వికారాబాద్ అటవీప్రాంతాన్ని ఎకో టూరిజం కేంద్రంగా అభివృద్ధి చేయాలనే ఆలోచనతో ప్రభుత్వం ఉన్నదని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తెలిపారు. వికారాబాద్లో సాధారణంగా చుట్టుపక్కల ప్రాంతాల కంటే 2 డిగ్రీల ఉష్ణోగ్రత
చేవెళ్ల మండలం ముడిమ్యాల్ గ్రామంలో ప్రత్యేక అధికారి, ఎంఈవో పురందాస్, పంచాయతీ కార్యదర్శి షమీమ్ సుల్తానా ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రామ సభలో గందరగోళం చోటుచేసుకున్నది. గ్రామస్తులు ఇందిరమ్మ ఇండ్లు, కొత్త �
అంతర్జాతీయ ప్రమాణాలతో నాణ్యమైన విద్యను అందించేందుకు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ గురుకుల పాఠశాల సముదాయాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం ఎనుముల రేవంత్రెడ్డి పేర్కొన్నారు.
Chevella Road Accident | రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఆలూరు స్టేజీ వద్ద ఓ లారీ బీభత్సం సృష్టించింది. కూరగాయలు అమ్ముకుంటున్న వారిపైకి లారీ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ఆరుగురు ప్రాణాలు కోల్పోగా, మ�
చేవెళ్ల పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలో సిబ్బంది విధుల్లో నిర్లక్ష్యం.. రోగులకు ప్రాణసంకటంగా మారుతున్నది. దీంతో వైద్యం కోసం వచ్చే పేదలకు ఇబ్బందులు తప్పడం లేదు.
పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ మిలాఖత్కు ఈ రెండు వ్యాఖ్యలే నిదర్శనం. ఇటీవలి ఎన్నికల్లో చేవెళ్ల నుంచి బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్రెడ్డి ఏకంగా 1.73 లక్షల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
Chevella | రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో(Chevella) దారుణం చోటు చేసుకుంది. పదో తరగతిని విద్యార్థిని(10 Class Student) గర్భవతిని(Pregnant) చేసి ఒ కామాంధుడుఅబార్షన్(Abortion) చేయించాడు.
చేవెళ్ల.. ఈ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీకి లోక్ సభ ఎన్నికల్లో కంచుకోటగా ఉంది. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇక్కడ జరిగిన రెండు లోక్ సభ ఎన్నికల్లోనూ చేవెళ్ల ప్రజలు గులాబీ పార్టీకే జై కొట్టారు. అభ్యర్థుల�
రాజ్యాధికారం కోసం బడుగులమంతా ఏకమవ్వాల్సిన సమయం వచ్చిందని బీసీ సంఘాల నేతలు పేర్కొంటున్నారు. బీసీల పక్షాన ప్రశ్నించే గొంతుకగా ముందుండి పోరాటం చేస్తున్న కాసాని జ్ఞానేశ్వర్ను అత్యధిక మెజార్టీతో గెలిపిం
చేవెళ్ల లోక్సభ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ఘట్టానికి తెరపడింది. చివరిరోజు గురువారం నామినేషన్ల జాతర సాగింది. ఈ ఒక్క రోజే 30 మంది అభ్యర్థులు 32 నామినేషన్లను దాఖలు చేశారు. రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ శ�
దేవుడిపై ఒట్లు.. కేసీఆర్ను తిట్టడమే పనిగా పెట్టుకుని కాంగ్రెస్ నాయకులు కాలం వెల్లదీస్తున్నారని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పట్లోళ్ల సబితాఇంద్రారెడ్డి ఎద్దేవా చేశారు. గురువారం చేవెళ్ల మండల కేంద్ర