get together | రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మున్సిపాలిటి పరిధిలోని చిలుకూరు గ్రామ రెవెన్యూలో ఉన్న తెలంగాణ సాంఘిక పంక్షేమ గురుకుల బాలుర పాఠశాలలో చదివిన విద్యార్థులు చేవెళ్ల మండల పరిధిలోని మూడిమ్యాల్ గ్రామ రె
Shabad | రైతులు పంటల సాగులో యాజమాన్య పద్ధతులు పాటిస్తే మంచి దిగుబడులు సాధించవచ్చని వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు డాక్టర్ సతీశ్, శ్రీనివాస్రెడ్డి, శీరిషా అన్నారు.
వికారాబాద్ (Vikarabad) జిల్లా పరిగి మండలం రంగాపూర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సోమవారం అర్ధరాత్రి రంగాపూర్ వద్ద ఆగిఉన్న లారీని టూరిస్టు బస్సు (Tourist Bus) ఢీకొట్టింది. దీంతో నలుగురు అక్కడికక్కడే మరణించారు. మర
ప్రభుత్వ ఉద్యోగులు, సిబ్బంది తమ విధులను సక్రమంగా నిర్వర్తించడం లేదు. ఏదో అలా వచ్చి.. మధ్యాహ్నం వరకే డ్యూటీ చేసి.. ఆ తర్వాత పలాయనం చిత్తగిస్తున్నారు. దీంతో పలు సమస్యలను చెప్పుకొం దామని వచ్చే ప్రజలు తీవ్ర ఇబ్
కల్యాణలక్ష్మి (Kalyana Lakshmi), షాదీ ముబారక్ పథకాలు పేద ప్రజలకు వరంలాంటిదని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. ప్రతి పేద ఈ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ప్రపంచ దేశాలకు అంబేద్కర్ ఆదర్శమని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా సోమవారం చేవెళ్లలోని అంబేద్కర్ విగ్రహానికి పలువురు నాయకులతో కలిసి ఎమ్మెల్యే పూలమాలలు వేసి నివాళలు �
మూడు ఎస్సీ కార్పొరేషన్లను ఏర్పాటు చేస్తాం.. ఏటా రూ.750 కోట్ల కేటాయిస్తాం.. ఇదీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ చేవెళ్ల ఎస్సీ డిక్లరేషన్లో ప్రకటించిన మ్యానిఫెస్టోలోని ప్రధాన అంశం.
సూర్యాపేట జిల్లా చివ్వెంల మండల పరిధిలోని ఉండ్రుగొండలో గల సీతారామచంద స్వామి ఆలయ కమిటీని సోమవారం ఎకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన గ్రామ పెద్దల సమావేశంలో కమిటీని ఎన్నుకున్నారు.
టమాట పంట రైతుల కంట కన్నీరు (Tomato Price) తెప్పిస్తోంది. దిగుబడి పెరిగి కష్ణాలు తీరుతాయని ఆశించిన రైతులు మార్కెట్లో ధరలు చూసి ఆవేదన చెందుతున్నారు. దాదాపు ఏడెనిమిది నెలల నుంచి టమాట ధర పతనమై రైతుల జీవితాల్లో తీవ్ర �
సూర్యాపేట జిల్లా చివ్వెంల మండల పరిధిలోని పులితండాలో గల శ్రీ చాంపులాల్ జాతర ఏప్రిల్ 10, 11వ తేదీల్లో జరుగనుంది. ఈ నేపథ్యంలో మంగళవారం దుకాణాల నిర్వహణ వేలానికి బహిరంగ వేలం నిర్వహించారు.
Chevella | గ్రామాల్లో మొక్కు నాటితే పచ్చదనంతో పాటు కాలుష్యాని తగ్గించి, వర్షాలు సమవృద్ధిగా కురువడంతో భూగర్బ జలాలు పెరుగుతాయని గత బీఆర్ఎస్ ప్రభుత్వం గ్రామానికి ఒక పల్లెప్రకృతి వనాన్ని ఏర్పాటు చేసింది.