NIA | కోయంబత్తూరు సిలిండర్ బ్లాస్ట్ కేసులో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) దర్యాప్తు ముమ్మరం చేసింది. ఇదులో భాగంగా బుధవారం అర్ధరాత్రి నుంచి తమిళనాడులోని 45 ప్రాంతాల్లో దాడులు
Goods train | ఆంధ్రప్రదేశ్లోని రాజమహేంద్రవరం (రాజమండ్రి)లో గూడ్సు రైలు పట్టాలు తప్పడంతో పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దుచేసింది. మరికొన్ని రైళ్లు ఆలస్యంగా నడుస్తాయని ప్రకటించింది.
Tamilnadu | తమిళనాడులో పెను ప్రమాదం తప్పింది. చెన్నై నుంచి కోయంబత్తూరు వెళ్తున్న ఎక్స్ప్రెస్ రైలు నుంచి రెండు బోగీలు విడిపోయాయి. అప్పటికే వేగంగా వెళ్తున్న రైలు ఆ రెండు బోగీలను వదిలి
Heavy Rains | ఈశాన్య రుతుపవనాల ప్రవేశం అనంతరం తమిళనాడులో వర్షాలు దంచికొడుతున్నాయి. వానల కారణంగా మరో ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో వర్షాల కారణంగా ప్రాణాలు
Tamil Nadu Rains | తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలు జనాన్ని
Chennai Rains |ఈశాన్య రుతుపవనాల ఆగమనంతో తమిళనాడు వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. చెన్నై మహా నగరం సహా పలు జిల్లాల్లో గత మూడు రోజులుగా ఉరుములు, మెరుపులతో
కూడిన భారీ వర్షం కురుస్తోంది. చెన్నై శివారులో
చెన్నైలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ నుంచి 35 మంది మహిళలు సైనికాధికారులుగా శిక్షణ పూర్తి చేసుకున్నారు. వారిలో రిగ్జిన్ చొరోల్ లద్దాక్ నుంచి సైన్యంలో చేరుతున్న తొలి మహిళా అధికారి.
Chennai Rains | ఈశాన్య రుతుపవనాల ఆగమనంతో తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. చెన్నై నగరంలో ఉదయం నుంచి ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. దీంతో పలు ప్రాంతాలు నీట మునిగాయి. చెన్నై నగరంలో గత 72 ఏళ్లలో
Tamil Nadu Rains | ఈశాన్య రుతుపవనాలు అక్టోబర్ 29న దక్షిణ భారతదేశంలోకి అడుగుపెట్టాయి. దీంతో తమిళనాడులోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తోంది. చెన్నై శివారులో కురిసిన భారీ వర్షాలకు అనేక ప్రాంతా
Jayanthi Lal | అతనో నగల వ్యాపారి. తన కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటున్న ఉద్యోగాలకు పండుగ వేళ ఏదైనా సర్ప్రైజ్ ఇద్దామనుకున్నాడు. వ్యాపారాభివృద్ధికి తోడ్పడుతున్నవారికోసం కార్లు, బైకులు కొన్నాడు.
అనధికారిక వన్డే సిరీస్లో పూర్తి ఆధిపత్యం కనబర్చిన భారత్-‘ఎ’.. మూడో మ్యాచ్లోనూ నెగ్గి సిరీస్ క్లీన్స్వీప్ చేసింది. మంగళవారం న్యూజిలాండ్-‘ఎ’తో జరిగిన పోరులో భారత్ 106 పరుగుల తేడాతో గెలిచింది. మొదట బ�
మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ హ్యాట్రిక్కు.. యువ ఓపెనర్ పృథ్వీషా మెరుపులు తోడవడంతో న్యూజిలాండ్-‘ఎ’తో ఆదివారం జరిగిన అనధికారిక రెండో వన్డేలో భారత్-‘ఎ’ 4 వికెట్ల తేడాతో గెలుపొందింది.
DMK | తమిళనాడులో అధికార పార్టీ ప్రధానకార్యాలయం ముందు బైకర్లు రెచ్చిపోయారు. చెన్నైలోని తెయ్నామ్పేట్లో ఉన్న డీఎంకే ప్రధాన కార్యాలయానికి ఎదురుగా కొందరు యువకులు