Omicron | కరోనా కొత్త వేరియంట్ విజృంభిస్తుండటంతో తమిళనాడు ప్రభుత్వం అప్రమత్తమయింది. బహిరంగ ప్రదేశాలు, హోటళ్లు, బీచ్లలో నూతన సంవత్సర వేడుకలపై ఆంక్షలు విధించింది
చెన్నై : పదిహేను మంది విద్యార్ధినులను లైంగిక వేధింపులకు గురిచేసిన ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడిని పోలీసులు అరెస్ట్ చేసిన ఘటన తమిళనాడులోని రామనాధపురం జిల్లాలో వెలుగుచూసింది. స్కూల్లో బాలల �
శ్రీశైలంపై మరో లిఫ్ట్ను అంగీకరించం ఏపీకి స్పష్టం చేసిన తెలంగాణ హైదరాబాద్, డిసెంబర్ 23 (నమస్తే తెలంగాణ): తమిళనాడు రాజధాని చెన్నైకి తాగునీటిని కండలేరు రిజర్వాయర్ నుంచే సరఫరా చేయాలని తెలంగాణ ప్రభుత్వం స�
లైంగిక దాడికి గురైన బాలిక సూసైడ్ నోట్ చెన్నై: ఆ అమ్మాయి శారీరకంగా, మానసికంగా వేధింపులు ఎదుర్కొన్నది. తనను తాను రక్షించుకోవటానికి చాలా రోజులు ఓపిక పట్టింది. అక్కడి నుంచి వేరే స్కూల్కు కూడా మారింది. అయిన
చెన్నై : పేదరికం ముందు పేగుబంధం తలవంచింది. పేదరికంలో మగ్గుతున్న ఓ జంట తమ నలుగురు పిల్లలను మేకల యజమానికి విక్రయించిన ఘటన తమిళనాడులో కలకలం రేపింది. రెండేండ్ల పాటు బాల్యాన్ని కోల్పోయి�
Srisailam | శ్రీశైల దేవస్థానం భక్తుల సౌకర్యార్థం నిర్వహిస్తున్న కుటీర నిర్మాణ పథకంలో భాగంగా నిర్మాణంలో ఉన్న గణేష సదనానికి రూ. పదిహేను లక్షల విరాళాన్ని ఇచ్చారు. మంగళవారం చెన్నైకి చెందిన భాగ్యలక్ష్మి దంపతులు ఈవ
Tamilnadu | కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ దేశంలో కలకలం సృష్టిస్తున్నది. ఇప్పటికే బెంగళూరులో ఒమిక్రాన్ కేసులు నమోదయినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
చెన్నై : పోలీస్గా చెప్పుకుంటున్న వ్యక్తి తప్పతాగి బస్లో తోటి ప్రయాణీకులు, కండక్టర్పై దాడి చేసిన ఘటన కెమెరా కంటపడింది. నగరంలోని వండలూర్-కోయంబేడు మధ్య తిరిగే 70వీ సిటీబస్లో ఈ ఘటన జర�