DK Shiva Kumar | ముడా కుంభకోణం (MUDA scam) కేసులో కర్ణాటక ముఖ్యమంత్రి (Karnataka Cm) సిద్ధరామయ్య (Siddaramaiah) పై విచారణకు ఆ రాష్ట్ర గవర్నర్ (Governor) థావర్చంద్ గెహ్లాట్ (ThavarChand Gehlot) అనుమతించడంతో సిద్ధరామయ్య తన పదవికి రాజీనామా చేస్తారనే అంచనా�
All Party Meet : వయనాద్ జిల్లాలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో 167 మంది ప్రాణాలు కోల్పోయిన క్రమంలో అక్కడి పరిస్ధితిని చర్చించేందుకు కేరళ సీఎం పినరయి విజయన్ అధ్యక్షతన బుధవారం అఖిలపక్ష సమావేశం జరిగింది.
AP Cabinet | ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం వాయిదా పడింది. ఆగస్టు 2న ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరుగవలసిన సమావేశం వివిధ ప్రభుత్వ కార్యాక్రమాల వల్ల వాయిదా వేశారు.
Chandra Babu | గత వైసీపీ ప్రభుత్వం అవలంభించిన ఆర్థిక దోపిడీ వల్ల రాష్ట్రానికి రూ. 76,795 కోట్ల ఆదాయం తగ్గిందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోపించారు.
Chandrababu | ఈనెల 22 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ సమావేశాల సందర్భంగా టీడీపీ ఎంపీలకు , ఆ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు.