చిగురుమామిడి మండలంలోని రేకొండ పరిధిలోని పెద్దమ్మ పల్లె పోచమ్మ గుడి వద్ద చేతిపంపు నెల రోజులుగా పనిచేయకపోవడంతో ఏరియా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
చిగురుమామిడి మండలంలోని గునుకుల పల్లె గ్రామానికి చెందిన చిట్యాల బాల్ రెడ్డి ఇందుర్తి గ్రామపంచాయతీకి తన తండ్రి చిట్యాల పుల్లారెడ్డి స్మారకార్థం రూ.65 వేల విలువగల ఫ్రీజర్ (శవపేటిక)ను గ్రామపంచాయతీ వద్ద సర్ప
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేస్తూ కార్పొరేట్ పెట్టుబడుదారులను ప్రోత్సహిస్తూ సామాన్య ప్రజలను పెనుబారం మోపుతుందని సీపీఐ జాతీయ నేత చాడ వెంకటరెడ్డి అన్నారు.
రాష్ట్ర రవాణా బీసీ, సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మండలంలోని బొమ్మనపల్లి గ్రామంలో వీవో బిల్డింగ్, పశు వైద్యశాల భవన నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమానికి శుక్రవారం మంత్రి హాజరుకానున్నారు.
రైతులు వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించారని సర్పంచ్ ఒంటెల కిషన్ రెడ్డి, వ్యవసాయ విస్తరణ అధికారి (ఏఈఓ) ఆకుల ప్రణయ్ అన్నారు.
చిగురుమామిడి ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ శశిధర్ శర్మకు టీవోటీ ట్రైనర్గా ఎంపికయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్మీడియట్ నూతన సిలబస్ అమల్లోకి వస్తున్న నేపథ్యంలో జూనియర్ లెక్చరర్లకు టీవోటీ (ట్రై
చిగురుమామిడి మండలం సుందరగిరి గ్రామంలో రోడ్డు విస్తరణలో భాగంగా ఇల్లు కోల్పోతున్న బాధిత కుటుంబాలు హైకోర్టును ఆశ్రయించాయి. దీంతో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
చిగురుమామిడి మండలంలోని ముల్కనూర్ గ్రామంలో మొక్కలు నాటే కార్యక్రమంలో భాగంగా సర్పంచ్ సాంబారి భారతమ్మ ఆధ్వర్యంలో వన మహోత్సవ కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు.
చిగురుమామిడి మండలంలోని రేకొండ, సుందరగిరి, గునుకుల పల్లె, సీతారాంపూర్ గ్రామాల్లో గ్రామ అభివృద్ధి ప్రణాళికలో భాగంగా శనివారం గ్రామపంచాయతీ కార్యదర్శుల ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించారు.
తెలంగాణ ఉద్యమ సహచరుడు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మృతి తెలంగాణ ఉద్యమానికి బీఆర్ఎస్ పార్టీకి వ్యక్తిగతంగా తమకు తీవ్ర లోటును మిగిల్చిందని హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే వోడితల సతీష్ కుమార
Peddi Family | బీఆర్ఎస్ నాయకుడు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులను మాజీ మంత్రి కెప్టెన్ లక్ష్మీ కాంతారావు పరామర్శించారు.
చిగురుమామిడి మండలంలోని రేకొండ గ్రామంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయ అభివృద్ధి నిర్మాణ పనులకు గాను ఆలయ కమిటీ గౌరవ అధ్యక్షుడు, సీపీఐ జాతీయ నేత చాడ వెంకటరెడ్డి, పాలకవర్గ సభ్యులు దేవాదాయ శాఖ కార్యదర్�
చిగురుమామిడి మండలంలోని రామంచ గ్రామంలోని మోయ తుమ్మెద వాగును కరీంనగర్, హుజరాబాద్ ఆర్డీవోలు షర్మిల, జల కుమారితో పాటు ఇరిగేషన్, మైనింగ్ అధికారులు శనివారం పరిశీలించారు.