భారత్కు అత్యధికంగా విదేశాల నుంచి దిగుమతి అవుతున్న వస్తూత్పత్తుల్లో చైనాయే ఎక్కువగా ఉంటున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం (2024-25) ప్రథమార్ధం (ఏప్రిల్-సెప్టెంబర్)లో చైనా నుంచి భారత్కు జరిగిన దిగుమతుల విలువ ఏకంగ�
lunar space station : దేశానికి చెందిన తొట్టతొలి స్సేస్ సైన్స్ స్కీమ్ను చైనా ఇవాళ ప్రకటించింది. ఆ ప్లాన్కు చెందిన మౌళిక సూత్రాలు, అభివృద్ధి లక్ష్యాలు, రోడ్మ్యాప్ను వివరించింది. దశలవారీగా 2050 నాటికి ఆ స్పేస�
భారత్, చైనా ఉద్రిక్తతలను తగ్గించుకోవడానికి దౌత్య పరమైన ప్రయత్నాలు కొనసాగిస్తుంటే, మరో పక్క పాంగాంగ్ త్సో సరస్సు ఉత్తర తీరానికి దగ్గర్లో చైనా భారీగా నిర్మాణాల్ని చేపట్టింది. ఇండియా టుడే సమీక్షించిన త�
EV Car | చైనాకు చెందిన ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ బీవైడీ..దేశీయ మార్కెట్లోకి మరో మాడల్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈమ్యాక్స్ 7 రూ.26.9 లక్షల నుంచి రూ.29.9 లక్షల మధ్యలో లభించనున్నది.
వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ) వెంబడి, ముఖ్యంగా లఢక్ సెక్టార్లో చైనా శరవేగంగా మౌలిక సదుపాయాలను నిర్మిస్తున్నదని భారత వైమానిక దళ అధిపతి ఏపీ సింగ్ శుక్రవారం తెలిపారు.
లెబనాన్లో ఒకేసారి వందలాది పేజర్లు పేలిపోవడం ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. ఎలక్ట్రానిక్ పరికరాలు శత్రువుల చేతిలో ఆయుధాలుగా మారే ముప్పు ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రపంచ జనాభాలో దాదాపు 10 శాతం మంది మధుమేహ మహమ్మారితో బాధపడుతున్నారు. 2040 నాటికి ప్రతి ఎనిమిది మందిలో ఒకరు డయాబెటిస్ బారిన పడతారని తాజా అధ్యయనాలు అంచనావేస్తున్నాయి.
వుహాన్ సమీపంలో చైనా ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న అణు జలాంతర్గామి నిర్మాణంలో ఉండగానే నీట మునిగిందని అమెరికా రక్షణ శాఖ అధికారి ఒకరు గురువారం వెల్లడించారు.
Nuclear Submarine: డ్రాగన్ దేశం చైనాకు తీవ్ర నిరాశ ఎదురైంది. ఆ దేశం నిర్మిస్తున్న అణ్వాయుధ సామర్థ్యం కలిగిన జలాంతర్గామి.. నీట మునిగింది. ఆ ఘటనకు సంబంధించిన విషయాన్ని అమెరికా రక్షణ అధికారి ఒకరు వెల్లడి�
చైనాలోని యాంగ్జీ నదిపై నిర్మించిన త్రీ గోర్జెస్ డ్యామ్ ప్రత్యేకతలు అన్నీ ఇన్నీ కావు. ప్రపంచంలోనే అతిపెద్ద డ్యామ్. అయితే ఈ భారీ డ్యామ్ కారణంగా భూ పరిభ్రమణ వేగం 0.06 మైక్రో సెకండ్లు తగ్గిందని నాసా సైంటిస�