HMPV | చైనాలో వ్యాపిస్తున్న హ్యూమన్ మెటాప్ న్యూమో వైరస్ పట్ల ఆందోళన అవసరం లేదని కేంద్ర ఆరోగ్య సంస్థ డైరెక్టర్ తెలిపారు. ఈ కొత్త వైరస్ దేశంలోకి ప్రవేశించలేదని చెప్పారు. అయితే ప్రజలు జాగ్రత్తలు పాటించాలని
HMPV | చైనాలో ఇప్పుడు మరో వైరస్ వ్యాప్తి కలవరానికి గురిచేస్తోంది. ప్రస్తుతం అక్కడ హ్యూమన్ మెటాప్న్యూమోవైరస్ (HMPV Outbreak In China) తీవ్రంగా వ్యాప్తి చెందిందని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ కొత్త వైరస్ లక్షణాలు
అవినీతి నిర్మూలన కోసం అధ్యక్షుడు జీ జిన్పింగ్ తలపెట్టిన ప్రత్యేక డ్రైవ్కు మద్దతుగా చైనాలో ప్రత్యేక జైళ్లను నిర్మిస్తున్నారు. వీటి సంఖ్యను 2017 నుంచి 2024 మధ్య 218కి పెంచినట్టు తాజాగా ‘సీఎన్ఎన్' ఓ వార్తా క�
ప్రపంచంలోనే అతిపెద్ద హైడ్రోపవర్ డ్యామ్ను నిర్మించేందుకు చైనా ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. టిబెట్ పీఠభూమి తూర్పు అంచున ప్రతిష్ఠాత్మకంగా నిర్మించనున్న ఈ ప్రాజెక్టు వల్ల దిగువనున్న భారత్, బంగ్లాదేశ్
Stealth Fighter Jet: 6వ జనరేషన్ స్టీల్త్ యుద్ధ విమానాన్ని ఇవాళ చైనా పరీక్షించినట్లు తెలుస్తోంది. ఆ ఫైటర్ జెట్కు చెందిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది. 6వ జనరేషన్ స్టీల్త్ యుద్ధ వ
J-35A Fighter Jets : అత్యాధునిక జే-365ఏ స్టీల్త్ విమానాలను పాకిస్థాన్ ఖరీదు చేయనున్నది. చైనా సుమారు 40 విమానాలను అమ్మేందుకు సిద్ధంగా ఉన్నది. అయితే దీనిపై త్వరలో రెండు దేశాలు అగ్రిమెంట్ కుదుర్చుకోనున్నాయి.
చైనా భారీ యుద్ధానికి సిద్ధమవుతున్నదని అమెరికా రక్షణ శాఖ కార్యాలయం తన వార్షిక నివేదికలో వెల్లడించింది. ఇందుకోసం డ్రాగన్ దేశం తగినన్ని అణ్వాయుధాలు, యుద్ధ సామాగ్రిని సమకూర్చుకుంటున్నదని తెలిపింది.
మహిళల ఆసియా కప్ హాకీ టోర్నీలో భారత విజేతగా నిలిచింది. ఆదివారం ఆఖరి వరకు హోరాహోరీగా సాగిన ఫైనల్లో యువ భారత్ 3-2(1-1)తో మూడు సార్లు చాంపియన్ చైనాపై అద్భుత విజయం సాధించింది.
అంతర్జాతీయ, దేశీయ పర్యాటకం ద్వారా వెలువడుతున్న కాలుష్య ఉద్గారాల్లో.. చైనా, అమెరికా, భారత్ దేశాల వాటా అత్యధికంగా ఉందని తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది.పర్యాటక కాలుష్య ఉద్గారాల్లో ఇవి మొదటి మూడు స్థానాల్�
విమానంలో గంటకు 800 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలం. రైల్లో అయితే 100 కిలోమీటర్లే ఎక్కువ. అయితే, చైనాలో త్వరలో అందుబాటులోకి రానున్న వినూత్న రైళ్లు గంటకు వెయ్యి కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలవట.
చైనాకు చెందిన స్మార్ట్ఫోన్ల తయారీ సంస్థ వన్ప్లస్..భారత్లో వ్యాపారాన్ని మరింత విస్తరించడానికి వచ్చే మూడేండ్లలో రూ.6 వేల కోట్ల పెట్టుబడి పెట్టబోతున్నట్లు ప్రకటించింది.