ఏ పనికైనా సంకల్ప శుద్ధి అవసరం. మన ఆచరణలు సంకల్పాలపైనే ఆధారపడి ఉంటాయి. సంకల్పానికి అనుగుణంగానే ప్రతిఫలం లభిస్తుంది. మనిషి మంచి ఉద్దేశాన్ని బట్టి అతనికి అల్లాహ్ మంచి చేస్తాడు.
‘సాధనాత్ సాధ్యతే సర్వం’ అన్నారు రుషులు. అయితే, ఆ సాధన చేసే విధానం ముఖ్యం. దానిని చేయించే గురువు అంతకన్నా ముఖ్యం. సరైన గురువు అనుగ్రహం లేకపోతే ఏ సాధనా పరిపక్వత చెందదు.
ఒక ఊర్లో ఓ విద్యావంతుడు ఉండేవాడు. అతను ఖాళీ సమయాల్లో పక్కనున్న పల్లెలకు వెళ్లి ఆధ్యాత్మిక ఉపన్యాసాలు ఇచ్చేవాడు. అలా వెళ్లేటప్పుడు ఆ విద్యావంతుడు యువకుడైన ఓ శిష్యుణ్ని వెంటపెట్టుకునేవాడు.
ఈ సృష్టి ఆవిర్భావంతో మానవుడికి ఎటువంటి అధికారిక బంధం లేకున్నా, ఎన్నెన్నో అద్భుతాలు చేయగలుగుతున్నాడు. అయితే, ఈ మనిషి దారి తప్పినప్పుడు.. ఆ దేవుడు సరిదిద్దలేడా? ఈ బొమ్మలకు రంగులు వేసి, అలంకరించి ప్రయోజకులుగ
ఓ ఎండకాలం సాయంత్రం ఆశ్రమానికి ఒక వ్యాపారి వచ్చాడు. తన వ్యాపారం మరింత బాగా జరిగేట్లు, అధిక లాభాలు గడించేట్లు గురువును దీవించమన్నాడు. ఆ మాటల్లో వ్యాపారి అత్యాశాపరుడని తెలుసుకున్నాడు గురువు. అలాగేనని చెప్ప
శుకయోగి పరీక్షిత్తుతో... రాజా! సరాముడైన శ్యాముడు ధనుశ్శాలకు వెళ్లి వామహస్తంతో ధనుస్సును పైకెత్తి, అల్లెత్రాడు బిగించి, వేదండం- ఏనుగు ఇక్షుదండాన్ని- చెరకు గడను వలె, రెండుగా విరిచాడు. ఆ ధ్వని వీనులకు భయంకరమై
సంపూర్ణ ఆత్మ దర్శనం పొందిన వ్యక్తి భగవంతుడి దర్శనాన్నే పొందగలుగుతాడు. ఈ క్రమంలో 12 సాధనలు ఉన్నాయన్నాడు శ్రీకృష్ణభగవానుడు. గీతలోని 18వ అధ్యాయం మూడు శ్లోకాలలో (51, 52, 53) వాటిని వివరించాడు.
శిశిరంలోనే వసంత సంతసం తీసుకొచ్చే పర్వం హోలి. లేత చివుళ్లు వేసి పులకించిపోతున్న తరులతో ప్రకృతి కాంత పరవ శించిపోతుంది. వసంత పంచమి నుంచి ఆమని ఆగమనానికి ప్రకృతి సిద్ధమవుతుంది. ఈ సంబురాన్ని హోలి కేళి రెట్టిం�
భారత యుద్ధానంతరం సింహాసనాన్ని అధిష్ఠించిన ధర్మరాజు అధర్మానికి తావులేకుండా రాజ్యపాలన చేస్తున్నాడు. ధర్మమూర్తిగా, ఎదురులేని దాతగా కీర్తి పతాకం అందుకోవాలనే కాంక్షతో ఎడతెరిపి లేకుండా దానధర్మాలు చేయడం మొ
మనిషిని మహాత్ముడిని చేసే ప్రయత్నమే రామకృష్ణ పరమహంస ఉన్నన్నాళ్లూ చేశారు. రక్తమాంస శరీరులమైన మనం పరమాత్మకు ఎలా దగ్గరవ్వాలన్న మార్గాన్ని ఆయన అన్వేషించి మనకు అందించారు. మనిషి ఉన్నత స్థితిని పొందేందుకు ఎలా
ఓ గ్రామంలో రాములవారి గుడి ఉంది. ఒకరోజు అక్కడికి వచ్చిన ఉపన్యాసకుడు అరిషడ్వర్గాల గురించి ప్రసంగించాడు. ‘కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలను అరిషడ్వర్గాలు అంటారు. ఇవి మనిషిని ఎంతటి స్థాయికైనా దిగజారుస్తా�