భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో.. చిన్న ఉపగ్రహ వాహకనౌక ఎస్ఎస్ఎల్వీ-డీ2ని ప్రయోగించింది. ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లా సతీశ్ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసు
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నేడు చెన్నైలో పర్యటించనున్నారు. ఓ ప్రఖ్యాత సంస్థ నిర్వహిస్తున్న ‘2024 ఎన్నికలు – ఎవరు విజయం సాధిస్తారు’ అనే అంశంపై జరిగే చర్చలో ఆమె పాల్గొననున్నారు.
gold seized | ఇండియన్ కోస్ట్గార్డ్, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంజిలిజెన్స్ సంయుక్త ఆపరేషన్లో 18 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నాయి. చైన్నై తీరంలో సముద్రం అడుగు భాగం నుంచి రికవరీ చేశారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈ నెల 10న చెన్నైలో పర్యటించనున్నారు. ఓ ప్రఖ్యాత సంస్థ నిర్వహిస్తున్న ‘2024 ఎన్నికలు - ఎవరు విజయం సాధిస్తారు’ అనే అంశంపై జరిగే చర్చలో ఆమె పాల్గొననున్నారు.
Mlc Kavitha | బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈ నెల 10న చెన్నైలో పర్యటించనున్నారు. ఓ ప్రఖ్యాత సంస్థ నిర్వహిస్తున్న కార్యక్రమంలో ‘2024 ఎన్నికలు - ఎవరు విజయం సాధిస్తారు?’ అనే అంశంపై జరిగే చర్చ వేదికలో పాల్గొననున్నా�
హైదరాబాద్సహా దేశంలోని 7 ప్రధాన నగరాల్లో గత ఏడాది ఇండ్ల అమ్మకాలు భారీ ఎత్తున జరిగాయి. హైదరాబాద్, ముంబై, ఢిల్లీ-ఎన్సీఆర్, బెంగళూరు, చెన్నై, కోల్కతా, పుణెల్లో 2,15,000 యూనిట్లుగా నమోదయ్యాయి.
చోరీకి పాల్పడిన దొంగలు దీనిని సెలబ్రేట్ చేసుకోవాలని భావించారు. చోరీ చేసిన డబ్బు నుంచి రెండు వేలతో మద్యం తాగారు. మధ్య రాత్రి వేళ ఎగ్మోర్ రైల్వే స్టేషన్కు చేరుకున్నారు.
తీయ దర్యాప్తు సంస్థల కండ్లు గప్పి సింథటిక్ డ్రగ్స్ను ఎయిర్ కార్గో ద్వారా విదేశాలకు సరఫరా చేస్తున్న ముఠాలపై తెలంగాణ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. రెండేండ్ల నుంచి ఈ అక్రమ దందా నడుస్తున్నా.. జాతీయ దర
TTD EO Dharma reddy | తిరుమల తిరుపతి దేవస్థాన (TTD) ఈవో ధర్మారెడ్డి కుమారుడు చంద్రమౌళి మృతి చెందారు. చెన్నైలోని కావేరి దవాఖానలో చికిత్స పొందుతూ చంద్రమౌళి తుదిశ్వాస విడిచారు.
బట్టల ఎగుమతి చాటున తమిళనాడు నుంచి హైదరాబాద్, పుణె మీదుగా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్కు సింథటిక్ డ్రగ్స్ సరఫరా చేస్తున్న అంతర్జాతీయ డ్రగ్స్ స్మగ్లింగ్ ముఠాను రాచకొండ మల్కాజిగిరి ఎస్ఓటీ పోలీసులు పట�
మాండస్ తుఫాను తమిళనాడులో బీభత్సం సృష్టించింది. రాజధాని చెన్నైతో పాటు సమీప చెంగల్పట్టు, కాంచీపురం, విల్లుపురం జిల్లాల్లో శనివారం భారీ వర్షాలు కురిశాయి.
Cyclone Mandous | తమిళనాడులో మండూస్ తీవ్ర ప్రభావం చూపుతున్నది. గత అర్ధరాత్రి మామల్లపురం దగ్గర గంటకు 75 కిలోమీటర్ల వేగంతో తీరాన్ని తాకిన మండూస్ తుఫాను..