మైగ్రేన్ (పార్శపునొప్పి) చిన్నపిల్లలకు ఓ సవాలు లాంటిది. పార్శపునొప్పి కారణంగా బడి వేళల్లో పిల్లలు చాలా ఇబ్బందిపడతారు. తరగతిలో ఏకాగ్రత కుదరదు. మూడ్ పాడైపోతుంది.
మా బాబు వయసు ఐదేండ్లు. పుట్టినప్పటి నుంచి ఆరోగ్యంగానే ఉన్నాడు. సమయానికి టీకాలు కూడా వేయించాం. చలాకీగా ఉండేవాడు. అయితే, కొద్దివారాలుగా బాబు కొంచెం నీరసంగా ఉంటున్నాడు. ఎప్పుడు చూసినా పడుకుంటున్నాడు. ఎందుకై�
మగవారితో పోలిస్తే.. మహిళలే పనిభారం అధికంగా మోస్తున్న రోజులివి! ఇల్లాలిగా ఇంటి పనులు చేస్తూనే.. ఉద్యోగ బాధ్యతలనూ సమర్థంగా నిర్వహిస్తున్నారు. రెండు పడవలపైనా ప్రయాణం చేస్తూ.. పోటీ ప్రపంచంలో దూసుకెళ్తున్నార�
ఇటీవలి కాలంలో సోషల్ మీడియా వినియోగం విపరీతంగా పెరిగింది. చిన్నాపెద్దా తేడాలేకుండా అందరూ దానికి బానిలైపోతున్నారు. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా కీలక నిర్ణయం తీసుకుంది.
సాధారణంగా పిల్లలు సంవత్సరం నుంచి పద్దెనిమిది నెలల వయసు మధ్య నడవడం మొదలుపెడతారు. కానీ, కొంతమంది పిల్లలు ఏడాదికి ముందుగానే నడుస్తారు! ఇంకొంతమంది పిల్లలు పద్దెనిమిది నెలల తర్వాత నడుస్తారు. ఆలస్యంగా నడవడం మ
ప్రపంచవ్యాప్తంగా చిన్నపిల్లలు, కౌమార వయస్కులు చక్కెరలు ఎక్కువగా ఉన్న సోడా, ఇతర తియ్యటి పానీయాలు తాగడం బాగా పెరిగిందట. దీంతో పిల్లలు ఊబకాయం, ఇతర వ్యాధుల బారినపడే ప్రమాదం కూడా పెరుగుతుందని ఓ అధ్యయనం వెల్ల�
తెలంగాణలో బాల సాహిత్యం విరివిగా వస్తున్నది. స్వరాష్ట్రం సిద్ధించాక తెలంగాణ చరిత్ర, సంస్కృతీ సంప్రదాయాలపై చిన్నపిల్లలకు అవగాహన కలిగించాలనే ఉద్యేశంతో విద్యాశాఖ కొత్త పాఠ్యాంశాలకు రూపకల్పన చేయడమే ఇందుక
నాలుగు నెలలుగా బిడ్డకు తల్లిపాలు మాత్రమే ఇస్తున్నందుకు మిమ్మల్ని అభినందిస్తున్నాను. మారిన కాలమాన పరిస్థితుల కారణంగా.. మహిళలు ఉద్యోగాలు చేయడం సర్వసాధారణమైంది. ఈ క్రమంలో మీ బిడ్డకు పోతపాలు ఇవ్వాలని భావి�
మీనా బిసెన్ మధ్యప్రదేశ్లోని బాలాఘాట్ జిల్లా చారెగావ్ గ్రామ సర్పంచ్. 47 ఏండ్ల మీనా ఎం.ఏ. ఆంగ్లం, సోషల్ వర్క్లో రెండు పోస్టు గ్రాడ్యుయేషన్ పట్టాలు అందుకున్నారు.
NPS Vatsalya | కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్లో మరో కొత్త పథకాన్ని ప్రకటించారు. అదే ఎన్పీఎస్ వాత్సల్య (NPS Vatsalya). ఇది పిల్లల భవిష్యత్ను దృష్టిలో పెట్టుకొని ఈ దీర్ఘకాలిక పొదుపు పథకాన్ని తీసుకు�