చైనాలోని సివిల్ అఫైర్స్ విశ్వవిద్యాలయం సరికొత్త డిగ్రీ కోర్సును ప్రకటించింది. వివాహాలకు సంబంధించిన పరిశ్రమలు, సంస్కృతి గురించి ఈ కోర్సులో బోధించనున్నట్లు వెల్లడించింది. ఈ రంగంలో నిపుణులను తయారు చేయ�
Nikhat Zareen: బాక్సర్ నిఖత్ జరీన్.. పారిస్ ఒలింపిక్స్ నుంచి నిమిష్క్రమించింది. 50 కేజీల విభాగంలో పోటీపడ్డ నిఖత్ జరీన్.. ఆసియా స్వర్ణ పతక విజేత, చైనాకు చెందిన వూ యూ చేతిలో 5-0 తేడాతో ఓటమిపాలైంది.
పారిస్ ఒలింపిక్స్లో చైనా పసిడి బోణీ కొట్టింది. పోటీల తొలి రోజైన శనివారం జరిగిన 10మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్ ద్వారా చైనా మొదటి స్వర్ణాన్ని ముద్దాడింది. ఆఖరి వరకు ఆసక్తిరంగా సాగిన పసి�
Paris Olympics: పారిస్ ఒలింపిక్స్ క్రీడల్లో .. డ్రాగన్ దేశం చైనా బోణీ కొట్టింది. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్డ్ టీం ఈవెంట్లో ఆ జట్టుకు స్వర్ణ పతకం వశమైంది.
Forest Area: భారత్లో అటవీ విస్తీర్ణం పెరిగింది. 2010 నుంచి 2020 వరకు దేశంలో సుమారు 2.66 లక్షల హెక్టార్ల అటవీ ప్రాంతం పెరిగినట్లు ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్(ఎఫ్ఏవో) తన రిపోర్టులో పేర్కొన్నది. అట
మైక్రోసాఫ్ట్ విండోస్లో తలెత్తిన సాంకేతిక సమస్య (క్రౌడ్ స్ట్రైక్) ప్రపంచ దేశాలను కుదిపేసినా.. చైనాపై ప్రభావం చూపించ లేదు. రెండు రోజుల క్రితం ‘క్రౌడ్ స్ట్రైక్' కారణంగా ప్రపంచవ్యాప్తంగా 85 లక్షల కంప్యూ
China Rains: చైనాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆకస్మికంగా వచ్చిన వరదలతో.. శనివారం షాంగ్జీ ప్రావిన్సులో ఓ బ్రిడ్జ్ కూలింది. ఆ ప్రమాదం వల్ల 11 మంది మృతిచెందారు. మరో 30 మంది గల్లంతయ్యారు.
ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్న మహిళలకు చైనా కంపెనీలు గర్భనిర్ధారణ పరీక్షలు చేయిస్తున్నాయి. ఇందులో పాజిటివ్ వస్తే ఉద్యోగం ఇచ్చేందుకు సంకోచిస్తున్నాయి. డజనుకుపైగా కంపెనీలపై ఇలాంటి ఆరోపణలు రాగా, ప్రభు�
ప్రపంచంలోనే అత్యధిక జనాభా గల దేశంగా చైనాను దాటేసి భారత్ ఇప్పటికే అగ్రస్థానానికి చేరుకున్నది. 2054 నాటికి దేశ జనాభా దాదాపు 170 కోట్లకు చేరుకొంటుందని ఐక్యరాజ్యసమితి తాజాగా అంచనా వేసింది.
ఇప్పుడంతా ఇన్స్టాగ్రామ్ యుగం. అందులో అందంగా కనిపిస్తేనే, ఉత్పత్తి నలుగురినీ ఆకట్టుకునే అవకాశం ఉంటుంది. దుస్తులు, యాక్సెసరీల్లోనే కాదు ఫుడ్ విషయంలోనూ ఇదే ఫ్యాషన్ అయిపోయింది.
చైనాలో కలుషిత వంట నూనెల కుంభకోణం..సంచలనం రేపుతున్నది. ఇంధనాన్ని (బొగ్గు ఆయిల్) స్టోరేజ్ చేసే ట్యాంకర్లలో వంట నూనెలను నిం పి..సరఫరా చేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి.
చైనా, ఫిలిప్పీన్స్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. గత నెల వివాదాస్పద దక్షిణ చైనా సముద్రంలోని సెకండ్ థామస్ షోల్ సమీపంలో చైనా, ఫిలిప్పీన్స్ జవాన్ల మధ్య ఘర్షణ నేపథ్యంలో దక్షిణ చైనా సముద్రంలోని ఫిలిప�
కష్టకాలంలో ఆదుకున్న భారత దేశాన్ని శ్రీలంక పట్టించుకోవడం లేదు. శ్రీలంక జలాల నుంచి చైనా పరిశోధక నౌకలు తమపై నిఘా పెట్టే అవకాశం ఉందన్న భారత్ ఆందోళనను శ్రీలంక పెడచెవిన పెట్టింది.