పనామా కెనాల్పై చైనా ప్రభావం, నియంత్రణపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. త్వరలోనే ‘ఒక శక్తివంతమైన చర్య’ ఉంటుందని ఆదివారం ట్రంప్ ప్రకటించారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) అన్నంత పనీచేశారు. టారిఫ్ వార్ (Tarrif War) షురూ చేశారు. ఒకే సారి మూడు దేశాలపై సుంకాలు విధించి ఝలక్ ఇచ్చారు. కెనడా, మెక్సికో చైనా దేశాలపై టారిఫ్లు విధించారు. కెనడా, మెక�
‘మానవజాతి భవిష్యత్తు ప్రమాదంలో పడింది. ఇది అనివార్యమైన, తప్పించుకోలేని, భయానక వాస్తవం మన కండ్లముందు కనపడుతున్నది. మన ముందు రెండు ప్రత్యామ్నాయాలున్నాయి. ఒకటి మానవ జాతి పూర్తిగా నశించడం. రెండవది కొంత వివే�
Climate Change | భవిష్యత్లో వాతావరణ మార్పులు మానవాళికి పెను ముప్పుగా మారనున్నాయి. ముఖ్యంగా సముద్ర తీర ప్రాంతాలు ప్రమాదం ముంగిట ఉన్నాయంటూ పరిశోధకులు హెచ్చరించారు. దీనికి ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న కార్బన్ డ�
చైనాలోని ఓ జూ పులుల మూత్రంతో సొమ్ము చేసుకొంటోంది! వాటి మూత్రం కీళ్ల వాతం చికిత్సకు ఉపయోగపడుతుందని ప్రచారం చేస్తున్నది. దీనిపై వైద్యులు, నెటిజన్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Kailash Mansarovar Yatra | కైలాస మానస సరోరవ యాత్ర చాలాకాలం తర్వాత ప్రారంభం కానున్నది. కరోనా మహమ్మారి సమయంలో నిలిచిన యాత్రను మళ్లీ పునరుద్ధరించేందుకు భారత్-చైనా అంగీకరించాయి. త్వరలోనే ఇరుదేశాల మధ్య మళ్లీ విమాన సర్వీసుల
ద్వైపాక్షిక సంబంధాలను మరింత పటిష్టపరిచే చర్యలలో భాగంగా 2020 నుంచి నిలిపివేసిన కైలాశ్ మానస్ సరోవర్ యాత్రను 2025 వేసవి నుంచి పునరుద్ధరించాలని భారత్, చైనా నిర్ణయించాయి. అంతేగాక రెండు దేశాల మధ్య నేరుగా నడిచ�
Donald Trump: ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి చైనా దిగుమతులపై పది శాతం సుంకాన్ని విధించాలని భావిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డోనాల్ట్ ట్రంప్ చెప్పారు. వైట్హౌజ్లో రిపోర్టర్లతో మాట్లాడుతూ.. మెక్సికో, కె�
భారత్కు చైనా నుంచి ముప్పు ఉందన్న విషయం అందరికీ తెలిసిందే. ఇది మరోమారు నిరూపితమైంది. ఇరు దేశాల మధ్య నెలకొన్న సరిహద్దు సమస్యలను సహేతుకంగా, న్యాయంగా పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్దామని, పరస్పరం అర్థం చేసుక
చైనాలో నిరుద్యోగం రికార్డు స్థాయిలో పెరుగుతున్నది. మరోవైపు కంపెనీలు ఉద్యోగులను తగ్గించుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో నిరుద్యోగి అనే ముద్రను చెరిపేసుకోవడం కోసం యువత దారులు వెతుకుతున్నారు.
China Population | వరుసగా మూడో సంవత్సరం చైనా జనాభా తగ్గింది. 2024 చివరి నాటికి దేశ జనాభా 1,408 బిలియన్లకు వద్ద ఉన్నది. గతేడాదితో పోలిస్తే ఆ దేశ జనాభా 13 లక్షలు తగ్గింది. వరుసగా జనాభా తగ్గుముఖం పడుతుండడంతో జిన్పింగ్ ప్రభుత్
అంతరిక్ష, పునరుత్పాదక ఇంధన రంగంలో చైనా ఓ భారీ ప్రాజెక్టును చేపట్టబోతున్నది. రాత్రి, పగలుతో సంబంధం లేకుండా అంతరిక్షంలో సౌర విద్యుత్తును ఉత్పత్తి చేయాలని భావిస్తున్నది.