చిగురుమామిడి మండలంలోని రేకొండ గ్రామంలో ఇటీవల సర్పంచ్ గా ఎన్నికైన అల్లేపు సంపత్ ను గ్రామానికి చెందిన మిలీనియం ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం గ్రామపంచాయతీ కార్యాలయంలో ఘనంగా శాలువాతో సన్మానించ
చిగురుమామిడి మండల కేంద్రంలో స్థానిక ఎన్నికల్లో గ్రామస్తులకు ఇచ్చిన హామీతో గెలిచిన మహిళా సర్పంచ్ ఆచరణలో ముందుకు వెళ్ళింది. చిగురుమామిడి సర్పంచ్ గా ఇటీవల గెలిచిన బీఆర్ఎస్ అభ్యర్థి ఆకవరభవానీ బుధవారం గ్ర�
ఆశాల పెండింగ్ బిల్లులు వెంటనే మంజూరు చేయాలని ప్రభుత్వ తీరును నిరసిస్తూ కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండల ఆరోగ్య కేంద్రం వద్ద ఆశాలు మంగళవారం ధర్నా కార్యక్రమం నిర్వహించారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్ గా గెలుపొందిన అభ్యర్థులు సోమవారం పంచాయతీ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఆయా గ్రామ ప్రత్యేక అధికారులు నూతనంగా ఎన్నికైన సర్పంచులచే, పాలకవర్గ సభ్యులచే ప్రమాణస్వీకా�
చిగురుమామిడి మండలంలోని రామంచ గ్రామంలో విద్యుత్ షాక్ తో పాడి పశువు మృతి చెందింది. గ్రామానికి చెందిన ఈరవేణి రాజు కు చెందిన పాడి పశువుమేత కోసం పొలంలో ట్రాన్స్ఫార్మర్ వద్దకు వెళ్లింది. ప్రమాదవశాత్తు ఆవు దాన
ఒకప్పుడు ఎన్నికలు వచ్చాయంటే తెల్లటి గోడలపై అభ్యర్థుల పేర్లు, గుర్తులు నినాదాలతో నిండిపోయేవి. క్రమంగా వాటి పద్ధతి తగ్గుముఖం పట్టింది. తర్వాత బ్యానర్లు తెల్లటి వస్త్రాలతో నీలిరంగులతో రాసిన బ్యానర్లకు వీ
గ్రామపంచాయతీ ఎన్నికల రెండో విడత పోరుకు ప్రచారం ముగిసింది సార్వత్రిక ఎన్నికలను తలపించేలా కొనసాగిన ప్రచార పర్వం గ్రామాల్లో పూట పోటీగా అభ్యర్థులు ప్రచార సాధనాల ద్వారా హోరోత్తించారు.
ప్రజా సమస్యల పరిష్కారం కోసం గ్రామాల అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేసే వారిని గెలిపించాలని సీపీఐ జాతీయ నేత చాడ వెంకటరెడ్డి అన్నారు. చిగురుమామిడి మండలంలోని చిగురుమామిడి, సుందరగిరి గ్రామాల్లో ఎన్నికల ప్�
చిగురుమామిడి మండలంలోని రేకొండ గ్రామంలో పురుషుల పొదుపు సమితి సభ్యుడు మొలుగూరి లోకేందర్ ఇటీవల మృతి చెందాడు. కాగా ఆ కుటుంబానికి రూ.52 వేల సమితి అధ్యక్షుడు పైడిపల్లి శ్రీనివాస్ గౌడ్, ఉపాధ్యక్షుడు గొడిశాల శ్ర�
చిగురుమామిడి మండలం ఇందుర్తి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో భౌతిక శాస్త్ర ఉపాధ్యాయుడు భాషబత్తిని ఓదెలు కుమార్ పంజాబ్ రాష్ట్రం చండీగఢ్ లో ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ కు ఆరవ సారి ఎంపికయ్యారు.
సంఘసంస్కర్త పూలే ఆశయ సాధన కోసం అందరం కృషి చేయాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు గీకురు రవీందర్ అన్నారు. బీసీ సంక్షేమ సంఘం గ్రామ శాఖ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిబా పూలే 135వ వర్ధంతి కార్యక్రమాన్ని మం�