ఐపీఎల్ 2022 లో భాగంగా గురువారం చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్లు తలపడ్డాయి. 156 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై 20 ఓవర్లలో చివరి బంతి వరకూ ఆడి మూడు వికెట్లతో విజేతగా నిలిచింది. చివరి ఓవర్లో ధోనీ
హైదరాబాద్- సిటీ ఆఫ్ పెరల్స్, సిటీ ఆఫ్ నిజామ్స్, హైటెక్ సిటీ, వరల్డ్ క్యాపిటల్ ఆఫ్ బిర్యానీ. ముంబై- సిటీ ఆఫ్ డ్రీమ్స్, సిటీ ఆఫ్ సెవెన్ ఐలాం డ్స్, ఫైనాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా, గేట్వే ఆఫ్ ఇండియా, మ్యాగ్జిమమ�
Gadwal | రైల్వే పోలీసులు తమ నిజాయితీని చాటుకున్నారు. గద్వాల రైల్వే స్టేషన్లో బంగారు ఆభరణాలు, నగదుతో కూడిన బ్యాగును మరచిపోయిన ప్రయాణికులకు తిరిగి అందించారు.
Price | పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరిగాయి. ఒక్కరోజు విరామం ఇచ్చిన దేశీయ చమురు కంపెనీలు సామాన్యులపై మరోసారి భారం మోపాయి. పెట్రోల్, డీజిల్పై లీటర్కు 80 పైసల చొప్పున వడ్డించాయి.
రెండు సూపర్ పవర్ల మధ్య జరిగిన పోరులో లక్నో సూపర్ జెయింట్స్దే పైచేయి అయింది. బ్యాటర్లు బాదుడే పరమావధిగా చెలరేగిన పోరులో విజయం సాధించిన లక్నో పాయింట్ల పట్టికలో ఖాతా తెరిచింది. తొలి మ్యాచ్లో గుజరాత్
చెన్నై, మార్చి 30: ఎలక్ట్రిక్ బైకులు పేలిపోతున్న ఘటనలు ఇటీవల పెరుగుతున్నాయి. గడిచిన నాలుగు రోజుల్లో నాలుగు వాహనాలు కాలిపోయాయి. దీంతో ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుపై వినియోగదారులు ఒకటికి రెండుసార్లు ఆలోచి
నేటితరం గాయనీ గాయకులు కాలపరీక్షకు నిలబడటం లేదని, వారు మరింత ప్రయత్నం చేయాలని అన్నారు దిగ్గజ సంగీత దర్శకుడు ఇళయరాజా. చెన్నైలో ఇటీవల ఆయన సంగీత విభావరిని నిర్వహించారు. పాండమిక్ తర్వాత ఆయన మ్యూజిక్ కన్సర్