పిల్లలు తమ బాల్యం తొలి సంవత్సరాల్లో ఎక్కువ మోతాదులో కాలుష్యానికి గురవుతే మెదడులో ఆలోచన, శరీర నియంత్రణకు సంబంధించిన భాగాలపై తీవ్రమైన ప్రభావం పడుతుందట. ఎన్విరాన్మెంట్ ఇంటర్నేషనల్ అనే జర్నల్లో ప్రచు�
మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ తన ముగ్గురు పిల్లలకు తన ఆస్తి మొత్తాన్ని వారసత్వంగా ఇవ్వాలని కోరుకోవడం లేదు. ‘ఫిగరింగ్ ఔట్ విత్ రాజ్ షమని’ పాడ్కాస్ట్లో ఆయన మాట్లాడుతూ, సంపన్న కుటుంబ�
నేటితరం తల్లిదండ్రులు.. పిల్లలకు డబ్బు విలువ తెలియకుండా పెంచుతున్నారు. ముఖ్యంగా.. మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి వాళ్లే ఈ ట్రెండ్ను ఎక్కువగా ఫాలో అవుతున్నారు.
మా పాప వయసు తొమ్మిది నెలలు. మూడు నెలల నుంచి విరేచనాలు ఎక్కువగా అవుతున్నాయి. డాక్టర్లకు చూపించాం. వాళ్లు రాసిన సిరప్లు వాడినప్పుడు విరేచనాలు తగ్గిపోతున్నాయి. వారానికే మళ్లీ మొదలవుతున్నాయి.
నేటితరం తల్లిదండ్రులు.. పిల్లలు కోరితే.. కొండమీది కోతినైనా తెచ్చిస్తున్నారు. అడగకముందే అన్నీ సమకూరుస్తున్నారు. పిల్లల్ని అలా పెంచడమే గొప్ప అని ఫీలవుతున్నారు.
మా బాబుకి రెండు సంవత్సరాల వయసు. డాక్టర్ గారి దగ్గరికి జలుబు, దగ్గు అని వెళ్లినప్పుడు... ఆయన మరో సమస్య ఏదో ఉందని చెప్పారు. దాని కారణంగా ఎకో చేయించమన్నారు.
పిల్లల పెంపకం.. తల్లిదండ్రుల జీవితంలో అత్యంత ప్రధానమైనది. ఎన్నో సవాళ్లతో కూడుకున్నది. అయితే, నవతరం తల్లిదండ్రులు పేరెంటింగ్ విషయంలో ‘లో రేటింగ్' తెచ్చుకుంటున్నారు. ఉరుకులు పరుగుల జీవితంలోపడి.. పిల్లల క�
మంచి పని చేసినవారిని మెచ్చుకుంటాం, సన్మానిస్తాం, బహుమతులిస్తాం. కానీ, శిక్షించడం జరిగితే? దేశ భవితవ్యం కోసం జనాభా తగ్గించాలని ఐదు దశాబ్దాల కిందట కేంద్రం పిలుపునిచ్చింది. పెరుగుతున్న జీవన వ్యయం, వనరుల పరి�
పిల్లలు అంటేనే అల్లరి. మీరు చెప్పేదాన్ని బట్టి మీ పిల్లవాడు చేసే అల్లరి అదుపు తప్పిందనిపిస్తున్నది. మీ మాటల ఆధారంగా అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివ్ డిజార్డర్ (ఏడీహెచ్డీ) లక్షణాలు కొంచెం కనిపిస్త�
అందంగా కనిపించాలని అందరూ కోరుకుంటారు. అందుకోసం ‘మేకప్'ను ఆశ్రయిస్తుంటారు. రకరకాల క్రీములు, పౌడర్లతో ముఖానికి మెరుగులు దిద్దుకుంటారు. పెద్దల మాటేమో గానీ, ఇప్పుడు చిన్నారులు కూడా ‘మేకప్' రాగం ఎత్తుకుంటు
మానసిక ఒత్తిడి, ఒంటరితనం..ఇవి ఓ వ్యక్తి బ్రెయిన్ ‘స్ట్రోక్' బారినపడే ముప్పును పెంచుతాయి. ఇవే కాకుండా..విడాకులు తీసుకున్న తల్లిదండ్రుల పిల్లలకు కూడా ‘స్ట్రోక్' వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని తాజా అధ్యయ�
Viral News | ఉత్తరప్రదేశ్లోని హర్దోయి జిల్లాలో 36 ఏళ్ల మహిళ తన భర్తను, ఆరుగురు పిల్లలను వదిలేసి ఓ యాచకుడితో వెళ్లిపోయింది. తన భార్యను అపహరించారంటూ ఆమె భర్త రాజు పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి �