Chairman Imtiaz Inhan | రాష్ట్రంలో అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ( CM KCR ) మూడోసారి సీఎంగా కావడం ఖాయమని తెలంగాణ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఇంతియాజ్ ఇన్హాన్ (Imtiaz Inhan) ధీమాను వ్యక్తం �
Biren Singh | రెండు జాతుల మధ్య ఘర్షణలతో ఈశాన్య రాష్ట్రం మణిపూర్ (Manipur) అట్టుడుకుతున్న విషయం తెలిసిందే. తాజా పరిణామాల నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా బీరెన్ సింగ్ (Biren Singh) రాజీనామా (resigning) చేయబోతున్నారంటూ గత కొన్ని రోజుల�
Ajit Pawar | మహారాష్ట్ర రాజకీయ రసవత్తరంగా సాగుతున్నాయి. ఇప్పటికే పార్టీలపై నేతల తిరుగుబాటుతో సంచలనంగా మారిన మహారాష్ట్ర రాజకీయాల్లో మరోసారి పెను ప్రకంపనలే చోటు చేసుకోబోతున్నాయి. ఇందుకు ఉదాహారణ ఎన్సీపీ ఎమ్మె�
Mamata Banerjee | పశ్చిమబెంగాల్ పంచాయతీ ఎన్నికల సందర్భంగా జరిగిన హింసాత్మక ఘటనలపై విచారణ కోసం కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతాపార్టీ నలుగురు ఎంపీలతో ఏర్పాటు చేసిన నిజనిర్ధారణ కమిటీ (Fact finding committee)పై ఆ రాష్ట్ర ముఖ�
Mamata Banerjee | ఒడిశా రైలు ప్రమాద ఘటనకు సంబంధించి పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, రైల్వే శాఖ మాజీ మంత్రి మమతా బెనర్జి కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
విశ్వ విఖ్యాత నటుడిగా, పరిపాలనాదక్షుడిగా ఎన్టీఆర్ (NTR) తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు (Minister Errabelli Dayakar rao) అన్నారు. తెలుగువారి ఆత్మగౌరవం నిలబెట్టిన మహానుభావుడని �
మహారాష్ట్ర రాజకీయాలు కీలక మలుపు తిరుగుతున్నాయి. సీఎం ఏక్నాథ్ షిండే తాను సెలవుపై ఎక్కడికీ వెళ్లడం లేదని స్పష్టం చేసినప్పటికీ, ఎమ్మెల్యేల అనర్హత విషయంలో సుప్రీం కోర్టు తీర్పు ఏక్నాథ్ షిండే వర్గానికి
Nitish Kumar | బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఇవాళ మర్యాదపూర్వకంగా ఉప ముఖ్యమంత్రి తేజస్వియాదవ్ ఇంటికి వెళ్లారు. తేజస్వియాదవ్, రాచెల్ గొడిన్హో దంపతులకు ఇటీవల జన్మించిన ఆడబిడ్డ కాత్యాయనిని చూసేందుకు తేజస
ఓ మహిళా ఐఏఎస్ అధికారిని బదిలీ చేయాలని కోరుతూ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ లేఖ రాయడం వివాదంగా మారింది. తన భార్య సలహాదారుగా ఉన్న సంఘం ప్రయోజనాల కోసమే ఆయన ఈ లేఖ రాశ�
బీజేపీకి వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో ఐక్య కూటమి అవసరం గురించి తాను మాట్లాడిన మరుసటి రోజు నుంచే వదంతుల వ్యాప్తి మొదలైందని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ఆరోపించారు.
మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు రాష్ట్ర, దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. శివరాత్రి రోజున భక్తిశ్రద్ధలతో శివనామం జపిస్తూ చేపట్టే ఉపవాస దీక్షలు, రాత్రి జాగరణ, పూజలు అభిష�
ఈ నెల 18న నిర్వహించనున్న ఖమ్మం బహిరంగసభలో రెండో విడత కంటివెలుగు కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ శ్రీకారం చుట్టనున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద నేత్రపరీక్ష కార్యక్రమాన్ని మూడు రాష్ర్టాల ముఖ్యమంత్రు�