Zhuhai Accident | చైనాలో ఘోర ప్రమాదం చోటు చేసుకున్నది. జుహైలో జనంపైకి వాహనం దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 35 మంది దుర్మరణం చెందగా.. 43 మందికిపైగా గాయపడ్డారు. చైనా ప్రతిష్టాత్మక ఎయిర్ షో ప్రస్తుతం జుహైలో కొనసాగుతున్నది. ద�
చైనా ఆదేశం మేరకు ఆ దేశ ఇంటెలిజెన్స్ ఏజెన్సీతో కలిసి పాకిస్థాన్ నిఘా సంస్థ జమ్ము కశ్మీర్లోని చీనాబ్ వంతెనకు సంబంధించిన ముఖ్య సమాచారం సేకరిస్తున్నట్టు విశ్వసనీయ వర్గాలు ఇండియా టుడేకు తెలిపాయి.
తూర్పు లద్దాఖ్లోని దెమ్చోక్ ఘర్షణ ప్రదేశం వద్ద భారత సైన్యం గస్తీ శుక్రవారం ప్రారంభమైంది. డెప్సాంగ్ వద్ద కూడా త్వరలోనే గస్తీ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ రెండు ఘర్షణ ప్రదేశాల నుంచి భారత్, చైనా దళాల ఉప�
Chenab Bridge | ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జ్ (worlds highest rail bridge)ను జమ్మూకశ్మీర్లో నిర్మిస్తున్న విషయం తెలిసిందే. అయితే, ఈ ఎత్తైన వంతెనపై పొరుగు దేశం పాకిస్థాన్ కన్నుపడినట్లు తెలుస్తోంది.
China space station: షెంజౌ-19 స్పేస్షిప్ను చైనా లాంచ్ చేసింది. లాంగ్మార్చ్-2ఎఫ్ రాకెట్ ఇవాళ నింగిలోకి దూసుకెళ్లింది. ఆ ప్రోగ్రామ్ ద్వారా ముగ్గురు వ్యోమగాముల్ని టియాన్గాంగ్ స్పేస్స్టేషన్కు పంపింది.
India-China | తూర్పు లద్దాఖ్లో ఎల్ఏసీ వెంట గత నాలుగేళ్లుగా నెలకొన్న ప్రతిష్ఠంభన ఎట్టకేలకు తెరపడింది. ఇటీవల భారత్, చైనా మధ్య ఇటీవల కీలక ఒప్పందం జరిగింది. ఈ క్రమంలో మూడురోజుల కిందట ఎల్ఏసీ వెంట బలగాల ఉపసంహరణ ప్ర
చైనాలో జననాల రేటు పడిపోవడంతో వేలాది కిండర్గార్టెన్స్ మూతపడుతున్నాయి. 2023లో 14,808 కిండర్గార్టెన్స్ మూతపడినట్లు చైనా విద్యా శాఖ వార్షిక నివేదిక వెల్లడించింది. వరుసగా మూడు సంవత్సరాల నుంచి కిండర్గార్టెన�
ఆన్లైన్ పేమెంట్స్ విధానంలో చైనా సరికొత్త సాంకేతికతను అందుబాటులోకి తీసుకొచ్చింది. అరచేతిని చూపిస్తే చాలు చెల్లింపు పూర్తయ్యే ఈ కొత్త విధానాన్ని ‘పామ్ పేమెంట్స్' అంటున్నారు. ఇందుకోసం ముందుగా వినియ�
ఆసియా దిగ్గజాలైన భారత్, చైనా సంబంధాలు చాలాకాలం ఎడమొగం పెడమొగంగానే ఉన్నాయి. 1962 యుద్ధం, దరిమిలా చైనా పలు భూఖండాలు ఆక్రమించుకోవడం రెండు దేశాల మధ్య అగాధానికి కారణమయ్యాయి. ఆ తర్వాత చైనా చెదురుముదురుగా దురాక్�
LAC | వాస్తవాధీన రేఖ (LAC) వెంట పెట్రోలింగ్, సైనిక ఉద్రిక్తలను తగ్గించడంపై చైనా, భారత్ మధ్య ఏకాభిప్రాయం కురింది. సైనిక, దౌత్య స్థాయిలో ఇరుదేశాల మధ్య చర్చలు జరిగాయి. ఈ క్రమంలో చైనా ఎల్ఏసీ వెంట ప్రతిష్ఠంభన ముగి�
LAC | భారత్-చైనా మధ్య తూర్పు లఢక్లో వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వద్ద గత కొన్నేండ్ల నుంచి కొనసాగుతున్న ప్రతిష్ఠంభనపై ఇరు దేశాల మధ్య జరుగుతున్న చర్చల్లో కీలక ముందడుగు పడింది. ఎల్ఏసీ వెంబడి గస్తీని పునరుద్ధరి�
China | మరణించిన ఆత్మీయులతో మాట్లాడటం అంటే సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో మాత్రమే సాధ్యం అనేది ఇప్పటివరకు ఉన్న అభిప్రాయం. చైనాకు చెందిన కొన్ని కంపెనీలు ఈ అభిప్రాయాన్ని మార్చేస్తున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజ