విశ్వ విఖ్యాత నటుడిగా, పరిపాలనాదక్షుడిగా ఎన్టీఆర్ (NTR) తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు (Minister Errabelli Dayakar rao) అన్నారు. తెలుగువారి ఆత్మగౌరవం నిలబెట్టిన మహానుభావుడని �
మహారాష్ట్ర రాజకీయాలు కీలక మలుపు తిరుగుతున్నాయి. సీఎం ఏక్నాథ్ షిండే తాను సెలవుపై ఎక్కడికీ వెళ్లడం లేదని స్పష్టం చేసినప్పటికీ, ఎమ్మెల్యేల అనర్హత విషయంలో సుప్రీం కోర్టు తీర్పు ఏక్నాథ్ షిండే వర్గానికి
Nitish Kumar | బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఇవాళ మర్యాదపూర్వకంగా ఉప ముఖ్యమంత్రి తేజస్వియాదవ్ ఇంటికి వెళ్లారు. తేజస్వియాదవ్, రాచెల్ గొడిన్హో దంపతులకు ఇటీవల జన్మించిన ఆడబిడ్డ కాత్యాయనిని చూసేందుకు తేజస
ఓ మహిళా ఐఏఎస్ అధికారిని బదిలీ చేయాలని కోరుతూ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ లేఖ రాయడం వివాదంగా మారింది. తన భార్య సలహాదారుగా ఉన్న సంఘం ప్రయోజనాల కోసమే ఆయన ఈ లేఖ రాశ�
బీజేపీకి వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో ఐక్య కూటమి అవసరం గురించి తాను మాట్లాడిన మరుసటి రోజు నుంచే వదంతుల వ్యాప్తి మొదలైందని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ఆరోపించారు.
మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు రాష్ట్ర, దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. శివరాత్రి రోజున భక్తిశ్రద్ధలతో శివనామం జపిస్తూ చేపట్టే ఉపవాస దీక్షలు, రాత్రి జాగరణ, పూజలు అభిష�
ఈ నెల 18న నిర్వహించనున్న ఖమ్మం బహిరంగసభలో రెండో విడత కంటివెలుగు కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ శ్రీకారం చుట్టనున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద నేత్రపరీక్ష కార్యక్రమాన్ని మూడు రాష్ర్టాల ముఖ్యమంత్రు�
Mamata Banerjee | పశ్చిమబెంగాల్లోని హౌరా రైల్వేస్టేషన్లో ఇవాళ ఉదయం వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలు ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ప్రధాని నరేంద్రమోదీ
Aravind Kejriwal | చైనాతోపాటు పలు దేశాల్లో కరోనా వైరస్ విజృంభిస్తున్నదని, బీఎఫ్-7 ఒమిక్రాన్ వేరియంట్ ప్రమాదకర స్థాయిలో విస్తరిస్తున్నదని ఢిల్లీ ముఖ్యమంత్రి
COVID-19 | చైనాలో కరోనా మహమ్మారి విజృంభిస్తుండటం, ఒమిక్రాన్ బీఎఫ్-7 వేరియంట్ కరోనా వైరసే అందుకు కారణమని వైద్య పరీక్షల్లో తేలడం, అదే వేరియంట్ బుధవారం
మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే వివాదంలో చిక్కుకున్నారు. మహా వికాస్ అఘాడీ ప్రభుత్వంలో మంత్రిగా పని చేసినప్పుడు ఆయన తీసుకున్న నిర్ణయంపై వివాదం నెలకొంది
పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్మాన్ మంగళవారం హైదరాబాద్కు రానున్నారు. ప్రగతిభవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్తో భేటీ కానున్నారు. ప్రస్తుత రాజకీయాలతోపాటు పలు అంశాలపై వారు చర్చించనున్నారు
రెండు వేల ఏండ్ల క్రితం యవన దేశ రాజు అలెగ్జాండర్ తన దేశ ప్రజలను గాలికి వదిలి, యుద్ధాలతో సైనికులను అష్టకష్టాల పాలుచేస్తూ అనేక దేశాలు జయించి పేరు తెచ్చుకోవాలనుకున్నాడు. కానీ, ఆ దేశాలను ఏం చేయాలి, ప్రజలకు ఎల�