ప్రజా సమస్యల పరిష్కారం కోసం గ్రామాల అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేసే వారిని గెలిపించాలని సీపీఐ జాతీయ నేత చాడ వెంకటరెడ్డి అన్నారు. చిగురుమామిడి మండలంలోని చిగురుమామిడి, సుందరగిరి గ్రామాల్లో ఎన్నికల ప్�
చిగురుమామిడి మండలంలోని రేకొండ గ్రామంలో పురుషుల పొదుపు సమితి సభ్యుడు మొలుగూరి లోకేందర్ ఇటీవల మృతి చెందాడు. కాగా ఆ కుటుంబానికి రూ.52 వేల సమితి అధ్యక్షుడు పైడిపల్లి శ్రీనివాస్ గౌడ్, ఉపాధ్యక్షుడు గొడిశాల శ్ర�
చిగురుమామిడి మండలం ఇందుర్తి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో భౌతిక శాస్త్ర ఉపాధ్యాయుడు భాషబత్తిని ఓదెలు కుమార్ పంజాబ్ రాష్ట్రం చండీగఢ్ లో ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ కు ఆరవ సారి ఎంపికయ్యారు.
సంఘసంస్కర్త పూలే ఆశయ సాధన కోసం అందరం కృషి చేయాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు గీకురు రవీందర్ అన్నారు. బీసీ సంక్షేమ సంఘం గ్రామ శాఖ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిబా పూలే 135వ వర్ధంతి కార్యక్రమాన్ని మం�
స్థానిక సంస్థల ఎన్నికల్లో శాంతియుత వాతావరణంలో ఓటు హక్కును వినియోగించుకోవాలని తిమ్మాపూర్ సీఐ సదన్ కుమార్ అన్నారు. చిగురుమామిడి మండలంలోని చిన్నముల్కనూర్, పీచుపల్లి గ్రామాల్లో ఓటర్లకు శుక్రవారం అవగాహన �
చిగురుమామిడి మండలంలోని బొమ్మనపల్లి, ఇందుర్తి, గాగిరెడ్డిపల్లి గ్రామాల్లో బీఆర్ఎస్ గ్రామ సభలను గురువారం గ్రామ శాఖ అధ్యక్షుల ఆధ్వర్యంలో నిర్వహించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల ఆధారంగా పోటీ�
చిగురుమామిడి మండలంలోని గాగిరెడ్డి పల్లె ప్రాథమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కోల రామచంద్రారెడ్డి పదవీ విరమణ ఈనెల 30తో ముగియనుండడంతో గ్రామ సర్పంచ్ మాజీ సర్పంచ్, బీఆర్ఎస్ నాయకుడు సన్నిల్ల వెంకటేశం ఆధ్
ఆరు నుంచి 14 సంవత్సరాల వయసు గల పిల్లలను బడిలో తప్పనిసరిగా చేర్పించాలని మండల విద్యాధికారి (ఎంఈవో) పావని అన్నారు. మండలంలోని చిన్న ముల్కనూర్ గ్రామంలో బడి బయట పిల్లల సర్వేలో భాగంగా శ్రీ సాయి క్లే బ్రిక్స్, మణిక
ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు, పెండింగ్ పనులను వెంటనే పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ మండల శాఖ ఆధ్వర్యంలో మండల పరిషత్ కార్యాలయం ఎదుట బీఆర్ఎస్ నాయకులు సోమవారం ఆందోళన నిర్వహిం
మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని, ఐక్యతతో మరిన్ని విజయాలు సాధించాలని మహిళా సాధికారత దిశగా ముందుకు వెళ్లాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.
చిగురుమామిడి మండలంలోని తొమ్మిది జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు, కేజీబీవీ, మోడల్ స్కూళ్లలో పదో తరగతి చదువుతున్న 263 మంది విద్యార్థులకు హుజురాబాద్ కు చెందిన గంగిశెట్టి మధురమ్మ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప�
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆపరేషన్ కగార్ పేరుతో అనేక మంది మావోయిస్టులను ఎన్కౌంటర్ పేరుతో హత మార్చడం దుర్మార్గమని సీపీఐ జాతీయ నేత చాడ వెంకటరెడ్డి అన్నారు. చిగురుమామిడి మండల కేంద్రంలోని సీపీఐ కార్యాల
దేశ సంపదను కార్పొరేట్ సంస్థలకు అప్పగిస్తున్న మతతత్వ పార్టీలను తరిమికొట్టాలని సీపీఐ జాతీయ నేత చాడ వెంకటరెడ్డి అన్నారు. సీపీఐ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా ప్రచార జాత చిగురుమామిడి మండల కేంద్రంను చేరుకోగా, చ�
మాజీ రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతరావు జన్మదిన వేడుకలను పురస్కరించుకొని మండల కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో సోమవారం జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. లక్ష్మీ కాంతారావు తెలంగాణ ఉద్యమంలో చే
భారత కమ్యూనిస్టు పార్టీ 100 సంవత్సరాల ముగింపు ఉత్సవాలను పురస్కరించుకొని మండల కేంద్రంలోని సీపీఐ కార్యాలయంలో ప్రచార జాత కరపత్ర ఆవిష్కరణ ఆ పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో శనివారం కమ్యూనిస్టు నాయకులు ఆవిష్కరించ�