చెన్నై: ఒక కుటుంబంలోని నలుగురు వ్యక్తులు అనుమానాస్పదంగా మరణించారు. అయితే వారు ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. తమిళనాడు రాజధాని చెన్నైలో ఈ ఘటన జరిగింది. పొజిచలూరు ప్రాంతంలోని ఒక ఇం�
ఓ ఇంట్లో అంగరంగ వైభవంగా పెళ్లి ఏర్పాట్లు పూర్తయ్యాయి. బంధువులు, స్నేహితులంతా చేరుకున్నారు. అతిథులకు మంచి బిర్యానీతో డిన్నర్ ఆర్డర్ చేశారు. పెళ్లితంతు అంతా సవ్వంగానే సాగుతోంది. అయితే, ఇంతలో ఊహించని ఘ�
ఐపీఎల్లో డిఫెండింగ్ చాంపియన్ చెన్నైకి ముంబై దిమ్మతిరిగే ఝలక్ ఇచ్చింది. గత మ్యాచ్లో తమకు ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకుంటూ చెన్నై ప్లేఆఫ్స్ అవకాశాలను తుడిచిపెట్టింది.
చెన్నై : అసని తుఫాను ప్రభావంతో తమిళనాడులోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం రాజధాని చెన్నైలో భారీ వర్షాలు కురవడంతో రోడ్లను వరద నీరు ముంచెత్తింది. అలాగే కోయంబేడు, అన్నానగర్, చూలైమే�
వైజాగ్: అసని తీవ్ర తుఫాన్గా మారింది. దీంతో విమానాలను రద్దు చేశారు. వైజాగ్ విమానాశ్రయంలో 23, చెన్నై ఎయిర్పోర్ట్లో 10 విమానాలను రద్దు చేసినట్లు ప్రకటించారు. ప్రస్తుతం బంగాళాఖాతంలో సముద్రం అల
చెన్నై: యువకుడి కస్టడీ మరణానికి సంబంధించి ఆరుగురు పోలీసులు అరెస్ట్ అయ్యారు. హత్య సెక్షన్తోపాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీస్ చట్టం కింద వారిపై కేసులు నమోదు చేశారు. తమిళనాడు రాజధాని చెన్నైలో ఈ ఘటన జరిగింది.
చెన్నై: తమిళనాడులో డీఎంకే ప్రభుత్వానికి ఏడాది కాలం ముగిసింది. ఈ నేపథ్యంలో ఇవాళ ఆ రాష్ట్ర సీఎం స్టాలిన్ ప్రభుత్వ బస్సులో ప్రయాణించారు. మెరీనా బీచ్లో ఉన్న కరుణానిధి స్మారకం, అన్నా మెమోరియల్కు
చెన్నై : ఈద్ పార్టీకి అటెండైన ఓ వ్యక్తి బిర్యానీతో పాటు విలువైన నెక్లెస్ను, బంగారు గొలుసును మింగేశాడు. ఈ ఘటన తమిళనాడు రాజధాని చెన్నైలో ఈ నెల 3వ తేదీన చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాల్�
హైదరాబాద్; మే 4 (నమస్తే తెలంగాణ): విశాఖ నగరవాసుల్ని ఎంతో కాలంగా ఊరిస్తున్న క్రూజ్ (విహార నౌకల) సదుపాయం త్వరలో అందుబాటులోకి రానున్నది. ఎంప్రెస్ అనే నౌక విశాఖ నుంచి పుదుచ్చేరి మీదుగా చెన్నై వెళ్లి తిరిగి వ�
చెన్నై : ప్రముఖ ఫార్మా దిగ్గజం ఫైజర్ కంపెనీ తమిళనాడులోని చెన్నై ఐఐటీ మద్రాస్ రీసెర్చ్ పార్క్లో గ్లోబల్ డ్రగ్ డెవలప్మెంట్ సెంటర్ను ఏర్పాటు ఏర్పాటు చేసింది. ఫైజర్ కంపెనీ ఆసియాలో తొలి గ్లోబ్ డ్ర�
చెన్నై : చెన్నైలోని బీచ్ స్టేషన్లో సబర్బన్ రైలు ప్లాట్ఫామ్పైకి దూసుకువచ్చింది. చెన్నై వర్క్షాప్ నుంచి కోస్టల్ రైల్వేస్టేషన్ వెళ్తున్న సమయంలో నియంత్రణ కోల్పోయి భారీ శబ్దంతో ప్లాట్ఫామ్ వైపు �
ఐపీఎల్ 2022 లో భాగంగా గురువారం చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్లు తలపడ్డాయి. 156 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై 20 ఓవర్లలో చివరి బంతి వరకూ ఆడి మూడు వికెట్లతో విజేతగా నిలిచింది. చివరి ఓవర్లో ధోనీ
హైదరాబాద్- సిటీ ఆఫ్ పెరల్స్, సిటీ ఆఫ్ నిజామ్స్, హైటెక్ సిటీ, వరల్డ్ క్యాపిటల్ ఆఫ్ బిర్యానీ. ముంబై- సిటీ ఆఫ్ డ్రీమ్స్, సిటీ ఆఫ్ సెవెన్ ఐలాం డ్స్, ఫైనాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా, గేట్వే ఆఫ్ ఇండియా, మ్యాగ్జిమమ�