Asian Champions Trophy : ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో అజేయంగా దూసుకెళ్తున్న భారత పురుషుల హాకీ జట్టు(India Hockey Team)కు కఠిన సవాల్ ఎదురుకానుంది. డిఫెండింగ్ చాంపియన్ టీమిండియా ఫైనల్ బెర్తు కోసం పాకిస్థాన్(Pakistan)తో తలపడను�
Jaishankar | చైనాతో సంబంధాలు, సరిహద్దు వివాదంపై విదేశాంగ మంత్రి జైశంకర్ గురువారం కీలక వ్యాఖ్యలు చేశారు. స్విట్జర్లాండ్ రాజధాని జెనీవా సెంటర్ ఫర్ సెక్యూరిటీ పాలసీ ఇంటరాక్టివ్ సెషన్లో మాట్లాడారు. చైనాతో దాద�
WhatsApp | వాట్సాప్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచవ్యాప్తంగా మూడు బిలియన్ల మంది వినియోగిస్తున్నారు. భారత్లోనూ 53కోట్ల మంది యూజర్లు ఉన్నారు. వ్యక్తిగత, వృత్తిపరమైన అవసరాల కోసం వాట్సాప్ను
ఏషియన్ హాకీ చాంపియన్స్ ట్రోఫీలో డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగిన భారత్ జోరు కొనసాగిస్తోంది. వరుసగా మూడు మ్యాచ్లు గెలిచిన ‘మెన్ ఇన్ బ్లూ’ ఈ టోర్నీలో సెమీస్కు అర్హత సాధించింది.
మెదడు సంబంధిత వ్యాధులను కలుగజేసే మరో కొత్త వైరస్ చైనాలో వెలుగుచూసింది. చైనాలోని జింజౌ ప్రావిన్స్లో 2019లోనే బయటపడిన ఈ వైరస్ను వెట్ల్యాండ్ వైరస్ (వెల్వ్)గా పేర్కొంటున్నారు.
భారత భూభాగంలోకి మరోసారి చైనా బలగాలు చొరబడినట్టు తెలుస్తున్నది. అరుణాచల్ ప్రదేశ్లోని అంజా జిల్లాలో ఉన్న కపాపు అనే ప్రాంతంలోకి చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్ఏ) చొరబడినట్టు ఆనవాళ్లు ఉన్
Asian Champions Trophy : ఒలింపిక్స్లో వరుసగా రెండో కాంస్యంతో చరిత్ర సృష్టించిన భారత పురుషుల హాకీ జట్టు(Inida Hockey Team) జైత్రయాత్ర కొనసాగిస్తోంది. ఆసియా చాంపియన్స్ ట్రోఫీ(Asian Champions Trophy) తొలి మ్యాచ్లో చైనాను మట్టికరిపి�
చైనాలోని పశువుల కొట్టాల్లో పెద్ద సంఖ్యలో వైరస్లు ఉన్నట్టు పరిశోధకులు గుర్తించారు. ఉన్ని కోసం పెంచే జంతువుల్లో వైరస్ల జాడను కనుగొన్నారు. స్వీడెన్కు చెందిన పరిశోధకులు 2021 నుంచి 2024 మధ్య చైనాలో మరణించిన 461 �
China | చైనాలో మరో కొత్త రకం వైరస్ బయటపడింది. వెట్ల్యాండ్ (WELV) అని పిలవబడే అత్యంత ప్రమాదకరమైన వైరస్ను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. మెదడు, నాడీ సంబంధిత వ్యాధులకు ఇది కారణమవుతుందని గుర్తించారు.
దేశంలో 2035 నాటికి ఉపాధ్యాయ వృత్తిని గౌరవప్రదమైన, ప్రశంసాపూర్వకమైన వృత్తులలో ఒకదానిగా తీర్చిదిద్దాలని చైనా ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా ఈ వారం చైనా కమ్యూనిస్టు పార్టీ సెంట్రల్ కమిటీ, స్టేట్ క�
ఉక్రెయిన్తో రెండేళ్లకు పైగా యుద్ధం సాగిస్తున్న రష్యా తాజాగా శాంతిచర్చలకు గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ఉక్రెయిన్ సంక్షోభంపై తాము భారత్ సహా చైనా, బ్రెజిల్ దేశాలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్టు �