డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్లో బీజేపీ మరోసారి చరిత్ర సృష్టించనున్నది. అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి పార్టీకి స్పష్టమైన మెజారిటీ వచ్చే అవకాశం కనిపిస్తున్నది. అయితే బీజేపీ నేత, సీఎం పుష్కర్ సింగ్ ధామీ ఓటమి ప
బీజేపీపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి, శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే మరోసారి నిప్పులు చెరిగారు. ‘25 ఏండ్లు మేం పాముకు పాలుపోసి పెంచాం. ఇప్పుడది మాపైనే బుస కొడుతున్నది. ఆ పామును ఎలా తొక్కేయాలో మాకు బాగా తెలుసు. మాప
తిరుపతి : హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్ తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు.ఈ సందర్భంగా శ్రీవారి ఆలయానికి చేరుకున్న ఆయనకు అర్చకులు, అధికారులు ఘనస్వాగతం పల�
UP Polls | ఉత్తర ప్రదేశ్ ఎన్నికల్లో రాజకీయాలు వేడెక్కాయి. ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ నేతలు తమ వాగ్ధాటిని పెంచుతున్నారు. ఎన్నికల్లో అధికారం మాదేనంటూ ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. తాజా
సినీరంగ సమస్యల్ని చర్చించడానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డితో జరిపిన భేటీ సంతృప్తినిచ్చిందని చెప్పారు అగ్ర నటుడు చిరంజీవి. గురువారం ఆయన అమరావతిలో ముఖ్యమంత్రిని కలిసి చిత్రసీమ ఎదుర్�
PM Modi | ఈ నెల 13వ తేదీన సాయంత్రం 5 గంటలకు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. దేశంలో రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతున్న నేపథ్యంల�
8న అఖిలపక్ష సమావేశానికి పిలుపు చెన్నై, జనవరి 6: వైద్య విద్యలో ప్రవేశాలకు జాతీయస్థాయిలో నిర్వహించే నీట్ నుంచి తమ రాష్ర్టానికి మినహాయింపు ఇవ్వాలన్న డిమాండ్ను కేంద్రం పక్కన పెట్టడంపై తమిళనాడు ముఖ్యమంత్ర�
ఉద్యోగులకు అస్సాం సీఎం హెచ్చరిక గౌహతి, జనవరి 3: నూతన సంవత్సరం సందర్భంగా అస్సాంలో ఉద్యోగులు నాలుగు రోజులపాటు వారి తల్లిదండ్రులతో లేదా అత్తమామలతో గడిపేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం వీలుకల్పించింది. ఇందుకోసం గ
Uttarakhand elections | మరో రెండు మాసాల్లో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం దేవభూమి ఉత్తరాఖండ్ సంసిద్ధమవుతున్నది. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి నాలుగు పర్యాయాలు జరిగిన ఎన్నికల్లో 2 సార్లు కాంగ్రెస్, 2 సార్లు బీజేపీ అధ�
AP CM YS Jgan | ఏపీ సీఎం జగన్కు సీబీఐ కోర్టులో ఊరట | ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి భారీ ఊరట లభించింది. సీఎం జగన్తో పాటు ఎంపీ విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ నరసాపురం వైఎస్సార్ సీపీ
YS Jagan | ఏపీ సీఎం జగన్ బెయిల్ రద్దు పిటిషన్పై నేడు తీర్పు! | ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు వేసిన పిటిషన్పై సీబీఐ కోర్టు బుధవారం తీర్పు వెలువ�
BS Yedyurappa: కర్ణాటక రాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా ఎవరిని నియమిస్తే బాగుంటుందనే విషయంలో తాను ఎవరి పేరును సిఫారసు చేయబోనని.. కొద్దిసేపటి క్రితమే తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన బీఎస్ యెడి�