Eknath Shinde | బరువెక్కిన హృదయంతోనే శివసేన తిరుగుబాటు నేత ఏక్నాథ్ షిండేను (Eknath Shinde) ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టామని మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్ అన్నారు.
బీజేపీలో త్రిమూర్తులుగా వెలుగొందుతున్న నరేంద్ర మోదీ.. అమిత్ షా.. జేపీ నడ్డాకు తృటిలో తిరుగుబాటు తప్పిందా? ఓ బలమైన వర్గం వీరికి ముచ్చెమటలు పట్టించిందా? బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో అది లావాలా ఎగిసి�
ముంబై: మహారాష్ట్ర రాజకీయాలు అనేక మలుపులు తిరుగుతున్నాయి. శివసేన మంత్రి ఏక్నాథ్ షిండేకు గాలం వేసి తిరుగుబాటు చేసేలా చేసిన బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ గురువారం అనూహ్య ప్రకటన చేశారు. మహారాష్ట్ర కొత్త స
ముంబై : మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే తన పదవికి రాజీనామా చేశారు. రేపు అసెంబ్లీలో జరిగే బల పరీక్షకు ముందే ముఖ్యమంత్రి పదవి నుంచి వైదొలిగారు. మహా వికాస్ అఘాడి (MVA) ప్రభుత్వాన్ని అసెంబ్లీలో బల పరీక్ష �
విపక్ష పార్టీ నేతలే లక్ష్యంగా సీబీఐ, ఈడీ, ఐటీ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలతో దాడులు చేయించే బీజేపీ పెద్దలు.. అస్సాం సీఎం, బీజేపీ నేత హిమంత బిశ్వశర్మ అవినీతిపై ఎందుకు నోరు మెదపడంలేదని విపక్ష పార్టీలు ధ్వజమ�
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షిస్తూ ఆంధ్రప్రదేశ్కు చెందిన ఓ యువకుడు పాదయాత్ర చేపట్టాడు. శ్రీకాకుళం జిల్లా రాజాం మండలానికి చెందిన శేఖర్ అనే యువకుడు కే�
హిందీపై దేశవ్యాప్తంగా తీవ్ర వివాదం నడుస్తున్న వేళ ప్రధాని మోదీ సమక్షంలో తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్రప్రభుత్వ విభాగాల కార్యకలాపాల్లో హిందీతో సమానంగా తమిళాన్ని కూడా అధి�
హిమంత చెప్పినట్టు అస్సాం ప్రభుత్వం చైనా నుంచి పీపీఈ కిట్లు కొనుగోలు చేయలేదని తాజాగా సమాచార చట్టం కింద తెలిసింది. అంటే కరోనా ఉత్పాతాన్ని హిమంత తన వ్యక్తిగత ఇమేజీ పెంచుకోవడానికి వాడుకొన్నారన్నమాట
ప్రధాని మోదీ సొంత రాష్ట్రం. అవినీతి అంటేనే తమకు తెలియదని, లంచాలు లేని పాలన అందిస్తామని గొప్పలు చెప్పుకొనే బీజేపీ అధికారంలో ఉన్న గుజరాత్లో సాక్షాత్తూ సీఎం భూపేంద్ర పటేల్ పర్సనల్
బీజేపీపై మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే విరుచుకుపడ్డారు. 2019 అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీజేపీతో పొత్తు తెంచుకున్నప్పుడే తాము ‘గాడిద’లను తరిమికొట్టామంటూ వ్యాఖ్యానించారు. ముంబైలో శనివారం శివసేన పార్టీ నిర�
చదువుకు వయసుతో సంబంధం లేదని నిరూపించారు హర్యా నా మాజీ సీఎం ఓం ప్రకాశ్ చౌతాలా. 87 ఏండ్ల వయసులో 10, 12వ తరగతులు పాసయ్యారు. 2021లో 12వ తరగతి పరీక్ష రాసి పాసయ్యారు
కేంద్ర ప్రభుత్వ విద్యుత్తు సంస్కరణల విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన హెచ్చరిక ఏపీ కేంద్రంగా వాస్తవ రూపం దాల్చింది. విద్యుత్తు సంస్కరణలు అమలు చేస్తే ఎఫ్ఆర్బీఎం పరిమితిని స్వల్పంగా పెంచుకునేందుకు �
రూ.2,500 కోట్లు ఇస్తే, తనను కర్ణాటక సీఎంగా చేస్తానని ఢిల్లీకి చెందిన కొందరు తనకు ఆఫర్ ఇచ్చారని కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ యత్నాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదే విషయంపై తనను బీజేపీ అధ్యక్షుడు జే�
అసెంబ్లీ ఆమోదించిన నీట్ వ్యతిరేక బిల్లును గవర్నర్ ఆర్ఎన్ రవి రాష్ట్రపతి ఆమోదానికి పంపకపోవడం రాష్ట్ర ప్రజలను అవమానించడమేనని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అన్నారు. ప్రజల సెంటిమెంట్ను గౌరవిం