడు వెళ్లబోసుకుంది.
ఒకానొక ప్రాంతంలో ఓ పెద్దాయన అనారోగ్యంతో కన్నుమూశాడు. అతని అంత్యక్రియల ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఊరి జనమంతా మృతుడి ఇంటికి చేరుకున్నారు. అంతిమ యాత్ర మొదలయ్యే సమయంలో ఒక వ్యక్తి హుటాహుటిన అక్కడికి వచ్చి ‘ఈ
రామ బాణానికి తిరుగు లేదు. రామ నామానికి ఎదురులేదు. రామ పాలనకు ఉపమానం లేదు. అస్త్రశస్ర్తాల మీద ఆయనకున్న పట్టు అమోఘమని రామాయణంలో అనేక ఘట్టాల్లో రుజువు అవుతుంది.
‘దేవకీ కాంత విశ్వగర్భ గర్భయగుచు’.. విశ్వగర్భుడు విష్ణువు అర్భక (శిశు) రూపంలో గర్భస్థుడై ఆవిర్భవించే ప్రతి సందర్భంలో హిరణ్యగర్భునికి (బ్రహ్మదేవునికి) ఆయనను స్తోత్రం చేయడం అభ్యాసం- ఆనవాయితీ.
ఓ అందమైన తోట.. అందులో రెండు మహావృక్షాల నీడలో పిల్లలు ఆడుకుంటూ సేదతీరేవారు. వాటి మధురమైన ఫలాలను ఆస్వాదించేవారు. అటుగా వెళ్లే బాటసారులకూ ఆ చెట్లు నీడనిచ్చేవి. కొన్నాళ్లకు వాటిలో ఒక వృక్షం ఎండిపోయి నేలకొరిగ�