Jayanthi Lal | అతనో నగల వ్యాపారి. తన కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటున్న ఉద్యోగాలకు పండుగ వేళ ఏదైనా సర్ప్రైజ్ ఇద్దామనుకున్నాడు. వ్యాపారాభివృద్ధికి తోడ్పడుతున్నవారికోసం కార్లు, బైకులు కొన్నాడు.
అనధికారిక వన్డే సిరీస్లో పూర్తి ఆధిపత్యం కనబర్చిన భారత్-‘ఎ’.. మూడో మ్యాచ్లోనూ నెగ్గి సిరీస్ క్లీన్స్వీప్ చేసింది. మంగళవారం న్యూజిలాండ్-‘ఎ’తో జరిగిన పోరులో భారత్ 106 పరుగుల తేడాతో గెలిచింది. మొదట బ�
మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ హ్యాట్రిక్కు.. యువ ఓపెనర్ పృథ్వీషా మెరుపులు తోడవడంతో న్యూజిలాండ్-‘ఎ’తో ఆదివారం జరిగిన అనధికారిక రెండో వన్డేలో భారత్-‘ఎ’ 4 వికెట్ల తేడాతో గెలుపొందింది.
DMK | తమిళనాడులో అధికార పార్టీ ప్రధానకార్యాలయం ముందు బైకర్లు రెచ్చిపోయారు. చెన్నైలోని తెయ్నామ్పేట్లో ఉన్న డీఎంకే ప్రధాన కార్యాలయానికి ఎదురుగా కొందరు యువకులు
Manisharma | తెలుగు సినీ పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకున్నది. ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మకు మాతృవియోగం కలింది. ఆయన తల్లి యనమండ్ర సరస్వతి (88) ఆదివారం చెన్నైలో తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా ఆమె అనారోగ్యంతో బ
హైదరాబాద్, సెప్టెంబర్ 10: హైదరాబాద్లో ఆఫీస్ స్పేస్కు ఉన్న డిమాండ్ను దృష్టిలో పెట్టుకొని ‘ఐస్ప్రౌట్’ తాజాగా మరో ప్రీమియం సెంటర్ను ప్రారంభించింది. భాగ్యనగరంలో నిర్వహిస్తున్న సెంటర్లలో ఇది ఆరోద�
చెన్నై : అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయంలో తమిళనాడుకు చెందిన సీబీ సీఐడీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. జూలై 11న చైన్నైకి సమీపంలో ఉన్న వానగరంలో అన్నాడీఎంకే జనరల్ కౌన్సిల్ సమావేశం జరుగుతుండగా.. మాజీ మ�
భద్రాద్రి కొత్తగూడెం : భద్రాచలంలో భారీ స్థాయిలో గంజాయి పట్టుబడింది. రూ. 1.18 కోట్ల విలువ చేసే 594 కేజీల గంజాయిని పోలీసులు సీజ్ చేశారు. గంజాయిని తరలిస్తున్న వ్యక్తిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్�
చెన్నై: ఓ తాగుబోతు చేసిన తుంటరి పని దుబాయ్ వెళ్లాల్సిన విమానాన్ని ఆగిపోయేలా చేసింది. ఎయిర్పోర్టు సిబ్బంది, పోలీసులు ఉరుకులు పరుగులు పెట్టేలా చేసింది. ఇంతకూ అతను చేసిన పని ఏందంటే.. ఆ తాగుబోతు కుటుంబా
నేషనల్ ఛాంపియన్షిప్స్లో భాగంగా జరుగుతున్న మ్యాచ్లో తలపడేందుకు వచ్చిన కిక్బాక్సర్.. రింగ్లోనే కుప్పకూలాడు. ఈ ఘటన చెన్నైలో వెలుగు చూసింది. యోరా టాడే అనే 22 ఏళ్ల కిక్బాక్సర్.. ఇక్కడ జరుగుతున్న నేషనల్ ఛ�
హైదరాబాద్సహా దేశంలోని పలు ప్రధాన నగరాల్లో సేవలు టెలికం శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ న్యూఢిల్లీ, ఆగస్టు 25: ఈ ఏడాది అక్టోబర్ 12 నుంచి దేశీయంగా 5జీ సేవలు మొదలవుతాయన్న ఆశాభావాన్ని గురువారం ఇక్కడ కేంద్ర టెలికం
చెన్నై: లేడీస్ కంపార్ట్మెంట్ నుంచి దిగమన్న ఆర్పీఎఫ్ మహిళా కానిస్టేబుల్ను ఒక వ్యక్తి కత్తితో పొడిచాడు. తీవ్రంగా గాయపడిన ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నది. తమిళనాడు రాజధాని చెన్నైలో ఈ సంఘటన జరిగి�
మంచి ఆకలి మీద కూర్చున్నప్పుడు ఆహారంలో పురుగులు వస్తే ఎలా ఉంటుంది? రాణి అనే మహిళకు అలాంటి అనుభవమే ఎదురైంది. తమిళనాడు రాజధాని చెన్నైలో ఆమె నివశిస్తోంది. ఇక్కడ బాగా పాపులర్ అయిన వెజిటేరియన్ రెస్టారెంట్ ‘నమ�
హైదరాబాద్సహా దేశంలోని 7 నగరాల్లో లీజులు రెట్టింపు న్యూఢిల్లీ, ఆగస్టు 18: ఆఫీస్ స్పేస్కు డిమాండ్ భారీగా పెరిగింది. నిరుడుతో పోల్చితే గత నెల కార్యాలయ స్థలాల లీజులు రెట్టింపునకుపైగా పెరిగాయి. హైదరాబాద్�