లీటరు పెట్రోల్పై 26 పైసలు, డీజిల్పై 27 పైసలు పెరుగుదల న్యూఢిల్లీ : ఇంధన ధరలు పెరుగుతూనే ఉన్నాయి. గురువారం కూడా లీటరు పెట్రోల్పై 26 పైసలు, డీజిల్పై 27 పైసలను ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు పెంచాయి. ఇప్పటి వరకు �
సీపెట్| చెన్నైలోని సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోకెమికల్స్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ (సీపెట్) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నిటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత కలిగినవార�
చెన్నై: తమినాడులోని ఆసుప్రతిలో తప్పిపోయిన ఓ మహిళా రోగి కేసు మర్డర్ మిస్టరీగా మారింది. చెన్నైలోని రాజీవ్ గాంధీ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 41 ఏండ్ల సుమిత అనే రోగి మే 23 నుంచి కనిపించకుం�
చెన్నై : తన స్కూల్ లో చదివిన విద్యార్థులపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే అభియోగాలు ఎదుర్కొంటున్న స్వామీజీగా చెప్పుకునే సుశీల్ హరి ఇంటర్నేషనల్ స్కూల్ అధిపతి శివశంకర్ బాబాను ఢిల్లీలో సీబీ�
సినీ, వినోద రంగాలకు చెందిన ఔత్సాహికులకు హాలీవుడ్ కేంద్రమైన లాస్ ఏంజిల్స్లో మకాం వేయాలన్న లక్ష్యం ఉండనే ఉంటుంది. కొందరికి ఆ కల తీరక పోవచ్చు. కొందరికి జీవితకాలం పట్టవచ్చు. విద్యా అయ్యర్ లాంటి అతి కొద్ద�
ప్రముఖ సినీ డబ్బింగ్ కళాకారుడు ఘంటసాల రత్నకుమార్ గురువారం చెన్నైలో గుండెపోటుతో కన్నుమూశారు. దివంగత సుప్రసిద్ధ గాయకుడు, సంగీతదర్శకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు తనయుడాయన. కరోనా బారిన పడిన రత్నకుమార్ కొన�
ఘంటసాల రెండో కుమారుడు రత్నకుమార్ కన్నుమూత | దిగ్గజ గాయకుడు ఘంటసాల రెండో కుమారుడు ఘంటసాల రత్నకుమార్ కన్నుమూశారు. గుండెపోటుతో ఆయన గురువారం ఉదయం చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు.
చెన్నై: చెన్నై పోలీసులు ఆరుగురు యువకుల్ని అరెస్టు చేశారు. కన్నగి నగర్కు చెందిన ఆ యువకులు బర్త్డే పార్టీలో మచ్చు కత్తితో కేక్ను కట్ చేశారు. ఈ నేపథ్యంలో ఆ యువకులపై కేసు నమోదు అయ్యింది. నిం�
చెన్నై : కరోనా బారినపడి మరణించిన వారి అంత్యక్రియలకు సొంత మనుషులే దూరమవుతున్న రోజుల్లో కొవిడ్-19 రోగుల మృతదేహాలకు అంత్యక్రియలు జరపడంలో డీఎంకే కార్యకర్త ఆయూబ్ ఖాన్ ముందుకొచ్చారు. సెకండ్ వ�