హుస్నాబాద్ నియోజకవర్గాన్ని ప్లాస్టిక్ రహిత నియోజకవర్గం గా తీర్చిదిద్దేందుకు అందరం కృషి చేయాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సతీమణి పొన్నం మంజుల అన్నారు.
రైతులకు సరిపడా యూరియా సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ మండల కేంద్రంలోని సింగల్ విండో కార్యాలయం ఎదుట కరీంనగర్, హుస్నాబాద్ రహదారిపై రైతులు సోమవారం బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. కాళ్లు అరిగేలా యూరియా కే�
చిగురుమామిడి మండలంలోని నవాబుపేట గ్రామంలో బీఆర్ఎస్ కార్యకర్తలు మట్టెల బాలయ్య, దండి రంజిత్ లు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. కాగా వారి కుటుంబాలను బీఆర్ఎస్ జిల్లా నాయకులు కొత్త శ్రీనివాస్ రెడ్డి, పార్టీ మ
సీపీఐ అగ్రనేత, మాజీ ఎంపీ సురవరం సుధాకర్ రెడ్డి శుక్రవారం మృతి చెందగా, వారి కుటుంబాన్ని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి హైదరాబాదులోని వారి నివాసంలో సురవరం సుధాకర్ రెడ్డి సతీ�
చిగురుమామిడి మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను అడిషనల్ కలెక్టర్ తానాజీ వాకడే బుధవారం ఆకస్మిక తనిఖీ చేశారు. కళాశాల మౌలిక వసతులను అడిగి తెలుసుకున్నారు. అన్ని గదులను పరిశీలించి విద్యార్థులకు మోట
చిగురుమామిడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆశా వర్కర్స్ యూనియన్ ఎన్నికలు మండల కేంద్రంలో శనివారం నిర్వహించారు. యూనియన్ అధ్యక్షురాలిగా నాగేల్లి పద్మ, ప్రధాన కార్యదర్శిగా బోయిని ప్రియాంక, కోశాధికారిగా అంజలి ఏక
కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండల ఎస్సై ఆర్ సాయి కృష్ణకు ఉత్తమ సేవా పురస్కారం లభించింది. 79 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు పురస్కరించుకొని రాష్ట్ర ఐటీ, కమ్యూనికేషన్ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, పోలీస
చిగురుమామిడి మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు జిల్లా ఇంటర్ విద్యాధికారి గంగాధర్ గుర్తింపు కార్డులను గురువారం పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ చదువుతోపాటు క్రమశిక్షణ, సభ్యత �
చిగురుమామిడి, ఆగస్టు 14: తెలంగాణ క్రీడా ప్రాంగణం అని బోర్డు ఏర్పాటు చేశారు. లోపల క్రీడా మైదానాలు, క్రీడా సామగ్రి ఉందనుకుంటే మీరు పొరపడినట్లే.. లోపల కంకర కుప్పలు, పశువులకు గడ్డి మేత, ప్రైవేటు వాహనాలు పెట్టుకు�
చిగురుమామిడి మండలంలో (Chigurumamidi) యూరియా కొరత వేధిస్తున్నది. రైతుల తమకు కావలసిన యూరియా కోసం ప్రాథమిక వ్యవసాయ ఎరువుల కేంద్రం వద్ద నిత్యం బారులు తీరాల్సి వస్తుంది.
చిగురుమామిడి మండలంలోని రేకొండ గ్రామంలో దుడ్డేల పోచమ్మ వృద్ధురాలిపై పందులు మూకుమ్మడిగా దాడి చేసి గాయపరిచాయి. గ్రామపంచాయతీ సమీపంలో ఉన్న వృద్ధురాలు కిరాణా షాప్ కి వెళ్లి తిరిగి వస్తుండగా పందులు ఒకేసారి ద
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇల్లు నిరుపేద కుటుంబాలకు మంజూరు చేస్తామని చెప్పి, ఇందిరమ్మ కమిటీ అనర్హులను ఎంపిక చేస్తున్నారని, గ్రామంలో అధికారులు స్థానిక కాంగ్రెస్ నాయకులు అర�
చిగురుమామిడి మండలం రేకొండ గ్రామానికి చెందిన మాడ సునీల్ రెడ్డి అనే డబ్బింగ్ ఆర్టిస్ట్ కు విశ్వజనని ఫౌండేషన్ ఆధ్వర్యంలో అందించే విశ్వజనని సేవా రత్న అవార్డు కు ఎంపికయ్యారు. ఈనెల 20న హైదరాబాదులోని పొట్టి శ్�