Cow Attack: స్కూల్ నుంచి ఇంటికి వెళ్తున్న సమయంలో ఓ ఆవు 9 ఏళ్ల అమ్మాయిపై అటాక్ చేసింది. చెన్నైలో ఈ ఘటన జరిగింది. ఆ ఆవుకు చెందిన ఓనర్ను అరెస్టు చేశారు. అతనికి రెండు వేల ఫైన్ వేశారు.
Cow Attacks School Girl | స్కూల్ బాలికపై ఆవులు దాడి చేశాయి. ఒక ఆవు కొమ్ములతో ఎత్తి పడేసింది. కిందపడిన ఆ బాలికను చాలాసేపు కొమ్ములతో పొడిచింది. స్థానికులు స్పందించి ఆవుల బారి నుంచి ఆ బాలికను రక్షించారు. ఈ వీడియో క్లిప్ సో�
అభిమానాని భాషా, ప్రాంతంతో సంబంధం లేదు. అందులోనూ సూపర్ స్టార్ రజనీకాంత్ అభిమానుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన స్టైలిష్ నటనతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను తళైవా సొంతంచేకున్నారు.
fake passports | నకిలీ పాస్పోర్ట్లు (fake passports) అమ్ముతున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. వందకుపైగా నకిలీ పాస్పోర్ట్లు, విదేశీ కరెన్సీ, నకిలీ స్టాంపులు, ఇతర పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి �
Encounter | తమిళనాడు (Tamil Nadu)లో జరిగిన ఎన్ కౌంటర్ (Encounter)లో ఇద్దరు కరుడుగట్టిన నేరస్థులు మృతి చెందారు. చెన్నై సమీపంలోని గుడువంచేరీ (Guduvanchery) వద్ద సోమవారం అర్ధరాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది.
CPI leader Raja | కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (CPI) ప్రధాన కార్యదర్శి (General Secretary) డీ రాజా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. తమిళనాడు రాజధాని చెన్నైలో ఓ కార్యక్రమానికి హాజరైన ఆయన ఉన్నట్టుండి కుప్పకూలారు.
తమిళనాడులో (Tamil Nadu) అధికారపార్టీ నేతల ఇండ్లపై కేంద్ర దర్యాప్తు సంస్థల దాడులు కొనసాగుతున్నాయి. అవినీతి ఆరోపణలపై సీఎం స్టాలిన్ కేబినెట్లోని మంత్రి సెంథిల్ బాలాజీని అరెస్టు చేసిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక
విశాల్ కథానాయకుడిగా హరి దర్శకత్వంలో రూపొందిస్తున్న తాజా చిత్రం ఇటీవల ప్రారంభోత్సవం జరుపుకుంది. స్టోన్బెంచ్ ఫిల్మ్స్, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ‘విశాల్, హరి కాంబినేషన్లో వచ్చి�
Vande Bharat Train | ప్రధాని మోదీ (PM Modi) ప్రతీ దానిని కాషాయీకరిస్తున్నారు. భారతదేశం ఆధ్వర్యంలో జరుగుతున్న జీ20 సమావేశాల లోగోను తమ పార్టీ జెండాలో ఉండే కలర్లతో రూపొందించారు. కమలం పువ్వు, కాషాయం, ఆకుపచ్చ రంగుల్లో జీ20 సమ్మిట�
Rats | ఎలుకలు (Rats) చేసిన పనికి ఇద్దరు నిందితులు గంజాయి స్మగ్లింగ్ కేసు నుంచి చాలా ఈజీగా బయటపడ్డారు. ఈ ఘటన తమిళనాడు చెన్నై (Chennai)లో వెలుగు చూసింది.
కూరగాయల ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. అందులో టమాట (Tomatoes) గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టమాట ధర రికార్డు స్థాయికి చేరడంతో సాధారణ ప్రజలు వాటిని కొనాలంటేనే జడుసుకుంటున్నారు.
తెలుగు చిత్రసీమలో మరో విషాదం నెలకొంది. సీనియర్ ఎడిటర్ పి.వెంకటేశ్వరరావు (72) మంగళవారం మధ్యాహ్నం చెన్నైలో కన్నుమూశారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో 200లకు పైగా చిత్రాలకు ఆయన ఎడిటర్గా సేవలందించారు.
ఆదివారం రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో చెన్నై, రాజస్థాన్, అస్సాం, సిక్కింలలో అనేక ప్రాంతాలు నీట మునిగాయి. రాజస్థాన్లో ఐదుగురు మృతి చెందగా, అస్సాంలో 35 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. జో�