తుఫాన్ కారణంగా చేతికి వచ్చిన పరిపంట పూర్తిగా నేలపాలు కావడంతో రైతన్నలు కన్నీరు పర్యంతమవుతున్నారని, ప్రతీ పంటకు ఎకరా రూ.30వేలు నష్టపరిహారం చెల్లించాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు.
చిగురుమామిడి మండలంలోని ఇందుర్తి గ్రామంలో కోహెడ వెళ్లే రహదారి బ్రిడ్జిపై ఇదివరకు భారీగా ఎల్లమ్మ వాగు పొంగి పర్లడంతో రెండు రోజులు వాహనదారులకు రాకపోకలు నిలిచిపోయాయి. వరద ఉధృతి శుక్రవారం కొంత తగ్గడంతో బాట
మొంథా తుఫాన్ ప్రభావంతో మండలంలోని పలు గ్రామాల్లోని రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వేలాది ఎకరాల పంటలు నీట మునిగాయి. పలుచోట్ల రోడ్లపై, ఇంటి వద్ద, ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద పోసిన ధాన్యం కుప్పలు వర�
చిగురుమామిడి మండల కేంద్రంలో హుస్నాబాద్ మార్క్ పేడ్ ఆధ్వర్యంలో సోమవారం మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని హుస్నాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ కంది తిరుపతిరెడ్డి, సింగల్ విండో చైర్మన్ జంగా వెంకటరమణారెడ్డి, �
చిగురుమామిడి మండల కేంద్రంలో హుస్నాబాద్ మార్క్ పేడ్ ఆధ్వర్యంలో సోమవారం మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని హుస్నాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ కంది తిరుపతిరెడ్డి, సింగల్ విండో చైర్మన్ జంగా వెంకటరమణారెడ్డి, �
చిగురుమామిడి మండలంలోని చిన్న ములకనూరు గ్రామానికి చెందిన బుర్ర ప్రవీణ్ కుమార్ ఈనెల 31 నుండి నవంబర్ 2 వరకు కర్ణాటక రాష్ట్రంలోని బెంగుళూరులో జరుగనున్నాయి.
గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఈజీఎస్) లో భాగంగా నిర్వహిస్తున్న గ్రామసభలు శనివారం మండలంలోని ఇందుర్తి, చిన్న ముల్కనూర్, ఉల్లంపల్లి, నవాబుపేట గ్రామాల్లో చివరి రోజున గ్రామసభలు నిర్వహించారు.
వైద్య సిబ్బంది సమయపాలన పాటించాలని అడిషనల్ డీఎంహెచ్వో రాజగోపాల్ అన్నారు. చిగురుమామిడి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాన్ని ఆయన శుక్రవారం ఆకస్మిక తనిఖీ చేశారు.
గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఈజీఎస్) పథకంలో భాగంగా 2026- 27 సంవత్సరానికి పనులు గుర్తింపు గాను మండలంలోని లంబాడి పల్లి, ముదిమాణిక్యం, పీచుపల్లి, ఓగులాపూర్ గ్రామాల్లోని గ్రామపంచాయతీ కార్యాలయాల వద్ద గ్రామసభ నిర్వహిం�
చిగురుమామిడి మండలంలోని రేకొండ గ్రామంలో సురక్ష హాస్పిటల్ హుస్నాబాద్, శ్రీనివాస విజన్ సెంటర్ చిగురుమామిడి, శరత్ మాక్సిజన్ హాస్పిటల్ కరీంనగర్ సంయుక్త ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ ఆవరణలో ఉచిత కంటి మెగా వైద్య శ
చిగురుమామిడి మండలంలోని ఇందుర్తి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న భాషబత్తిని ఓదెలు కుమార్ కు సైన్స్ అకాడమీ(మాస్టర్ ఆఫ్ టీచర్స్ సైన్స్ ఎడ్యుకేటర్) టెక్ మహేంద్ర ఫౌండేషన్ వారు అవార్డు ప్
చిగురుమామిడి, అక్టోబర్ 10: బలహీన వర్గాలకు చెందిన బీసీలను కాంగ్రెస్ ప్రభుత్వం రిజర్వేషన్లు పేరుతో మోసం చేస్తుందని బిఆర్ఎస్ అనుబంధ బీసీ సెల్ మండల అధ్యక్షుడు అనుమాండ్ల సత్యనారాయణ అన్నారు. మండల కేంద్రంలో బస�
అక్షరాలు నేర్చుకునేందుకు అంగన్వాడీలకు కేంద్రాలకు వచ్చేచిన్నారులు భయం భయంగా అంగన్వాడీ కేంద్రాల్లో బిక్కుబిక్కుమంటూ ఉంటున్నారు. మండల కేంద్రంలోని అంగన్వాడీ-4వ సెంటర్ రెండు నెలల క్రితం అద్దె రూముకు మార్�