BJP : మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్ఘడ్ రాష్ట్రాల్లో బీజేపీ విజయం నమోదు చేసిన విషయం తెలిసిందే. అయితే ఆయా రాష్ట్రాలకు కొత్త సీఎంలను ఎంపిక చేయాలన్న ఆలోచనలో బీజేపీ ఉన్నట్లు తెలుస్తోంది. 2024
Congress Party | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మెజారిటీ సాధించిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నది. ఈ నెల 7న ముఖ్యమంత్రిగా టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి ప్రమాణస్వీకారం చేయనున్నారు.
Mizoram | జోరం పీపుల్స్ మూవ్మెంట్ పార్టీ అధినేత లాల్దుహోమా మిజోరం ముఖ్యమంత్రిగా ఈ నెల 8వ తేదీన ప్రమాణస్వీకారం చేయనున్నారు. లాల్దుహోమా ప్రమాణస్వీకార కార్యక్రమానికి ఏర్పాట్లు కొనసాగుతున్నాయి.
Supreme Court | కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ను సర్వోన్నత న్యాయస్థానం బుధవారం మందలించింది. ప్రభుత్వ బిల్లులను ఆమోదించడంలో విపరీతమైన జాప్యం జరుగుతుందంటూ కేరళ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్ట
Danam Nagender | కేసీఆర్(KCR) ను మూడోసారి ముఖ్యమంత్రిగా చూడాలని ప్రజలు ఎప్పుడో నిర్ణయించుకున్నారని ఖైరతాబాద్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి దానం నాగేందర్( Mla Danam Nagendar) అన్నారు.
కర్ణాటక కాంగ్రెస్లో అధికారం కోసం కుమ్ములాటలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ముఖ్యమంత్రి పదవిపై అధికార పార్టీ ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు చేశారు. పీడబ్ల్యూడీ శాఖ మంత్రి సతీశ్ జార్కిహోళి త్వరలోనే ముఖ్యమంత్�
Chairman Imtiaz Inhan | రాష్ట్రంలో అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ( CM KCR ) మూడోసారి సీఎంగా కావడం ఖాయమని తెలంగాణ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఇంతియాజ్ ఇన్హాన్ (Imtiaz Inhan) ధీమాను వ్యక్తం �
Biren Singh | రెండు జాతుల మధ్య ఘర్షణలతో ఈశాన్య రాష్ట్రం మణిపూర్ (Manipur) అట్టుడుకుతున్న విషయం తెలిసిందే. తాజా పరిణామాల నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా బీరెన్ సింగ్ (Biren Singh) రాజీనామా (resigning) చేయబోతున్నారంటూ గత కొన్ని రోజుల�
Ajit Pawar | మహారాష్ట్ర రాజకీయ రసవత్తరంగా సాగుతున్నాయి. ఇప్పటికే పార్టీలపై నేతల తిరుగుబాటుతో సంచలనంగా మారిన మహారాష్ట్ర రాజకీయాల్లో మరోసారి పెను ప్రకంపనలే చోటు చేసుకోబోతున్నాయి. ఇందుకు ఉదాహారణ ఎన్సీపీ ఎమ్మె�
Mamata Banerjee | పశ్చిమబెంగాల్ పంచాయతీ ఎన్నికల సందర్భంగా జరిగిన హింసాత్మక ఘటనలపై విచారణ కోసం కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతాపార్టీ నలుగురు ఎంపీలతో ఏర్పాటు చేసిన నిజనిర్ధారణ కమిటీ (Fact finding committee)పై ఆ రాష్ట్ర ముఖ�
Mamata Banerjee | ఒడిశా రైలు ప్రమాద ఘటనకు సంబంధించి పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, రైల్వే శాఖ మాజీ మంత్రి మమతా బెనర్జి కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.