ఇంఫాల్: దేశంలో కొవిడ్-19 వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతున్నది. ఈ ఉదయానికి దేశవ్యాప్తంగా ఇచ్చిన కరోనా డోసుల సంఖ్య 10 కోట్ల మార్కు దాటింది. అయితే, వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగవంత
కోల్కతా: అసెంబ్లీ ఎన్నికల నాలుగో విడుత పోలింగ్ సందర్భంగా కూచ్ బిహార్లో సీఐఎస్ఎఫ్ సిబ్బంది జరిపిన కాల్పుల్లో నలుగురు మరణించడాన్ని బెంగాల్ సీఎం మమతాబెనర్జి ఒక హత్యాకాండగా అభివర్ణించారు.
హుగ్లీ: కాలుకు గాయం కావడంతో వీల్ చైర్లోనే అసెంబ్లీ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జి ఈ ఎన్నికల్లోనూ తృణమూల్ ఘనవిజయం ఖాయమని ధీమా వ్యక్తంచేశారు. ఒంటి కాలుతోన�
చెన్నై: ప్రతిపక్ష డీఎంకే పార్టీవి సామ్రాజ్యవాద రాజకీయాలని, ఆ పార్టీ పూర్తిగా వారసత్వ రాజకీయాలకు అలవాటు పడిందని తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి వ్యాఖ్యానించారు. రాష్ట్రాభివృద్ధికి సంబంధిం�
హైదరాబాద్: ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు రాష్ట్ర ప్రజలకు హోళీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అయితే, కరోనా వైరస్ మళ్లీ ప్రబలుతున్న నేపథ్యంలో అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజ
కోల్కతా: పశ్చిమబెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల తొలి విడుత పోలింగ్ జరుగుతుంటే ప్రధాని నరేంద్రమోదీ బంగ్లాదేశ్కు వెళ్లి బెంగాల్ గురించి మాట్లాడటంపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతాబెనర్జి ఆగ్రహం �
చెన్నై: తమిళనాడు ప్రశాంతంగా ఉండాలంటే ప్రజలు మరోసారి అధికార అన్నాడీఎంకే పార్టీకే ఓట్లు వేసి గెలిపించాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎడప్పడి పళనిస్వామి కోరారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవ�
గువాహటి: అసోం ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్ మజులీ అసెంబ్లీ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా సోనోవాల్ ఇదే స్థానం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్య
పాత-కొత్త నేతల మధ్య విభేదాలతో సతమతం కోల్కతా, మార్చి 4: పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీని గద్దె దింపాలని ప్రయత్నిస్తున్న బీజేపీ… ఇంటి పోరుతో సతమతమవుతున్నది. తొలి దశ పోలింగ్కు మరో మూడు వారాలే ఉన్న నేపథ�
అహ్మదాబాద్: గుజరాత్లో ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఈ నేపథ్యంలో గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్రూపానీ కాంగ్రెస్ పార్టీ గురించి కీ