చిగురుమామిడి, అక్టోబర్ 10: బలహీన వర్గాలకు చెందిన బీసీలను కాంగ్రెస్ ప్రభుత్వం రిజర్వేషన్లు పేరుతో మోసం చేస్తుందని బిఆర్ఎస్ అనుబంధ బీసీ సెల్ మండల అధ్యక్షుడు అనుమాండ్ల సత్యనారాయణ అన్నారు. మండల కేంద్రంలో బస�
అక్షరాలు నేర్చుకునేందుకు అంగన్వాడీలకు కేంద్రాలకు వచ్చేచిన్నారులు భయం భయంగా అంగన్వాడీ కేంద్రాల్లో బిక్కుబిక్కుమంటూ ఉంటున్నారు. మండల కేంద్రంలోని అంగన్వాడీ-4వ సెంటర్ రెండు నెలల క్రితం అద్దె రూముకు మార్�
చిగురుమామిడి మండలంలోని రేకొండ గ్రామంలో ఇటీవల గుండెపోటుతో మృతి చెందిన మొలుగూరి లోకేందర్ కుటుంబానికి అల్లియన్స్ క్లబ్ రేకొండ సభ్యులు పదివేలలోపు నగదు సహాయం అందజేశారు.
చిగురుమామిడి మండలంలోని ఇందుర్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల భౌతిక శాస్త్ర ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న భాషబత్తిని ఓదెలు కుమార్ జెట్ రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యారు. ఏప్రిల్ 2023లో స్థాపించబడిన జటా�
చిగురుమామిడి మండలంలోని రేకొండ, చిగురుమామిడి, బొమ్మనపల్లి,ఇందుర్తి తదితర గ్రామాల్లో తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు.
చిగురుమామిడి మండలంలోని బొమ్మనపల్లి గ్రామంలో ప్రభుత్వ పాఠశాల 1989-90 పదో తరగతి కి చెందిన 40 మంది పూర్వ విద్యార్థులు 35 సంవత్సరాల తర్వాత పాఠశాలలో ఒకే వేదికపై కలిసి ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించారు. సో�
చిగురుమామిడి మండల కేంద్రం లోని మండల పరిషత్ కార్యాల ఆవరణలో ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న బతుకమ్మలకు బహుమతులను అందజేశారు. ఎంపీడీవో మధుసూదన్ సూపరింటెండెంట్ ఖాజామోహిన
బతుకమ్మ పర్వదినము పురస్కరించుకొని మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయం వద్ద మహిళా ఉద్యోగులు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉదయలక్ష్మి మండల సమైక్య (సే ర్ఫ్) ఆధ్వర్యంలో మహిళా సంఘాల ప్రతినిధులు, సేర
చిగురుమామిడి మండలంలోని ఇందుర్తి బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు ఎస్కే సిరాజ్ పాషా తండ్రి ఎస్కే మహమ్మద్ సోమవారం గుండెపోటుతో మృతి చెందాడు. కాగా, బీఆర్ఎస్ జిల్లా నాయకుడు కొత్త శ్రీనివాస్ రెడ్డి, మండల అధ్యక్ష
స్వాతంత్ర సమరయోధుడు, తెలంగాణ తొలి మలిదశ ఉద్యమ నాయకుడు ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ కి భారతరత్న ఇవ్వాలని పద్మశాలి సంఘం మండల అధ్యక్షుడు వంగర మల్లేశం అన్నారు. మండల కేంద్రంలో బస్టాండ్ వద్ద కొండ లక్ష్మణ్ బాపూ�
చిగురుమామిడి మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శనివారం ఫ్రెషర్స్ డే ఘనంగా నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపల్ శశిధర్ శర్మ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమానికి డీఐఈఓ గంగాధర్ హాజరయ్యారు. ప్రతీ వి�
పశువైద్య శిబిరాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా పశువైద్యాధికారి డాక్టర్ లింగారెడ్డి అన్నారు. మండలంలోని సుందరగిరి గ్రామంలో పశువైద్య శిబిరాన్ని శుక్రవారం ప్రారంభించారు.
చిగురుమామిడి మండలంలో గురువారం రాత్రి కోసిన భారీ వర్షానికి కుంటలు, చెరువులు నిండాయి. పలు గ్రామాలకు రాకపోకలు అంతరాయం ఏర్పడింది. పలు ఇళ్లలోకి, పాఠశాలకు, దేవాలయాల్లో నీరు చేరాయి. ఇందుర్తి ఎల్లమ్మ వాగు ఉధృతంగ�
బీఆర్ఎస్ జిల్లా నాయకుడు కొత్త శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలు మండల కేంద్రంలో ఆ పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు.