చెన్నై: ఐపీఎల్ మెగా వేలానికి ముందే చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ చెన్నైలో అడుగుపెట్టాడు. వచ్చే నెల ఆరంభంలో బెంగళూరు వేదికగా వేలం జరుగనుండగా.. గురువారం తల చెన్నైలో దర్శనమి�
Minister KTR | తమిళనాడుకు చెందిన ఓ ఆటో డ్రైవర్ను రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అభినందించారు. అన్నదురై తన ఆటోను ఫస్ట్ క్లాస్ క్యాబిన్గా మార్చుకున్నాడు. ఇది గొప్ప
South central Railway | దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తున్నది. ఈ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకున్నది. ఎస్సీఆర్ పరిధిలో
hennai | తమిళనాడులో కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సీఎం స్టాలిన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆదివారం రాష్ట్రంలో సంపూర్ణ లాక్డౌన్ను విధిస్తున్నట్లు ప్రభుత్వం
Lock down: తమిళనాడులో ఇవాళ కంప్లీట్ లాక్డౌన్ కొనసాగుతున్నది. దాంతో రాజధాని చెన్నై సహా పలు పట్టణాల్లో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. రాష్ట్రంలో కరోనా కేసులు తీవ్రంగా పెరుగుతుండటంతో
IIT Madras | తమిళనాడు రాజధాని చెన్నైలోని అన్నామలై యూనివర్సిటీ క్యాంపస్లోని రాజా ముత్తయ్య మెడికల్ కాలేజీలో 58 మంది, మద్రాస్ ఐఐటీలో 17 మంది విద్యార్థులు కరోనా పాజిటివ్గా పరీక్షించారు. దీంతో అధికారులు రెండు క్య
చెన్నై: అంతర్జాతీయ స్థాయిలో నిలకడగా రాణిస్తున్న పద్నాలుగేండ్ల చిచ్చర పిడుగు భరత్ సుబ్రమణ్యం.. గ్రాండ్ మాస్టర్ హోదా దక్కించుకున్నాడు. ఇటలీ వేదికగా జరుగుతున్న టోర్నీలో మూడో నార్మ్ను ఖాతాలో వేసుకున్న
చెన్నై: కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తి వల్ల దేశంలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పలు రాష్ట్రాలు కఠిన ఆంక్షలు విధిస్తున్నాయి. ప్రభుత్వ ప్రజా రవాణా సంస్థలు కూడా పలు కీలక నిర్ణయ�
కింది కోర్టుపై మద్రాస్ హైకోర్టు ఆగ్రహం చెన్నై, జనవరి 7: ‘దేవుడా, దేవుడా.. నువ్వు చోరీకి గురయ్యావు. విగ్రహం దొరికాక తీసుకొచ్చి పూజలు చేశారు. అది నువ్వేనా? తనిఖీ చేయాల్సి ఉన్నది. కోర్టు ఎదుట నిరూపణ చెయ్యాలి’ అ
చెన్నై : సభ్యసమాజం తలదించుకునేలా కన్నకూతురిపై తండ్రి (47) లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన తమిళనాడులోని విల్లుపురంలో గురువారం వెలుగుచూసింది. టీనేజ్ బాలిక తల్లి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చే
Tamil Nadu | ఆమె పీహెచ్డీ విద్యార్థిని.. కానీ ఆ కోర్సుకు తగిన హుందాతనాన్ని ప్రదర్శించలేదు. రెండో ప్రియుడితో కలిసి మొదటి ప్రియుడిని అత్యంత దారుణంగా హత్య చేసింది. ఈ దారుణ ఘటన తమిళనాడు రాజధాని చెన్న
Tamil Nadu | తమిళనాడు రాజధాని చెన్నైతో పాటు కంచీపురం, తిరువల్లూరు, చెంగల్పట్టు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. ఈ వర్షాలకు ముగ్గురు మృతి చెందారు. భారీ వర్షాల కారణంగా ఈ జిల్లాల్లో రెడ్ అలర్ట్ కొనస