విద్యార్థుల పట్ల ఉపాధ్యాయులు అప్రమత్తంగా ఉండాలని మండల విద్యాధికారిని పావని అన్నారు. చిగురుమామిడి మండలంలోని ఇందుర్తి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఇటీవల 8వ తరగతి విద్యార్థులు మద్యం సేవించి బ్యాగులలో మద్యం సీ
చిగురుమామిడి మండలం ఇందుర్తి గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఇటీవల ఎనిమిదో తరగతి విద్యార్థులు మద్యం సేవించి విద్యార్థులు పాఠశాలకు వచ్చారు. కాగా విద్యార్థుల నుండి వాసన రావడంతో పక్కనున్న విద్యార్థుల�
రాబోయే వేసవికాలంను దృష్టిలో ఉంచుకొని నీటి ఎద్దడి నివారణకు గాను ముందస్తుగా గ్రామాల్లో సందర్శించి ప్రణాళికలు రూపొందిస్తున్నామని ఎంపీడీవో విజయ్ కుమార్ తెలిపారు.
చిగురుమామిడి మండలంలోని రేకొండ గ్రామాన్ని మోడల్ సోలార్ విలేజ్ గా ఎంపిక చేయడంలో భాగంగా సోమవారం విద్యుత్ సిబ్బంది సోలార్ ప్యానల్ ను పెద్దమ్మ పల్లెలో ఏర్పాటు చేశారు.
విద్యార్థులు, యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించేందుకు సీఎం కప్ పోటీలు నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో విజయ్ కుమార్ అన్నారు. మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సీఎం కప్ క్రీడా ఉత్సవాలను సోమవార
ఫోన్ టాంపరింగ్ కేసు విచారణలో సీట్ అధికారులు చట్టవిరుద్ధం, రాజ్యాంగ వ్యతిరేకంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కు నోటీసులు పంపడాన్ని నిరసిస్తూ మండలంలోని బొమ్మనపల్లి గ్రామంలో బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక�
నీటి ఎద్దడి నివారణకు ప్రణాళికలు రూపొందించాలని చిగురుమామిడి ఎంపీడీవో విజయ్కుమార్ అన్నారు. రాబోయే వేసవికాలంలో నీటి ఎద్దడి నివారణకు గాను ప్రణాళికలకు రూపొందించేందుకు మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో వ
మోంథా తుఫాన్ తో కెనాల్ లో నీటితోపాటు రాయిన్ చెరువు నీరు రావడంతో వరద ఉధృతికి కెనాల్ దిగిపోవడంతో చుట్టుపక్కల రైతుల పంట భూములలో ఇసుక బీటలు వారి పంటలకు తీవ్రంగా నష్టం జరిగింది.
చిగురుమామిడి మండలంలోని రేకొండ గ్రామంలోని పెద్దమ్మ పల్లెలో స్మశాన వాటిక ఏర్పాటు చేయాలని గ్రామస్తులు సర్పంచ్ అల్లెపు సంపత్, ఉపసర్పంచ్ బిల్లా సంతోష్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి అజయ్ కుమార్ కు సోమవారం వినత�
గణతంత్ర వేడుకలను చిగురుమామిడి మండలంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. అన్ని ప్రభుత్వ ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలో విద్యార్థులు వీధులలో ర్యాలీగా బయలుదేరి దేశభక్తి గేయాలను ఆలపించారు. అనంతరం ప్రభుత్వ పాఠశాలల�
చిగురుమామిడి మండలంలోని రామంచ అంగన్వాడీ కేంద్రంలో శుక్రవారం సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఐసీడీఎస్ సూపర్వైజర్ ఇస్రాత్ సుల్తానా, మహిళా సాధికారత కేంద్రం కోఆర్డినేటర్ కవిత హాజరై మాట్లాడారు.
కరీనంగర్ జిల్లా చిగురుమామిడి మండలంలోని తిమ్మాపూర్, చిగురుమామిడి, గన్నేరవరం మండలాల్లో జంతు గణన సర్వే నిర్వహించామని ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ శేఖర్ తెలిపారు.