దంతాలు పాడవడం ఈరోజుల్లో పిల్లలు ఎదుర్కొంటున్న సాధారణ సమస్య. ఇద్దరు చిన్నారుల్లో ఒకరికి దంతాల సమస్యలు ఉంటున్నాయి. చాక్లెట్లు, మిఠాయిలు తినడం ఈ సమస్యలకు కారణాలని అంతా అనుకుంటారు. కానీ, డాక్టర్ల ప్రకారం సమ�
న్యుమోనియా ఇద్దరు చిన్నారులను కాటేసింది. అక్కాచెల్లెళ్ల కుటుంబాల్లో అంతులేని విషాదం నింపింది. గంటల వ్యవధిలోనే చెల్లెలి కూతురు, అక్క కుమారుడు మృతి చెందిన ఘటన నందిపేట్ మండలంలో శుక్రవారం చోటు చేసుకున్నద
Balanced diet | తల్లి ఆరోగ్యంగా ఉంటేనే పుట్టిన బిడ్డ ఆరోగ్యంగా ఉంటుందన్నారు అల్వాల్ ప్రాజెక్ట్ సీడీపీవో స్వాతి. మొదటి 1000 రోజులపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆమె అన్నారు.
పిల్లలకు అప్పుడప్పుడూ విరేచనాలు కావడం సాధారణమే. వైరస్ ఇన్ఫెక్షన్ వల్ల అలా జరుగుతుంది. అప్పుడప్పుడూ నీళ్ల విరేచనాలు కూడా అవుతాయి. కొన్నిసార్లు వాంతులతో మొదలవుతాయి. కొన్నిరోజులకు తగ్గుతాయి.
పిల్లలు తమ బాల్యం తొలి సంవత్సరాల్లో ఎక్కువ మోతాదులో కాలుష్యానికి గురవుతే మెదడులో ఆలోచన, శరీర నియంత్రణకు సంబంధించిన భాగాలపై తీవ్రమైన ప్రభావం పడుతుందట. ఎన్విరాన్మెంట్ ఇంటర్నేషనల్ అనే జర్నల్లో ప్రచు�
మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ తన ముగ్గురు పిల్లలకు తన ఆస్తి మొత్తాన్ని వారసత్వంగా ఇవ్వాలని కోరుకోవడం లేదు. ‘ఫిగరింగ్ ఔట్ విత్ రాజ్ షమని’ పాడ్కాస్ట్లో ఆయన మాట్లాడుతూ, సంపన్న కుటుంబ�
నేటితరం తల్లిదండ్రులు.. పిల్లలకు డబ్బు విలువ తెలియకుండా పెంచుతున్నారు. ముఖ్యంగా.. మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి వాళ్లే ఈ ట్రెండ్ను ఎక్కువగా ఫాలో అవుతున్నారు.
మా పాప వయసు తొమ్మిది నెలలు. మూడు నెలల నుంచి విరేచనాలు ఎక్కువగా అవుతున్నాయి. డాక్టర్లకు చూపించాం. వాళ్లు రాసిన సిరప్లు వాడినప్పుడు విరేచనాలు తగ్గిపోతున్నాయి. వారానికే మళ్లీ మొదలవుతున్నాయి.
నేటితరం తల్లిదండ్రులు.. పిల్లలు కోరితే.. కొండమీది కోతినైనా తెచ్చిస్తున్నారు. అడగకముందే అన్నీ సమకూరుస్తున్నారు. పిల్లల్ని అలా పెంచడమే గొప్ప అని ఫీలవుతున్నారు.
మా బాబుకి రెండు సంవత్సరాల వయసు. డాక్టర్ గారి దగ్గరికి జలుబు, దగ్గు అని వెళ్లినప్పుడు... ఆయన మరో సమస్య ఏదో ఉందని చెప్పారు. దాని కారణంగా ఎకో చేయించమన్నారు.
పిల్లల పెంపకం.. తల్లిదండ్రుల జీవితంలో అత్యంత ప్రధానమైనది. ఎన్నో సవాళ్లతో కూడుకున్నది. అయితే, నవతరం తల్లిదండ్రులు పేరెంటింగ్ విషయంలో ‘లో రేటింగ్' తెచ్చుకుంటున్నారు. ఉరుకులు పరుగుల జీవితంలోపడి.. పిల్లల క�
మంచి పని చేసినవారిని మెచ్చుకుంటాం, సన్మానిస్తాం, బహుమతులిస్తాం. కానీ, శిక్షించడం జరిగితే? దేశ భవితవ్యం కోసం జనాభా తగ్గించాలని ఐదు దశాబ్దాల కిందట కేంద్రం పిలుపునిచ్చింది. పెరుగుతున్న జీవన వ్యయం, వనరుల పరి�