ప్రతిపక్ష పాలిత రాష్ర్టాల్లో ప్రజా ప్రభుత్వాలకు అడుగడుగునా మోకాలడ్డుతున్న గవర్నర్లపై ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు పోరుబాట పడుతున్నాయి. తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవిని వెంటనే పదవి నుంచి తొలగించాలంటూ అధిక
Mamata Banerjee | పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జి.. ఓ ప్యామిలీ ఫంక్షన్కు హాజరుకావడం కోసం ఇవాళ తమిళనాడుకు వెళ్లారు. చెన్నై విమానాశ్రయంలో
తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉంటూనే కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో ప్రవేశిస్తారని, ముఖ్యమంత్రిగా ఉంటూనే దేశ రాజకీయాన్ని నడిపిస్తారని టీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. తాను ప్రాణాలకు తెగించి సాధించిన, తాను ప్రాణ�
పాట్నా : బిహార్లో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎనిమిదోసారి నితీశ్కుమార్ ప్రమాణస్వీకారం చేశారు. గవర్నర్ ఫగు చౌహాన్ నితీశ్కుమార్తో ప్రమాణస్వీకారం చేశారు. ఆ తర్వాత ఉప ముఖ్య
లంగాణలో మూడోసారి టీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని కే చంద్రశేఖర్రావు మరోసారి ముఖ్యమంత్రి అవుతారని బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. తిరుమల శ్రీవారిని సోమవారం ఉదయం నైవేద్య విరా
కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ డీఎస్ కొంతకాలంగా అనారోగ్యంగా ఉండటంతో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిళ పరామర్శించడానికి వెళ్లింది. ఆ సందర్భంగా ఎప్పటికైనా ముఖ్యమంత్రివి అవుతావని షర్మి�
Eknath Shinde | బరువెక్కిన హృదయంతోనే శివసేన తిరుగుబాటు నేత ఏక్నాథ్ షిండేను (Eknath Shinde) ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టామని మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్ అన్నారు.
బీజేపీలో త్రిమూర్తులుగా వెలుగొందుతున్న నరేంద్ర మోదీ.. అమిత్ షా.. జేపీ నడ్డాకు తృటిలో తిరుగుబాటు తప్పిందా? ఓ బలమైన వర్గం వీరికి ముచ్చెమటలు పట్టించిందా? బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో అది లావాలా ఎగిసి�
ముంబై: మహారాష్ట్ర రాజకీయాలు అనేక మలుపులు తిరుగుతున్నాయి. శివసేన మంత్రి ఏక్నాథ్ షిండేకు గాలం వేసి తిరుగుబాటు చేసేలా చేసిన బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ గురువారం అనూహ్య ప్రకటన చేశారు. మహారాష్ట్ర కొత్త స
ముంబై : మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే తన పదవికి రాజీనామా చేశారు. రేపు అసెంబ్లీలో జరిగే బల పరీక్షకు ముందే ముఖ్యమంత్రి పదవి నుంచి వైదొలిగారు. మహా వికాస్ అఘాడి (MVA) ప్రభుత్వాన్ని అసెంబ్లీలో బల పరీక్ష �
విపక్ష పార్టీ నేతలే లక్ష్యంగా సీబీఐ, ఈడీ, ఐటీ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలతో దాడులు చేయించే బీజేపీ పెద్దలు.. అస్సాం సీఎం, బీజేపీ నేత హిమంత బిశ్వశర్మ అవినీతిపై ఎందుకు నోరు మెదపడంలేదని విపక్ష పార్టీలు ధ్వజమ�
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షిస్తూ ఆంధ్రప్రదేశ్కు చెందిన ఓ యువకుడు పాదయాత్ర చేపట్టాడు. శ్రీకాకుళం జిల్లా రాజాం మండలానికి చెందిన శేఖర్ అనే యువకుడు కే�
హిందీపై దేశవ్యాప్తంగా తీవ్ర వివాదం నడుస్తున్న వేళ ప్రధాని మోదీ సమక్షంలో తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్రప్రభుత్వ విభాగాల కార్యకలాపాల్లో హిందీతో సమానంగా తమిళాన్ని కూడా అధి�