పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ మిలాఖత్కు ఈ రెండు వ్యాఖ్యలే నిదర్శనం. ఇటీవలి ఎన్నికల్లో చేవెళ్ల నుంచి బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్రెడ్డి ఏకంగా 1.73 లక్షల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
Chevella | రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో(Chevella) దారుణం చోటు చేసుకుంది. పదో తరగతిని విద్యార్థిని(10 Class Student) గర్భవతిని(Pregnant) చేసి ఒ కామాంధుడుఅబార్షన్(Abortion) చేయించాడు.
చేవెళ్ల.. ఈ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీకి లోక్ సభ ఎన్నికల్లో కంచుకోటగా ఉంది. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇక్కడ జరిగిన రెండు లోక్ సభ ఎన్నికల్లోనూ చేవెళ్ల ప్రజలు గులాబీ పార్టీకే జై కొట్టారు. అభ్యర్థుల�
రాజ్యాధికారం కోసం బడుగులమంతా ఏకమవ్వాల్సిన సమయం వచ్చిందని బీసీ సంఘాల నేతలు పేర్కొంటున్నారు. బీసీల పక్షాన ప్రశ్నించే గొంతుకగా ముందుండి పోరాటం చేస్తున్న కాసాని జ్ఞానేశ్వర్ను అత్యధిక మెజార్టీతో గెలిపిం
చేవెళ్ల లోక్సభ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ఘట్టానికి తెరపడింది. చివరిరోజు గురువారం నామినేషన్ల జాతర సాగింది. ఈ ఒక్క రోజే 30 మంది అభ్యర్థులు 32 నామినేషన్లను దాఖలు చేశారు. రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ శ�
దేవుడిపై ఒట్లు.. కేసీఆర్ను తిట్టడమే పనిగా పెట్టుకుని కాంగ్రెస్ నాయకులు కాలం వెల్లదీస్తున్నారని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పట్లోళ్ల సబితాఇంద్రారెడ్డి ఎద్దేవా చేశారు. గురువారం చేవెళ్ల మండల కేంద్ర
KTR | శ్రీరాముడు బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యే కాదు.. రాముడు అందరివాడు.. అందరికీ దేవుడు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. బీజేపీ ఓడిపోయినా కూడా శ్రీరాముడికి ఏం కాదు అని కేటీఆర్ పేర్కొన్న�
KTR | అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ మోసం పార్ట్-1 నడిచింది.. పార్లమెంట్ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వంలో మోసం పార్ట్-2 సీక్వెల్ నడుస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ �
చేవెళ్ల లోక్సభ బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్రెడ్డి తన ఆస్తులు రూ. 4వేల కోట్లుగా వెల్లడించారు. నామినేషన్ దాఖలు సందర్భంగా సోమవారం అఫిడవిట్లో తన కుటుంబ ఆస్తుల వివరాలను ప్రకటించారు.
KTR | చేవెళ్లలో గులాబీ జెండా ఎగరడం ఖాయమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కాసాని జ్ఞానేశ్వర్కు చేవెళ్లలో సానుకూల స్పందన ఉందని తెలిపారు. ముఖ్యంగా కేసీఆర్ బహిరంగ సభ తర్వాత కాసాని విజయం
Ex MLA Jeevan Reddy | ఎంపీగా మరోసారి రంజత్రెడ్డి గెలిస్తే చేవెళ్లనే అమ్మేస్తాడని మాజీ ఎమ్మెల్యే జీవన్రెడ్డి విమర్శించారు. తెలంగాణ భవన్లో మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్రెడ్డితో కలిసి ఆయన మీడియా సమావేశం నిర్వహించార�
KCR | ‘తెలంగాణ ప్రజలు, రైతుల చేతుల్లో ఉన్న ప్రభుత్వం పక్కకు జరిగినంత మాత్రాన ఇన్ని బాధలు ఎందుకు పడాలి? అందుకే ప్రజల చేతుల్లో కాంగ్రెస్ మెడలు వంచి పనులు చేయించే అంకుశం కావాలి. అంటే కచ్చితంగా తెలంగాణలోని అన్�