కోల్కతా: తాను నాయకత్వం వహిస్తున్న తృణమూల్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ విజయం సాధించి తను ఓడిపోవడం మమతా బెనర్జీకి ఒకకంట కన్నీరు మరొక కంట ఆనందబాష్పాలు తెప్పించే విషయం. సహాయకుడుగా ఉంటూ అదను చూసుకుని బీ
ఇంఫాల్: దేశంలో కొవిడ్-19 వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతున్నది. ఈ ఉదయానికి దేశవ్యాప్తంగా ఇచ్చిన కరోనా డోసుల సంఖ్య 10 కోట్ల మార్కు దాటింది. అయితే, వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగవంత
కోల్కతా: అసెంబ్లీ ఎన్నికల నాలుగో విడుత పోలింగ్ సందర్భంగా కూచ్ బిహార్లో సీఐఎస్ఎఫ్ సిబ్బంది జరిపిన కాల్పుల్లో నలుగురు మరణించడాన్ని బెంగాల్ సీఎం మమతాబెనర్జి ఒక హత్యాకాండగా అభివర్ణించారు.
హుగ్లీ: కాలుకు గాయం కావడంతో వీల్ చైర్లోనే అసెంబ్లీ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జి ఈ ఎన్నికల్లోనూ తృణమూల్ ఘనవిజయం ఖాయమని ధీమా వ్యక్తంచేశారు. ఒంటి కాలుతోన�
చెన్నై: ప్రతిపక్ష డీఎంకే పార్టీవి సామ్రాజ్యవాద రాజకీయాలని, ఆ పార్టీ పూర్తిగా వారసత్వ రాజకీయాలకు అలవాటు పడిందని తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి వ్యాఖ్యానించారు. రాష్ట్రాభివృద్ధికి సంబంధిం�
హైదరాబాద్: ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు రాష్ట్ర ప్రజలకు హోళీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అయితే, కరోనా వైరస్ మళ్లీ ప్రబలుతున్న నేపథ్యంలో అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజ
కోల్కతా: పశ్చిమబెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల తొలి విడుత పోలింగ్ జరుగుతుంటే ప్రధాని నరేంద్రమోదీ బంగ్లాదేశ్కు వెళ్లి బెంగాల్ గురించి మాట్లాడటంపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతాబెనర్జి ఆగ్రహం �