ప్రపంచ దేశాలకు అంబేద్కర్ ఆదర్శమని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా సోమవారం చేవెళ్లలోని అంబేద్కర్ విగ్రహానికి పలువురు నాయకులతో కలిసి ఎమ్మెల్యే పూలమాలలు వేసి నివాళలు �
మూడు ఎస్సీ కార్పొరేషన్లను ఏర్పాటు చేస్తాం.. ఏటా రూ.750 కోట్ల కేటాయిస్తాం.. ఇదీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ చేవెళ్ల ఎస్సీ డిక్లరేషన్లో ప్రకటించిన మ్యానిఫెస్టోలోని ప్రధాన అంశం.
సూర్యాపేట జిల్లా చివ్వెంల మండల పరిధిలోని ఉండ్రుగొండలో గల సీతారామచంద స్వామి ఆలయ కమిటీని సోమవారం ఎకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన గ్రామ పెద్దల సమావేశంలో కమిటీని ఎన్నుకున్నారు.
టమాట పంట రైతుల కంట కన్నీరు (Tomato Price) తెప్పిస్తోంది. దిగుబడి పెరిగి కష్ణాలు తీరుతాయని ఆశించిన రైతులు మార్కెట్లో ధరలు చూసి ఆవేదన చెందుతున్నారు. దాదాపు ఏడెనిమిది నెలల నుంచి టమాట ధర పతనమై రైతుల జీవితాల్లో తీవ్ర �
సూర్యాపేట జిల్లా చివ్వెంల మండల పరిధిలోని పులితండాలో గల శ్రీ చాంపులాల్ జాతర ఏప్రిల్ 10, 11వ తేదీల్లో జరుగనుంది. ఈ నేపథ్యంలో మంగళవారం దుకాణాల నిర్వహణ వేలానికి బహిరంగ వేలం నిర్వహించారు.
Chevella | గ్రామాల్లో మొక్కు నాటితే పచ్చదనంతో పాటు కాలుష్యాని తగ్గించి, వర్షాలు సమవృద్ధిగా కురువడంతో భూగర్బ జలాలు పెరుగుతాయని గత బీఆర్ఎస్ ప్రభుత్వం గ్రామానికి ఒక పల్లెప్రకృతి వనాన్ని ఏర్పాటు చేసింది.
Chevella | వేసవి కాలం రావడం.. రోజురోజుకు భూగర్భ జలాలు అడుగంటుతుండడంతో నీటి ఎద్దడి తీవ్రమవుతున్నది. కొన్ని చోట్ల రెండు రోజులకు ఒకసారి, మరి కొన్ని చోట్ల రోజు విడిచి రోజు అది నాలుగైదు బిందెలు రావడంతో ప్రజల పడుత�
Chevella | చేవెళ్ల మండల పరిధిలోని గుండాల, రేగడి ఘనపూర్ ఫీడర్ల పరిధిలోని గ్రామాలలో క్యారెట్, పూలు, కూరగాయలు సాగు అత్యధికంగా సాగు చేస్తారని చేవెళ్ల గ్రామానికి చెందిన కిచ్చన్న గారి వెంకట్ రెడ్డి తెలిపారు.
Patnam Mahender Reddy | వికారాబాద్ జిల్లా చేవెళ్ల మండల కేంద్రంలోని పట్నం మహేందర్ రెడ్డి ఆస్పత్రిలో విషాదం చోటు చేసుకుంది. వైద్యం వికటించి ఓ మహిళ మృతి చెందింది. అయితే సదరు మహిళ మరణానికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని బా�
Telangana | కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు 24 గంటల కరెంట్ ఇస్తామని చెప్పి, కరెంట్ కోతలతో రైతులను ఇబ్బందులకు గురి చేస్తుందని చేవెళ్ల నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జి దేశమొల్ల అంజనేయులు, మండల పార్టీ అద్యక్�
Chevella | ఆర్అండ్బీ అధికారులు మొద్దు నిద్ర వీడాలని సీపీఎం చేవెళ్ల డివిజన్ కార్యదర్శి అల్లి దేవేందర్ సూచించారు. చేవెళ్ల డివిజన్లోని అన్ని గ్రామాల రోడ్ల మరమ్మత్తులు వీలైనంత తొందరగా చేపట్టాలని డిమాండ్ చ
వికారాబాద్ అటవీప్రాంతాన్ని ఎకో టూరిజం కేంద్రంగా అభివృద్ధి చేయాలనే ఆలోచనతో ప్రభుత్వం ఉన్నదని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తెలిపారు. వికారాబాద్లో సాధారణంగా చుట్టుపక్కల ప్రాంతాల కంటే 2 డిగ్రీల ఉష్ణోగ్రత