Manisharma | తెలుగు సినీ పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకున్నది. ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మకు మాతృవియోగం కలింది. ఆయన తల్లి యనమండ్ర సరస్వతి (88) ఆదివారం చెన్నైలో తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా ఆమె అనారోగ్యంతో బ
హైదరాబాద్, సెప్టెంబర్ 10: హైదరాబాద్లో ఆఫీస్ స్పేస్కు ఉన్న డిమాండ్ను దృష్టిలో పెట్టుకొని ‘ఐస్ప్రౌట్’ తాజాగా మరో ప్రీమియం సెంటర్ను ప్రారంభించింది. భాగ్యనగరంలో నిర్వహిస్తున్న సెంటర్లలో ఇది ఆరోద�
చెన్నై : అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయంలో తమిళనాడుకు చెందిన సీబీ సీఐడీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. జూలై 11న చైన్నైకి సమీపంలో ఉన్న వానగరంలో అన్నాడీఎంకే జనరల్ కౌన్సిల్ సమావేశం జరుగుతుండగా.. మాజీ మ�
భద్రాద్రి కొత్తగూడెం : భద్రాచలంలో భారీ స్థాయిలో గంజాయి పట్టుబడింది. రూ. 1.18 కోట్ల విలువ చేసే 594 కేజీల గంజాయిని పోలీసులు సీజ్ చేశారు. గంజాయిని తరలిస్తున్న వ్యక్తిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్�
చెన్నై: ఓ తాగుబోతు చేసిన తుంటరి పని దుబాయ్ వెళ్లాల్సిన విమానాన్ని ఆగిపోయేలా చేసింది. ఎయిర్పోర్టు సిబ్బంది, పోలీసులు ఉరుకులు పరుగులు పెట్టేలా చేసింది. ఇంతకూ అతను చేసిన పని ఏందంటే.. ఆ తాగుబోతు కుటుంబా
నేషనల్ ఛాంపియన్షిప్స్లో భాగంగా జరుగుతున్న మ్యాచ్లో తలపడేందుకు వచ్చిన కిక్బాక్సర్.. రింగ్లోనే కుప్పకూలాడు. ఈ ఘటన చెన్నైలో వెలుగు చూసింది. యోరా టాడే అనే 22 ఏళ్ల కిక్బాక్సర్.. ఇక్కడ జరుగుతున్న నేషనల్ ఛ�
హైదరాబాద్సహా దేశంలోని పలు ప్రధాన నగరాల్లో సేవలు టెలికం శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ న్యూఢిల్లీ, ఆగస్టు 25: ఈ ఏడాది అక్టోబర్ 12 నుంచి దేశీయంగా 5జీ సేవలు మొదలవుతాయన్న ఆశాభావాన్ని గురువారం ఇక్కడ కేంద్ర టెలికం
చెన్నై: లేడీస్ కంపార్ట్మెంట్ నుంచి దిగమన్న ఆర్పీఎఫ్ మహిళా కానిస్టేబుల్ను ఒక వ్యక్తి కత్తితో పొడిచాడు. తీవ్రంగా గాయపడిన ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నది. తమిళనాడు రాజధాని చెన్నైలో ఈ సంఘటన జరిగి�
మంచి ఆకలి మీద కూర్చున్నప్పుడు ఆహారంలో పురుగులు వస్తే ఎలా ఉంటుంది? రాణి అనే మహిళకు అలాంటి అనుభవమే ఎదురైంది. తమిళనాడు రాజధాని చెన్నైలో ఆమె నివశిస్తోంది. ఇక్కడ బాగా పాపులర్ అయిన వెజిటేరియన్ రెస్టారెంట్ ‘నమ�
హైదరాబాద్సహా దేశంలోని 7 నగరాల్లో లీజులు రెట్టింపు న్యూఢిల్లీ, ఆగస్టు 18: ఆఫీస్ స్పేస్కు డిమాండ్ భారీగా పెరిగింది. నిరుడుతో పోల్చితే గత నెల కార్యాలయ స్థలాల లీజులు రెట్టింపునకుపైగా పెరిగాయి. హైదరాబాద్�
తమిళనాడు సీఎం స్టాలిన్ అభ్యంతరం హైదరాబాద్, ఆగస్టు 13 (నమస్తే తెలంగాణ): ఆంధ్రప్రదేశ్లో నిర్మించతలపెట్టిన రిజర్వాయర్లపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. సీఎం వైఎస్ జగన్మోహన
కొత్త జనరేషన్ సెల్యులర్ నెట్వర్క్ 5జీ సేవల్ని ప్రారంభించేందుకు ప్రధాన టెలికం కంపెనీలు సంసిద్ధమవుతున్నాయి. కేవలం వాయిస్ కాల్స్ను మాత్రమే అందించే ఫస్ట్ జనరేషన్ మొబైల్ సర్వీసుల్ని ప్రారంభించనప
చెన్నైలో ట్రాన్స్జెండర్స్ కోసమే ఓ భరతనాట్య శిక్షణాలయం ప్రారంభమైంది. సుప్రసిద్ధ గురువు షణ్ముగ సుందరం అక్కడ నృత్యశాస్ర్తాన్ని బోధిస్తారు. కేరళలోని శ్రీసత్యసాయి సేవా సంస్థ, సహోదరన్ అనే ఎన్జీవో కలిసి ఈ
ఆరు నగరాల్లోకెల్లా అత్యధిక డిమాండ్ ముంబై, జూలై 23: పలు కార్పొరేట్ సంస్థలు, స్టార్టప్లు తెలంగాణను కేంద్రంగా ఎంచుకుంటున్న నేపథ్యంలో హైదరాబాద్లో ఆఫీస్ స్పేస్కు భారీగా డిమాండ్ పెరుగుతున్నది. ఈ క్రమంల
ఈ నెల 28 నుంచి ఆగస్టు 10 వరకు చెన్నైలో జరిగే 44వ ఫైడ్ అంతర్జాతీయ చెస్ ఒలింపియాడ్ పోటీలకు హాజరు కావాల్సిందిగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావును తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆహ్వానించారు.