Collector inspections | నాగర్కర్నూల్ జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ పరిశీలించారు.
‘సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ముఖ్యమంత్రి, మంత్రులు హెచ్సీయూలో శ్రమదానం చేసి నరికిన చెట్లను తిరిగి నాటండి’ అంటూ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ చురకలంటించారు. ఈ మేరకు శుక్రవారం ప్రభుత్వానికి బహిరంగ లేఖ రాశారు
DTF | ఉద్యోగుల వల్లనే రాష్ట్రం అప్పుల పాలవుతుందన్నట్లుగా దేశంలో ఏ సీఎం మాట్లాడని విధంగా ముఖ్యమంత్రి ఉద్యోగ ఉపాధ్యాయులను అవమానిస్తూ మాట్లాడడాన్ని డీటీఎఫ్ తీవ్రంగా ఖండించింది.
Chandra babu | ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటనలో అపశ్రుతి చోటు చేసుకుంది. నెల్లూరు జిల్లా బహిరంగ సభ వేదిక వద్ద ఏర్పాటు చేసిన ఆర్చి కుప్పకూలడంతో ప్రమాదం తప్పింది.
Bomb threat | కేరళ (Kerala) లో గత రెండు రోజులుగా బాంబు బెదిరింపుల పరంపర కొనసాగుతున్నది. తాజాగా కేరళ సీఎం కార్యాలయానికి, సీఎం నివాసానికి బాంబు బెదిరింపు మెయిల్స్ (Bomb threat mails) వచ్చాయి.
కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వానికి చెందిన మరో మంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్ణాటకలో దళితుడు ముఖ్యమంత్రి అయ్యేందుకు సమయం ఇంకా రాలేదంటూ మంత్రి మునియప్ప శనివారం వ్యాఖ్యానించారు.
కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలని, రాష్ట్రంలో ప్రజలు బతుకులు మారాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలోని వినాయకపురం గ్రామంలో చిలకలగండి ముత్యాలమ్మ అమ్మవారి ఆలయంలో ఆదివారం బీఆర్ఎస్ న
Revanth Reddy Effigy | మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి అసెంబ్లీ సమావేశాలు ముగిసేవరకు సస్పెన్షన్ చేసినందుకు నిరసనగా కామారెడ్డి నిజాంసాగర్ చౌరస్తాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మ దహనం చేశారు.
Bihar cabinet | నితీశ్ కుమార్ (Nitish Kumar) ఇవాళ తన మంత్రివర్గాన్ని విస్తరించారు. కొత్తగా ఏడుగురు బీజేపీ ఎమ్మెల్యేల (BJP MLAs) కు మంత్రివర్గం (Cabinet) లో చోటు కల్పించారు. ఈ ఏడాది నవంబర్లో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు (Assembly elections) జరగనుండ�
Swati Maliwal | దేశ రాజధాని ఢిల్లీలోని రాంలీలా మైదానంలో బీజేపీ నాయకురాలు రేఖా గుప్తా కొత్త సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎంపీ స్వాతి మలివాల్ ఈ వేదికపై ప్రధాన ఆకర్షణగా నిలిచారు. కాంగ్�
SC classification | తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన వర్గీకరణ బిల్లుకు వ్యతిరేకంగా జిల్లా మాల మహానాడు ఆధ్వర్యంలో గురువారం నిజామాబాద్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దిష్టిబొమ్
RK Roja | వైఎస్ జగన్ హయాంలో సంక్షేమ కార్యక్రమాలకు నేరుగా బటన్నొక్కి ప్రజల ఖాతాల్లో డబ్బులు వేయడాన్ని తప్పుపట్టిన చంద్రబాబు అధికారంలో ఉండి ఆ పని ఎందుకు చేయలేక పోతున్నారని మాజీ మంత్రి ఆర్కే రోజా ప్రశ్నించ