AP Assembly | ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. శుక్రవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడారు.
Nitish Kumar : బిహార్ రాజకీయాల్లో రెండు దశాబ్దాలకుపైగా చక్రం తిప్పిన సీఎం నితీష్ కుమార్ నాయకత్వానికి తెరపడనుంది. ఆయన రాష్ట్ర రాజకీయాల్ని వదిలి కేంద్ర రాజకీయాల్లోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు.
కర్ణాటక కాంగ్రెస్లో మళ్లీ నాయకత్వ పోరు ముదిరింది. ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్కు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీకి చెందిన కనీసం 80 మంది ఎమ్మెల్యేలు పార్టీ అధిష్ఠానాన్ని కోరినట్లు �
Tirumala Laddu | తిరుమల లడ్డూ వ్యవహారంలో కల్తీ జరుగలేదని బుకాయిస్తున్న వైసీపీ నాయకులు దేవుడితో పెట్టుకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని కూటమి నాయకులు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.
ఎవరు ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టినా రాబోయే రోజుల్లో కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అవడం ఖాయమని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ధీమా వ్యక్తంచేశారు. తెలంగాణ భవన్లో ఆదివారం ఆమె మీడియాతో �
Vasundhara Raje : మహిళలు రాజకీయాల్లో రాణించాలంటే పురుషులకంటే మూడు రెట్లు ఎక్కువ కష్టపడాలని సూచించారు రాజస్థాన్ మాజీ సీఎం, బీజేపీ నేత వసుంధరా రాజే. జైపూర్లో ఆదివారం జరిగిన ఒక కార్యక్రమంలో ఆమె మాట్లాడారు.
Traffic restrictions | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం మహబూబ్నగర్ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా జిల్లా పోలీసు యంత్రాంగం ట్రాఫిక్ ఆంక్షలు విధించింది.
Apology | తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారం చేపట్టిన రెండు సంవత్సరాలుగా రాష్ట్ర ప్రజలకు చేసిందేమి లేదని ఎన్ఆర్ఐ బీఆర్ఎస్ యూకే ఉపాధ్యక్షుడు రవి రేతినేని ఆరోపించారు.