కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను పూర్తిగా విస్మరించిందని, ప్రభుత్వ వెయ్యి రోజుల పాలన వైఫల్యాలను ప్రజలు ముందుకు తీసుకెళ్లి ఎండగడతామని హుస్నాబాద్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే ఒడిత�
మృతుల కుటుంబాలను ఆదుకుంటామని హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే ఒడితెల సతీష్కుమార్ హామీ ఇచ్చారు. చిగురుమామిడి మండలంలోని పలు గ్రామాల్లో ఇటీవల మృతి చెందిన కుటుంబాలను ఆయన శనివారం పరామర్శించి మృతుల చిత్రపటాని�
క్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకుని మండలంలోని అన్ని గ్రామాల్లో శుక్రవారం రక్షాబంధన్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సోదరీమణులు సోదరులకు రాఖీలు కట్టి, పరస్పరం ప్రేమాభిమానాలను పంచుకొని స్వ
మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని, పర్యావరణ పరిరక్షణ ప్రతీ ఒక్కరి బాధ్యతగా భావించారని ఎస్సై జగదీశ్వర్ అన్నారు. చిగురుమామిడి మండలంలోని రామంచ పాఠశాలలో వన మహోత్సవంలో భాగంగా సర్పంచ్ ఒంటెల కిషన్ రెడ్డి, పాల�
చిగురుమామిడి మండలంలో పలు గ్రామాల్లో మంత్రి పొన్నం ప్రభాకర్ పల్లె పల్లెకు ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా ఇందుర్తిలో బీఆర్ఎస్ నాయకులు చింతపూల తిరుపతి, గుంటి క్రాంతి కుమార్ లను ముందస్తుగా పోలీసులు సోమవార�
చిగురుమామిడి మండల పరిషత్ కార్యాలయంలోని ఆడిటోరియంలో ప్రతీ సోమవారం నిర్వహిస్తున్న ప్రజావాణి సోమవారం రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మండలంలో పలు గ్రామాల్లో పల్లె పల్లెకు ప్రజాపాలన
నూతనంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చేరిన విద్యార్థులు ఉన్నత లక్ష్యం కోసం నిరంతరం కృషి చేయాలని ఇంటర్ మీడియట్ జిల్లా విద్యాధికారి (డీఐఈవో) సత్యవర్ధన్ రావు అన్నారు.
ప్రభుత్వం గొర్ల పెంపకం దారుల సమస్యలతో పాటు సహకార సంఘాల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని జిల్లా గొర్రెల పెంపకం దారుల సహకార సంఘం యూనియన్ చైర్మన్ భాషవేణి మల్లేశం యాదవ్ అన్నారు. మండల కేంద్రంలో మండల ప్రాథమ�
చిగురుమామిడి మండలంలోని రేకొండ గ్రామంలో ది హాలిక్ శ్రమజీవి కోపరేటివ్ సొసైటీ డైరెక్టర్ పరుపాటి కనకవ్వ ఇటీవల మృతిచెందగా ఆ కుటుంబాన్ని సీపీఐ జాతీయ నేత చాడ వెంకటరెడ్డి గురువారం పరామర్శించారు.
వర్షా భావ పరిస్థితుల దృష్ట్యా భూగర్భ జలాలను పెంపొందించుకునేందుకు జలసిరి కార్యక్రమంలో భాగంగా ఫారం పాండ్ పనులను మండల వ్యాప్తంగా ప్రారంభించినట్లు ఎంపీడీవో రామ్మోహన్ చారి, సర్పంచ్ ఆకవరం భవాని అన్నారు.
మొగల్ సామ్రాజ్య విస్తరణ ఎదిరించి బహుజన రాజ్య స్థాపన కోసం పోరాడిన యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న ఆశయాల కోసం ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని బీఆర్ఎస్ జిల్లా నాయకులు కొత్త శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎంపీపీ కొత్త విన�
చిగురుమామిడి మండలంలోని రేకొండ పరిధిలోని పెద్దమ్మ పల్లె పోచమ్మ గుడి వద్ద చేతిపంపు నెల రోజులుగా పనిచేయకపోవడంతో ఏరియా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
చిగురుమామిడి మండలంలోని గునుకుల పల్లె గ్రామానికి చెందిన చిట్యాల బాల్ రెడ్డి ఇందుర్తి గ్రామపంచాయతీకి తన తండ్రి చిట్యాల పుల్లారెడ్డి స్మారకార్థం రూ.65 వేల విలువగల ఫ్రీజర్ (శవపేటిక)ను గ్రామపంచాయతీ వద్ద సర్ప
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేస్తూ కార్పొరేట్ పెట్టుబడుదారులను ప్రోత్సహిస్తూ సామాన్య ప్రజలను పెనుబారం మోపుతుందని సీపీఐ జాతీయ నేత చాడ వెంకటరెడ్డి అన్నారు.