తూర్పు లద్దాఖ్లోని దెమ్చోక్ ఘర్షణ ప్రదేశం వద్ద భారత సైన్యం గస్తీ శుక్రవారం ప్రారంభమైంది. డెప్సాంగ్ వద్ద కూడా త్వరలోనే గస్తీ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ రెండు ఘర్షణ ప్రదేశాల నుంచి భారత్, చైనా దళాల ఉప�
Chenab Bridge | ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జ్ (worlds highest rail bridge)ను జమ్మూకశ్మీర్లో నిర్మిస్తున్న విషయం తెలిసిందే. అయితే, ఈ ఎత్తైన వంతెనపై పొరుగు దేశం పాకిస్థాన్ కన్నుపడినట్లు తెలుస్తోంది.
China space station: షెంజౌ-19 స్పేస్షిప్ను చైనా లాంచ్ చేసింది. లాంగ్మార్చ్-2ఎఫ్ రాకెట్ ఇవాళ నింగిలోకి దూసుకెళ్లింది. ఆ ప్రోగ్రామ్ ద్వారా ముగ్గురు వ్యోమగాముల్ని టియాన్గాంగ్ స్పేస్స్టేషన్కు పంపింది.
India-China | తూర్పు లద్దాఖ్లో ఎల్ఏసీ వెంట గత నాలుగేళ్లుగా నెలకొన్న ప్రతిష్ఠంభన ఎట్టకేలకు తెరపడింది. ఇటీవల భారత్, చైనా మధ్య ఇటీవల కీలక ఒప్పందం జరిగింది. ఈ క్రమంలో మూడురోజుల కిందట ఎల్ఏసీ వెంట బలగాల ఉపసంహరణ ప్ర
చైనాలో జననాల రేటు పడిపోవడంతో వేలాది కిండర్గార్టెన్స్ మూతపడుతున్నాయి. 2023లో 14,808 కిండర్గార్టెన్స్ మూతపడినట్లు చైనా విద్యా శాఖ వార్షిక నివేదిక వెల్లడించింది. వరుసగా మూడు సంవత్సరాల నుంచి కిండర్గార్టెన�
ఆన్లైన్ పేమెంట్స్ విధానంలో చైనా సరికొత్త సాంకేతికతను అందుబాటులోకి తీసుకొచ్చింది. అరచేతిని చూపిస్తే చాలు చెల్లింపు పూర్తయ్యే ఈ కొత్త విధానాన్ని ‘పామ్ పేమెంట్స్' అంటున్నారు. ఇందుకోసం ముందుగా వినియ�
ఆసియా దిగ్గజాలైన భారత్, చైనా సంబంధాలు చాలాకాలం ఎడమొగం పెడమొగంగానే ఉన్నాయి. 1962 యుద్ధం, దరిమిలా చైనా పలు భూఖండాలు ఆక్రమించుకోవడం రెండు దేశాల మధ్య అగాధానికి కారణమయ్యాయి. ఆ తర్వాత చైనా చెదురుముదురుగా దురాక్�
LAC | వాస్తవాధీన రేఖ (LAC) వెంట పెట్రోలింగ్, సైనిక ఉద్రిక్తలను తగ్గించడంపై చైనా, భారత్ మధ్య ఏకాభిప్రాయం కురింది. సైనిక, దౌత్య స్థాయిలో ఇరుదేశాల మధ్య చర్చలు జరిగాయి. ఈ క్రమంలో చైనా ఎల్ఏసీ వెంట ప్రతిష్ఠంభన ముగి�
LAC | భారత్-చైనా మధ్య తూర్పు లఢక్లో వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వద్ద గత కొన్నేండ్ల నుంచి కొనసాగుతున్న ప్రతిష్ఠంభనపై ఇరు దేశాల మధ్య జరుగుతున్న చర్చల్లో కీలక ముందడుగు పడింది. ఎల్ఏసీ వెంబడి గస్తీని పునరుద్ధరి�
China | మరణించిన ఆత్మీయులతో మాట్లాడటం అంటే సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో మాత్రమే సాధ్యం అనేది ఇప్పటివరకు ఉన్న అభిప్రాయం. చైనాకు చెందిన కొన్ని కంపెనీలు ఈ అభిప్రాయాన్ని మార్చేస్తున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజ
భారత్కు అత్యధికంగా విదేశాల నుంచి దిగుమతి అవుతున్న వస్తూత్పత్తుల్లో చైనాయే ఎక్కువగా ఉంటున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం (2024-25) ప్రథమార్ధం (ఏప్రిల్-సెప్టెంబర్)లో చైనా నుంచి భారత్కు జరిగిన దిగుమతుల విలువ ఏకంగ�