Srisailam | శ్రీశైల దేవస్థానం భక్తుల సౌకర్యార్థం నిర్వహిస్తున్న కుటీర నిర్మాణ పథకంలో భాగంగా నిర్మాణంలో ఉన్న గణేష సదనానికి రూ. పదిహేను లక్షల విరాళాన్ని ఇచ్చారు. మంగళవారం చెన్నైకి చెందిన భాగ్యలక్ష్మి దంపతులు ఈవ
Tamilnadu | కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ దేశంలో కలకలం సృష్టిస్తున్నది. ఇప్పటికే బెంగళూరులో ఒమిక్రాన్ కేసులు నమోదయినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
చెన్నై : పోలీస్గా చెప్పుకుంటున్న వ్యక్తి తప్పతాగి బస్లో తోటి ప్రయాణీకులు, కండక్టర్పై దాడి చేసిన ఘటన కెమెరా కంటపడింది. నగరంలోని వండలూర్-కోయంబేడు మధ్య తిరిగే 70వీ సిటీబస్లో ఈ ఘటన జర�
చెన్నై: తమిళనాడులో వర్షాలు దంచికొడుతున్నాయి. తుఫాన్ వల్ల తమిళనాడు కోస్తా ప్రాంతం అంతా వర్షాలు నమోదు అవుతున్నాయి. నవంబర్ 29వ తేదీ వరకు వర్షాలు ఉండే అవకాశాలు ఉన్నాయి. దీంతో అనేక జిల్లాల్లో వి�
కొండాపూర్ : ఆనందంగా పెండ్లి చేసుకుని ఇంటికి వెళుతున్న క్రమంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో వరుడు అక్కడికక్కడే మృతి చెందగా వధువు చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ విషాధ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. శేరిలింగంపల్�
చెన్నై: చిట్ఫండ్ మోసం కేసులో రెండేండ్లుగా పోలీసుల కళ్లగప్పి తిరుగుతున్న మహిళ ఎట్టకేలకు అరెస్ట్ అయ్యింది. టీకా తీసుకున్న డేటా ఆధారంగా పోలీసులకు ఆమె చిక్కింది. తమిళనాడులోని చెన్నైలో ఈ ఘటన జరిగింది. 48 ఏండ
చెన్నై: చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) ఐపీఎల్ విజయోత్సవ వేడుక ఘనంగా జరిగింది. తమిళనాడు రాజధాని చెన్నైలోని కలైవానర్ అరంగంలో శనివారం ఆడంబరంగా నిర్వహించారు. సీఎం ఎంకే స్టాలిన్, సీఎస్కే కెప్టెన్ ఎంఎస్ ధోనీ,
అగ్రకథానాయికల మధ్య వృత్తిపరంగా పోటీ ఉన్నా వ్యక్తిగతంగా మాత్రం అందరూ చాలా సన్నిహితంగా ఉంటారు. వారు ఒకే చోట చేరితే ఆ ఆనందానికి హద్దే ఉండదు. తాజాగా నయనతార, సమంత ఒకే ఫ్రేమ్లో దర్శనమిచ్చి అభిమానులకు కనువింద�
చెన్నై : ఆన్లైన్ రమ్మీ గేమ్లో రూ 20 లక్షలు పోగొట్టుకోవడంతో ఓ వ్యక్తి బుధవారం రాత్రి బలవన్మరణానికి పాల్పడ్డాడు. మృతుడిని ఈస్ట్ తాంబరం, భారతీదాసన్ స్ట్రీట్కు చెందిన క్యాబ్ డ్రైవర్ ఎస్ �
Red alert | చెన్నై, సమీప జిల్లాల ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీచేసింది. గురువారం భారీ నుంచి అతిభారీ వర్షాలు (heavy rainfall) కురుస్తాయని ప్రకటించింది. వాతావరణ శాఖ అధికారులు చెన్నైకి రెడ్ అలర్ట్ (Red alert) జారీచేశారు.