సంభాషణలే మన ఆలోచనలను తీర్చిదిద్దుతాయి. అయితే, మనకు తెలియని ప్రపంచం మౌనంలో, నిశ్శబ్దంలో ఉందనే సంగతిని మనం గమనించం. ఇక మౌనం అంటే మాట్లాడకుండా ఉండటం అనుకుంటారు. కానీ, అది నిజం కాదు.
యోగ శాస్త్రపరంగా ప్రతి మనిషిలో ఆరు చక్రాలు ఉంటాయి. వీటినే షట్చక్రాలు అంటారు. అవి మూలాధార, స్వాధిష్టాన, మణిపూరక, అనాహత, విశుద్ద, ఆజ్ఞాచక్రాలు. ఈ షట్చక్రాల్లోనే ప్రాణవాయువు సంచారం చేస్తుంటుంది. మనం తీసుకునే �
ఓ ఆశ్రమంలో సత్సంగం జరుగుతున్నది. గాయకులు వినసొంపుగా పాటలు పాడుతున్నారు. ఆ పాటలకు తగ్గట్టు కొందరు నృత్యం చేస్తున్నారు. అక్కడే ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి దిగులుగా ఒక మూలన కూర్చుని ఉన్నాడు. ఆ యువకుడిని చూసిన గు�
ఓ రాజుకు రాత్రివేళల్లో తన రాజ్యం ఎలా ఉంటుందో చూడాలనిపించింది. అందుకని ఒకమంచి చలికాలం రాత్రి ఓ వీధిలో నడుస్తూ ఉన్నాడు. అప్పుడు రాజుకు ఓ వృద్ధుడు ఇంటి ముందు చొక్కా వేసుకోకుండా పడుకుని ఉండటం కనిపించింది.
‘మనసు కర్తృత్వంతో ఉంటే ఘనవాసన కలది అవుతుంది. ఆ స్థితే సమస్త దుఃఖాలనూ కలిగిస్తుంది. కాబట్టి వాసనలను నశింపజేసుకోవాలి...’ అని భావం. ‘నేను చేస్తున్నాను’ అనే భావనే కర్తృత్వ భావన. దానినే ఆధ్యాత్మిక పరిభాషలో ‘వా�
ప్రపంచంలో ప్రతివ్యక్తీ తనను తానే ఉద్ధరించుకోవాలే కానీ పతనావస్థను పొందకూడదు. ప్రపంచంలో తనకు తానే బంధువు.. తానే శత్రువు అంటున్నాడు కృష్ణపరమాత్మ. ‘మనయేవ మనుష్యాణాం కారణం బంధమోక్షయోః’ సాంసారిక బంధాలకు లేద�
‘స్వధర్మంలో సుగుణాలు అంతగా లేకున్నా, పరధర్మంలో సుగుణాలు ఎన్ని ఉన్నా.. చక్కగా అనుష్ఠించే పరధర్మం కన్నా స్వధర్మాచరణమే ఉత్తమం. స్వధర్మాచరణలో మరణం సంభవించినా శ్రేయస్కరమే కానీ, పరధర్మం భయావహం’ అని ఉపదేశించా�
తాను కాని జడములైన దేహాదులను తాను అనీ, తనవి అనీ భ్రాంతి పడటమే మోహం- అజ్ఞానం.
ఆ భ్రమ తొలగటమే ప్రమ- యథార్థ జ్ఞానం. ‘జ్ఞానేన తు తదజ్ఞానం యేషాం నాశితమాత్మనః’
(గీత)- ఆ అజ్ఞానం పరమాత్మ జ్ఞానం కలిగితేనే నశిస్తుంది.
కుడి చేతితో చేసిన దానం ఎడమ చేతికి తెలియకూడదు అంటారు పెద్దలు. చాలామంది గొప్పల కోసం దానాలు చేస్తుంటారు. అయితే, చేసిన దానం చెప్పుకొంటే దాని ఫలితం పోతుందని పెద్దల మాట.
ఛాందోగ్య ఉపనిషత్తులోని సత్యకాముడి కథ సత్యవాక్ పరిపాలన గొప్పదనాన్ని తెలియజేస్తుంది. సత్యకాముడు అనే బాలుడు ఉండేవాడు. అతను ఒకరోజు తన తల్లి దగ్గరికి వచ్చి.. ‘అమ్మా! మన గోత్రం ఏమిటి? సద్గురువు దగ్గర బ్రహ్మచర�
భాగవత దశమ స్కంధానికి లక్షణం విలక్షణమైన ‘నిరోధం’. అది శమ- మనోలయ స్వరూపం, అమనస్కత. ‘తోయస్థం లవణం యథా’- ఉప్పురాయి నీటిలో తన స్వరూపాన్ని కోల్పోవు చొప్పున జీవుని మనసు దేవుని చేత దేవుని యందు ఒప్పుగా లీనమవడమే నిర�
అమ్మ రంగు పసుపు అమ్మ కట్టుకున్న వస్త్రం పసుపు అమ్మ వెలసిన కొలను పసుపు పవిత్రతకు మారుపేరైన పసుపు.. లౌకికంగా రోగ నివారిణి. ఆ పసుపు కొమ్ములో కొలువై ఉండే బగలాముఖి కొలిచిన వారికి కొంగు బంగారం. నమ్మిన భక్తులను అ�
ఒకసారి ఓ గృహిణి ప్రవక్త (స) దగ్గరకొచ్చి ‘నా భర్త రోజూ ఎవరో ఒక అతిథిని ఇంటికి తీసుకొస్తాడు. రోజూ వారికి వంటలు వండి, అతిథి మర్యాదలు చేసి అలసిపోతున్నాను’ అని గోడు వెళ్లబోసుకుంది.