Revanth Reddy Effigy | మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి అసెంబ్లీ సమావేశాలు ముగిసేవరకు సస్పెన్షన్ చేసినందుకు నిరసనగా కామారెడ్డి నిజాంసాగర్ చౌరస్తాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మ దహనం చేశారు.
Bihar cabinet | నితీశ్ కుమార్ (Nitish Kumar) ఇవాళ తన మంత్రివర్గాన్ని విస్తరించారు. కొత్తగా ఏడుగురు బీజేపీ ఎమ్మెల్యేల (BJP MLAs) కు మంత్రివర్గం (Cabinet) లో చోటు కల్పించారు. ఈ ఏడాది నవంబర్లో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు (Assembly elections) జరగనుండ�
Swati Maliwal | దేశ రాజధాని ఢిల్లీలోని రాంలీలా మైదానంలో బీజేపీ నాయకురాలు రేఖా గుప్తా కొత్త సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎంపీ స్వాతి మలివాల్ ఈ వేదికపై ప్రధాన ఆకర్షణగా నిలిచారు. కాంగ్�
SC classification | తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన వర్గీకరణ బిల్లుకు వ్యతిరేకంగా జిల్లా మాల మహానాడు ఆధ్వర్యంలో గురువారం నిజామాబాద్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దిష్టిబొమ్
RK Roja | వైఎస్ జగన్ హయాంలో సంక్షేమ కార్యక్రమాలకు నేరుగా బటన్నొక్కి ప్రజల ఖాతాల్లో డబ్బులు వేయడాన్ని తప్పుపట్టిన చంద్రబాబు అధికారంలో ఉండి ఆ పని ఎందుకు చేయలేక పోతున్నారని మాజీ మంత్రి ఆర్కే రోజా ప్రశ్నించ
Chandrababu | ఏపీలో కూటమి ప్రభుత్వం వికసిత్ భారత్ , స్వర్ణాంధ్ర విజన్ సాధనకు రాజ్యాంగ స్ఫూర్తితో కృషి చేస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఉండవల్లిలోని తన నివాసంలో జ
AP Cabinet | ఏపీ మంత్రివర్గ సమావేశం సచివాలయంలో శుక్రవారం జరుగనుంది. గీత కార్మికులకు 10 శాతం మద్యం దుకాణాల కేటాయింపు,అందరికీ ఇళ్లు పథకం విధివిధానాల జారీకి సమావేశంలో ఆమోదం తెలిపే అవకాశముంది .
Kiran Kumar Reddy | మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం పదవి కోసం తాను ఎలాంటి లాబీయింగ్ చేయలేదని వివరించారు. సోమవారం నాడు నెల్లూరులో పర్యటించిన కిరణ్కుమార్ రెడ్డి.. తనకు ముఖ�
ఓ కథానాయిక ఇరవైఏండ్లకుపైగా స్టార్డమ్ను కాపాడుకోవడం నేటి తరంలో అంత సులభం కాదు. కానీ త్రిష ఆ ఘనతను సాధించింది. తన సమకాలీన నాయికలు చాలా మంది సినిమాలకు గుడ్బై చెప్పి వైవాహిక జీవితంలో స్థిరపడగా, త్రిష మాత్�
Pawan Kalyan | తెలంగాణలో సినిమా పరిశ్రమపై సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు సినీ పరిశ్రమలో కలకలం రేపుతుండగా మరోవైపు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ షూటింగ్లకు ఏపీకి రావాలని పిలుపునివ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది.
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, కేంద్ర మాజీ మంత్రి ఎస్ఎం కృష్ణ (SM Krishna) కన్నుమూశారు. గతకొంత కాలంగా వృద్ధాప్యం రీత్యా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. మంగళవారం తెల్లవారుజామున బెంగళూరులోని సదాశివనగర్లో తుదిశ్వాస వ�