చిగురుమామిడి మండలంలోని ముల్కనూర్ గ్రామంలో ముందస్తు బడిబాట కార్యక్రమాన్ని మంగళవారం ఉపాధ్యాయులు నిర్వహించారు. 'ప్రైవేట్ పాఠశాలలు వద్దు-ప్రభుత్వ పాఠశాలలు ముద్దు' అని నినాదంతో ప్రాథమిక ప్రభుత్వ పాఠశాల ఆధ�
రైతుల ప్రయోజనాల కోసమే వ్యవసాయ సహకార సంఘాలను ఏర్పాటు చేసినట్లు సింగిల్ విండో కార్యాలయం పర్సన్ ఇంచార్జ్ డీ వనజ అన్నారు. చిగురుమామిడి మండల కేంద్రంలోని వ్యవసాయ సహకార పరపతి సంఘ అర్ధ వార్షిక సమావేశం మంగళవారం
చిగురుమామిడి మండలంలోని బొమ్మనపల్లి గ్రామంలో శ్రీ హనుమాన్ సేవాసమితి ఆధ్వర్యంలో ఆంజనేయ స్వామి దేవాలయానికి కరీంనగర్ డైరీ చైర్మన్ చల్మెడ రాజేశ్వరరావు, కరీంనగర్ డైరీ మాజీ ఎండీ, ప్రస్తుత అడ్వైజర్ ఓరుగంటి హన
కరీంనగర్ జిల్లాలో చేపట్టిన గాలికుంటు వ్యాధి టీకాల్లో భాగంగా 92,500 పశువులకు గాను 14.468 పశువులకు గాలికుంటు టీకాలు పూర్తి చేసినట్లు జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి లింగారెడ్డి అన్నారు.
కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఎన్ వెంకటేశ్వరరావు, మానకొండూరు ఏడీఏ శ్రీధర్ ఆధ్వర్యంలో చిగురుమామిడి మండలంలోని ఉల్లంపల్లి గ్రామంలో వరి పొలాలను సోమవారం పరిశీలించారు. వరి పంట పీలక దశలో మోగి పుర�
చిగురుమామిడి మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద వికాస తరంగణి, చల్మెడ ఆనందరావు ఆసుపత్రి సౌజన్యంతో మహిళలకు శనివారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక ను ప్రతిష్టాత్మకంగా చేపట్టడం జరిగిందని, రైతు సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం ముందుకు వెళ్తుందని, ప్రజాపాలన ప్రగతి ప్రణాళికను రోల్ మోడల్ గా నిలపాలని రాష్ట్ర రవ�
మంత్రి పొన్నం ప్రభాకర్ పార్టీలకతీతంగా నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చేయాలని, పక్షపాత వైఖరి మానుకొని చిత్తశుద్ధితో గౌరవెల్లి ప్రాజెక్టు నుండి రైతులకు సాగు నీరు అందించాలని, అభివృద్ధి కోసం పూర్తి స్థాయి
చిగురుమామిడి మండలంలోని రేకొండ గ్రామానికి చెందిన సామాజిక కార్యకర్త, కంటి పరీక్ష నిపుణులు తిప్పారపు శ్రీనివాస్ ఉత్తమ ఆప్టోమెట్రిస్ట్ గోల్డెన్ నంది అవార్డు-2026ను మాజీ కార్మిక శాఖ మంత్రి, నటుడు బాబు మోహన్ చే