హైదరాబాద్కు చెందిన ప్రముఖ ఔషధ సంస్థ భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ కో-ఫౌండర్, జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ సుచిత్రా కే ఎల్లా..భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) సదరన్ రీజియన్ చైర్పర్సన్గా నియమితులయ్యారు.
రాష్ర్టాలకు మరిన్ని అధికారాలను కల్పించేందుకు రాజ్యాంగాన్ని మార్చాలని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ డిమాండ్ చేశారు. రాష్ర్టాల అధికారాలను కుదించేందుకు కేంద్రం జరుపుతున్న ప్రయత్నాలపై పోరాడాలని పిలుపు�
తమిళనాడులో దారుణం వెలుగుచూసింది. ఎనిమిదో తరగతి చదివే బాలికకు గంజాయి అలవాటు చేసి ఆమెపై రోజుల తరబడి లైంగిక దాడులకు పాల్పడిన కేసులో నలుగురు నిందితులను చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారు.
NSE | దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE) నిధుల మల్లింపు కుంభకోణం కేసులో ఆనంద్ సుబ్రమణియంను సీబీఐ అరెస్టు చేసింది. ఎన్ఎస్ఈ మాజీ సీఈవో చిత్రా రామకృష్ణ, ఆమె సలహాదారు, మాజీ గ�
తమిళనాడు పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార డీఎంకే విజయ దుందుభి మోగించింది. చెన్నై కార్పొరేషన్లో క్లీన్ స్వీప్ చేయడంతో పాటు విపక్ష అన్నాడీఎంకేకు కంచుకోటగా పిలిచే పశ్చిమ తమిళనాడులోనూ జోరు
Shanti Shree Dhulipudi | ఆమె మూలాలు తెలుగు రాష్ట్రాల్లో.. కానీ పుట్టింది రష్యాలో.. తన విద్యాభ్యాసం కొనసాగించింది మాత్రం చెన్నైలో.. ఇప్పుడామె ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీకి వీసీగా నియమితులయ్యారు. అయ
చెన్నై: దివ్యాంగ కుమారుడ్ని హత్య చేసిన దంపతులు, ఆ తర్వాత ఆత్మహత్య చేసుకున్నారు. తమిళనాడు రాజధాని చెన్నైలో ఈ విషాదకర ఘటన జరిగింది. స్థిరాస్తి వ్యాపారి అయిన 44 ఏండ్ల మహ్మద్ సలీం, భార్య సోఫియాతో కలిసి అవడి ప్�
చెన్నై: ఐపీఎల్ మెగా వేలానికి ముందే చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ చెన్నైలో అడుగుపెట్టాడు. వచ్చే నెల ఆరంభంలో బెంగళూరు వేదికగా వేలం జరుగనుండగా.. గురువారం తల చెన్నైలో దర్శనమి�
Minister KTR | తమిళనాడుకు చెందిన ఓ ఆటో డ్రైవర్ను రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అభినందించారు. అన్నదురై తన ఆటోను ఫస్ట్ క్లాస్ క్యాబిన్గా మార్చుకున్నాడు. ఇది గొప్ప
South central Railway | దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తున్నది. ఈ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకున్నది. ఎస్సీఆర్ పరిధిలో