కేంద్రంలోని బీజేపీ సర్కారును గద్దె దించేందుకు కాంగ్రెస్, వామపక్షాలు, ప్రాంతీయ పార్టీలు ఏకతాటిపైకి రావాలని తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ తమ వ్యక్త
Yogi Adityanath | ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో సరికొత్త చరిత్ర సృష్టించిన యోగీ ఆదిత్యనాథ్ (Yogi Adityanath) రెండోసారి ముఖ్యమంత్రిగా నేడు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో ఐదేండ్లపాటు పూర్తికాలం సీఎం పదవిలో కొ
Pushkar Singh Dhami | ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా పుష్కర్ సింగ్ ధామీ (Pushkar Singh Dhami) నేడు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఆయనతోపాటు మంత్రివర్గం మొత్తం నేడు ప్రమానం చేస్తారు. రాజధాని డ్రెహ్రాడూన్లో జరగనున్న
ఇంఫాల్: మణిపూర్ సీఎంగా బీరెన్ సింగ్ ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీరెన్ నేతృత్వంలోని బీజేపీ పూర్తిస్థాయి మెజారిటీ సాధించడంతో మరోసారి అధికారంలోకి వచ్చింది. మొత్తం 60
Biren Singh | మణిపూర్ సీఎంగా బీరెన్ సింగ్ (Biren Singh) మరోసారి బాధ్యతలు చేపట్టనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు ఇంఫాల్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన నేతృత్వంలో బీజేపీ పూర్తిస్థాయి �
‘బాహుబలి’ చిత్రం తెలుగు సినిమా కీర్తిప్రతిష్టల్ని అంతర్జాతీయ వేదికపై ఘనంగా చాటిచెప్పింది. భారతీయ సినీ చరిత్రలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో ఒకటిగా రికార్డులకెక్కింది. రెండు భాగాలుగా ప్రేక్షకు
పంజాబ్ సీఎం ముఖ్య కార్యదర్శిగా తెలంగాణ వాసి, ఐఏఎస్ అరిబండి వేణుప్రసాద్ నియమితులయ్యారు. సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలం పెంచికల్దిన్నెకు చెందిన వేణుప్రసాద్.. ప్రస్తుతం పంజాబ్ రాష్ట్ర విద్యుత్త�
తదుపరి గోవా సీఎం ఎవరనేదానిపై బీజేపీ అగ్రనాయకత్వం నుంచి లాంఛనంగా ఎలాంటి ప్రకటనా వెలువడకపోయినా గోవా సీఎంగా తాను కొనసాగుతానని ఆపద్ధర్మ సీఎం ప్రమోద్ సావంత్ విశ్వాసం వ్యక్తం చేశారు.
డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్లో బీజేపీ మరోసారి చరిత్ర సృష్టించనున్నది. అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి పార్టీకి స్పష్టమైన మెజారిటీ వచ్చే అవకాశం కనిపిస్తున్నది. అయితే బీజేపీ నేత, సీఎం పుష్కర్ సింగ్ ధామీ ఓటమి ప
బీజేపీపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి, శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే మరోసారి నిప్పులు చెరిగారు. ‘25 ఏండ్లు మేం పాముకు పాలుపోసి పెంచాం. ఇప్పుడది మాపైనే బుస కొడుతున్నది. ఆ పామును ఎలా తొక్కేయాలో మాకు బాగా తెలుసు. మాప
తిరుపతి : హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్ తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు.ఈ సందర్భంగా శ్రీవారి ఆలయానికి చేరుకున్న ఆయనకు అర్చకులు, అధికారులు ఘనస్వాగతం పల�
UP Polls | ఉత్తర ప్రదేశ్ ఎన్నికల్లో రాజకీయాలు వేడెక్కాయి. ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ నేతలు తమ వాగ్ధాటిని పెంచుతున్నారు. ఎన్నికల్లో అధికారం మాదేనంటూ ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. తాజా
సినీరంగ సమస్యల్ని చర్చించడానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డితో జరిపిన భేటీ సంతృప్తినిచ్చిందని చెప్పారు అగ్ర నటుడు చిరంజీవి. గురువారం ఆయన అమరావతిలో ముఖ్యమంత్రిని కలిసి చిత్రసీమ ఎదుర్�
PM Modi | ఈ నెల 13వ తేదీన సాయంత్రం 5 గంటలకు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. దేశంలో రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతున్న నేపథ్యంల�