తిరుమలలో అతిధి గృహాన్ని నిర్మించి విరాళంగా ఇచ్చేందుకు ఓ సంస్థ రికార్డు స్థాయిలో చెల్లించింది. హెచ్వీడీసీలోని 493 గదుల అతిధి గృహం నిర్మాణానికి అధికారులు తిరుమలలోని రెవెన్యూ కార్యాలయంలో టెండర్లు నిర్వహ�
ఐసీసీ వన్డే ప్రపంచకప్ టోర్నీకి (ICC One Day World Cup) భారత్ (Bharath) ఆతిథ్యమివ్వనుంది. అక్టోబర్ 5న టోర్నీ ఆరంభమవుతుంది. ఫైనల్ సహా మొత్తం 46 మ్యాచ్లను 12 వేదికల్లో నిర్వహించనున్నారు.
ఆంధ్రప్రదేశ్లోని (Andhrapradesh) నెల్లూరు (Nellore) జిల్లా కావలి రైల్వేస్టేషన్లో (Kavali Railway station) రాజధాని ఎక్స్ప్రెస్కు ప్రమాదం తప్పింది. చెన్నై నుంచి ఢిల్లీ వెళ్తున్న రాజధాని ఎక్స్ప్రెస్ (Rajdhani express) రైలులోని బీ-5 బోగీ వద్ద
ICMR-NIRT, Recruitment | ప్రాజెక్ట్ సైంటిస్ట్, ప్రాజెక్ట్ టెక్నికల్ ఆఫీసర్, ప్రాజెక్ట్ అసిస్టెంట్ తదితర పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూ ల కోసం చెన్నైలోని ఐసీఎంఆర్ ఆధ్వర్యంలో ఉన్న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ రిస�
తెలుగు చిత్రసీమలో మరో విషాదం చోటుచేసుకుంది. సీనియర్ నటుడు, నిర్మాత, కాస్ట్యూమ్ కృష్ణ (86) ఆదివారం చెన్నైలో కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు.
Kalakshetra Foundation:కళాక్షేత్రలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేస్తున్న హరి పద్మన్పై లైంగిక వేధింపుల కేసు నమోదు అయ్యింది. దోషుల్ని కఠినంగా శిక్షిస్తామని సీఎం స్టాలిన్ తెలిపారు. సుమారు 90 మంది విద్యార్ధినులు
‘పొన్నియన్ సెల్వన్-2’ చిత్రంలో త్రిష చోళ రాజ్యపు యువరాణి కుందవై పాత్రను పోషిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం ఏప్రిల్ 28న పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకురానుంది. బుధవారం చెన్నైలో ట్రైలర్ను వ�
అగ్ర నటుడు, సూపర్స్టార్ రజనీకాంత్ ఇంట్లో బంగారం చోరి జరిగింది. చెన్నైలోని తమ నివాసం నుంచి దాదాపు నాలుగు లక్షల విలువైన బంగారు ఆభరణాలు చోరికి గురయ్యాయని రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య చెన్నై తేనంపేట్ పో�
Aishwaryaa Rajinikanth | తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth ) కుమార్తె ఐశ్వర్య రజనీకాంత్ (Aishwaryaa Rajinikanth) ఇంట్లో భారీ చోరీ జరిగింది. చెన్నై (Chennai)లోని ఆమె నివాసంలో లాకర్ (Locker)లో భద్రపరిచిన సుమారు రూ.3.60 లక్షల విలువ గల 60 సవర్ల (60 sovereigns) బ�
ఒక్క బటన్ నొక్కగానే నచ్చిన ఆహారం చేతికొస్తే ఎలా ఉంటుంది? బిర్యానీ ప్రియులకు చెన్నైలో అలాంటి సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది బాయి వీటు కళ్యాణం(బీవీకే) బిర్యానీ సర్వీసెస్.
ప్రస్తుతం పెరుగుతున్న రీతిలోనే సముద్ర మట్టాలు పెరిగితే 2100 నాటికి చెన్నై, కోల్కతా నగరాలు నీట మునుగుతాయని అమెరికాకు చెందిన జాతీయ వాతావరణ పరిశోధన కేంద్రం అధ్యయనంలో తేలింది.