చిగురుమామిడి మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శనివారం ఫ్రెషర్స్ డే ఘనంగా నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపల్ శశిధర్ శర్మ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమానికి డీఐఈఓ గంగాధర్ హాజరయ్యారు. ప్రతీ వి�
పశువైద్య శిబిరాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా పశువైద్యాధికారి డాక్టర్ లింగారెడ్డి అన్నారు. మండలంలోని సుందరగిరి గ్రామంలో పశువైద్య శిబిరాన్ని శుక్రవారం ప్రారంభించారు.
చిగురుమామిడి మండలంలో గురువారం రాత్రి కోసిన భారీ వర్షానికి కుంటలు, చెరువులు నిండాయి. పలు గ్రామాలకు రాకపోకలు అంతరాయం ఏర్పడింది. పలు ఇళ్లలోకి, పాఠశాలకు, దేవాలయాల్లో నీరు చేరాయి. ఇందుర్తి ఎల్లమ్మ వాగు ఉధృతంగ�
బీఆర్ఎస్ జిల్లా నాయకుడు కొత్త శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలు మండల కేంద్రంలో ఆ పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు.
చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు మండలంలోని రేకొండ గ్రామంలో రజక సంఘం గ్రామ శాఖ ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. సంఘం అధ్యక్ష, కార్యదర్శులు రాచర్ల రంగయ్య, దుడ్డేల అనిల్ కుమార్ ఆధ్వర్యంలో ఐలమ్మ విగ్రహానిక
అధికారులు యూరియా పంపిణీ చేయడం లేదని నిరసిస్తూ రైతులు కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండల కేంద్రంలోని సింగిల్ విండో కార్యాలయం ఎదుట ప్రధాన రహదారిపై బైఠాయించి ఆందోళన చేపట్టారు.
గణేష్ నిమజ్జన పర్వదిన పురస్కరించుకొని శుక్రవారం మండలంలో గణేష్ విగ్రహానికి ఘనంగా పూజలు నిర్వహించారు. హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే వోడితల సతీష్ కుమార్ విఘ్నేశ్వరునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
చిగురుమామిడి మండలంలోని రామంచ గ్రామంలో పులి నారాయణ హమాలి కార్మికుడు ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురికాగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. వారి కుటుంబం పూర్తిగా ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోవడంతో గ్రామానికి చె�
చిగురుమామిడి మండలంలోని రామంచ ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న చీల పద్మ, ముది మాణిక్యం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న వినయధర రాజు, ఇందుర్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న సవిత, తెలంగ�
రైతులకు యూరియా కష్టాలు తీరడం లేదు. చిగురుమామిడి సింగిల్ విండో కార్యాలయం రేకొండ, సుందరగిరి గ్రామాల్లోని యూరియా కేంద్రాల్లో తెల్లవారుజామున 3:30 నుండి చెప్పులు లైన్లో పెట్టి యూరియా కోసం నిల్చున్నారు. మహిళలు
చిగురుమామిడి మండల కేంద్రానికి చెందిన చెరుకు ఆంజనేయులు అనారోగ్యంతో మృతిచెందాడు. కాగా, బీఆర్ఎస్ నాయకులు సోమవారం వారి నివాసానికి వెళ్లి మృతదేహం వద్ద పుష్ప గుచ్ఛం వేసి నివాళులర్పించారు. ఆంజనేయులు బీఆర్ఎస్
డీఆర్డీవో (సెర్ప్) లో విధులు నిర్వహిస్తున్న కమ్యూనిటీ కోఆర్డినేటర్లు (సీసీ)లకు బదిలీలు జరిగాయి. అందులో భాగంగా చిగురుమామిడి మండలంలోని ఉదయలక్ష్మి మండల సమాఖ్య (సెర్ప్) కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న కమ
హుస్నాబాద్ నియోజకవర్గాన్ని ప్లాస్టిక్ రహిత నియోజకవర్గం గా తీర్చిదిద్దేందుకు అందరం కృషి చేయాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సతీమణి పొన్నం మంజుల అన్నారు.