శివరాత్రి పర్వదినాన్ని పూర్తిగా ఉపవాసంతో జరుపుకొంటాం. లౌకికమైన ఆహార, విషయ వాంఛల నుంచి మనిషిని దూరంగా జరిపి, పరమేశ్వరుడికి చేరువ చేసే అంతరార్థం శివరాత్రి పర్వదినంలో కనిపిస్తుంది. లింగోద్భవం అర్ధరాత్రి �
Maha Shivratri | పరమేశ్వరుడి రూపం విచిత్రం. విభూతి ధరిస్తాడు. గజచర్మం చుట్టుకుంటాడు. విష సర్పాలు ఆయనకు హారాలు. సగం మిగిలిన నెలవంక ఆయన శిరస్సున అలంకారం. ఉవ్వెత్తున ఎగసిపడే కెరటాలతో దూకే గంగను నెత్తిన పెట్టుకున్నాడు.
ఎంతటి మూర్ఖునికైనా అతను చేసే పనేంటో ముందుగానే తెలిసిపోతుంది. మంచిపనులు చేయడానికి ఎంతగా ఉత్సాహం చూపుతాడో, చెడు పని చేయాల్సి వచ్చినప్పుడు కనీసం ఒక్క క్షణమైనా సంశయిస్తాడన్నది కాదనలేని నిజం.
యతి తీర్థయాత్రలు ఎప్పుడూ చేయకూడదు. ఉపవాస దీక్షలు కూడా సర్వదా పనికిరాదు అని ఇందులోని భావం. లక్ష్మీబాయి షిండే అనే ఒక మహిళ శిరిడీ సాయి దగ్గరికి ప్రతిరోజు వచ్చి ఎంతో భక్తి శ్రద్ధలతో సేవించుకునేది.
అనగనగా ఒక గ్రామంలో యువ రైతు ఉండేవాడు. చిన్నప్పటినుంచీ అతని తండ్రి తనకో మాట చెప్పేవాడు. ‘దొరికిన జింకతో జాగ్రత్త’ అని అంటుండేవాడు. తండ్రి మాటలు కొడుక్కి అర్థమయ్యేవి కాదు. ఎన్నిసార్లు అడిగినా సమయం వచ్చినప�
ఒక ఊర్లో ఓ పాల వ్యాపారి ఉండేవాడు. చుట్టుపక్కల ఉన్న పశువుల యజమానుల దగ్గరికి వెళ్లి పాలు సేకరించి పట్టణానికి పంపేవాడు. దానిద్వారా అతనికి మంచి ఆదాయం వచ్చేది. చాలా ఆస్తులు సంపాదించాడు.