‘మన్ త్రాయతే ఇతి మంత్రః’ అంటే మనసును శుద్ధి చేసి, భౌతిక బంధనాల నుంచి విముక్తి కలిగించేదే మంత్రం. మంత్రజపం ద్వారా మనసు.. శాంతి, భక్తి, దైవంతో నిండిపోతుంది. శ్రీకృష్ణుడి పవిత్ర నామం దివ్యానందభరితమైనది.
క్రీస్తు ప్రకటించిన భావాల కోసం నిలబడి ప్రాణాలు పోగొట్టుకున్న వారు హతసాక్షులుగా క్రైస్తవ మతాధిపత్యం ప్రకటించింది. ‘నా కోసం అనేక చిక్కుల్లో పడతారు. కానీ, అంతిమ విజయం మీదే’ అని స్వయంగా క్రీస్తే ప్రకటించాడ�
ఒక గురువు పల్లెలన్నీ తిరిగి గ్రామస్థులకు నీతి బోధనలు చేయాలని భావించాడు. శిష్యులతో కలిసి ఎండనకా వాననకా ఊళ్లన్నీ పర్యటించడం ప్రారంభించాడు. కొండలు, గుట్టలు, నదులు, వంకలు కూడా దాటి బోధనలు చేయసాగాడు. అక్కడ దొర
ఓ కృష్ణా! నీ సగుణ రూపాన్ని నిరంతరం అనన్య భక్తితో విధివిధానంగా ఆరాధిస్తూ ధ్యానించేవారున్నారు. అలాగే కేవలం అక్షరుడవని.. సచ్చిదానంద నిరాకార పరబ్రహ్మంగా భావించి ఉపాసించే వారూ ఉన్నారు.
మనం చాలామందిమి జీవితం అంటే కేవలం ఆటలు, సరదాలు, ఆస్తులు, మంచి ఉద్యోగం, సంసారం అనుకుంటాం. కానీ, ఈ జీవితం ఒక్కసారే దొరుకుతుంది. ఇది కేవలం పరీక్ష మాత్రమే. సుఖమైనా, కష్టమైనా, కలిమి అయినా, లేమి అయినా... అన్నీ మనల్ని పర
మానవ జీవితం మహత్తరమైంది. దాన్ని పరిపూర్ణంగా సద్వినియోగ పరచుకొని, జీవన పరమావధి చేరుకున్నప్పుడే ఆ జీవితానికి సార్థకత ఏర్పడుతుంది. లేకపోతే అథోగతి పాలవుతుంది. మనిషి జీవితం వైవిధ్య భరితం. ఒకటి ఉత్తమ ఆత్మ లోక�
తెలంగాణ పిండివంటల్లో సకినాలు ప్రత్యేకమైనవి. వేర్వేరు ప్రాంతాల్లో వీటిని చేసుకున్నా.. ఇక్కడ వచ్చినంత రుచిగా మరెక్కడా కుదరవు. కొన్ని ప్రాంతాల్లో అయితే ఈ పిండి వంటకం గురించి తెలియదన్నా ఆశ్చర్యపోవాల్సిన ప�
శరన్నవరాత్రుల్లో అమ్మవారు నేడు లలితాత్రిపుర సుందరీ దేవి రూపంలో దర్శనమిస్తుంది. లలిత అంటే లావణ్యం అని, త్రిపుర సుందరి అంటే ఆనందం కలిగించేది అని అర్థం. ఆత్మ, మనసు, శరీరం అనేవి మూడు పురాలు.
మనిషి సంఘజీవి. ‘సంఘేశక్తి కలియుగం’ అన్నారు. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా శ్రీచక్రార్చన విశేషంగా చేసుకుంటారు. వేదోక్తంగా పూజాధికాలు చేయలేని వారు పూలతో బతుకమ్మను కొలువుదీర్చి శ్రీచక్రంగా భావన చేస్తారు.
దేవీ నవరాత్రుల్లో అమ్మవారిని నవరూపాల్లో కొలువుదీర్చి, తొమ్మిది పేర్లతో ఆరాధిస్తారు. ఇలా అలంకరించే ఒక్కోరూపంలో ఒక్కో విశేషం దాగి ఉంది. ఈ క్రమంలో శరన్నవరాత్రుల్లో మొదటిరోజు అమ్మవారిని ‘బాలాత్రిపుర సుంద�
ప్రతి క్షణం విలువైనదే! దానిని ఎంత గొప్పగా ఉపయోగించుకుంటే.. అంత గొప్ప ఫలితం కలుగుతుంది. ప్రతి రోజూ ఓ అతిథిలాంటిదే అంటారు హసన్ బస్రీ (ర.అ.). ఒకసారి ఆయన ‘ఓ ఆదమ్ పుత్రా! ఈ రోజు అనేది నీ దగ్గరకు అతిథిగా వస్తుంది. ద�