EV Bus NueGo | హైదరాబాద్-విజయవాడ, హైదరాబాద్-బెంగళూరు తర్వాత చెన్నై నుంచి పుదుచ్చేరి, తిరుపతి, బెంగళూరు నగరాలకు న్యూగో ఎలక్ట్రిక్ బస్సు సర్వీసులు ప్రారంభించింది.
తమిళనాడులో (Tamil Nadu) ఆదాయపు పన్ను శాఖ దాడులు (IT raids) కలకలం సృష్టించాయి. రాష్ట్ర విద్యుత్, అబ్కారీ మంత్రి సెంథిల్ బాలాజీ (Minister Senthil Balaji) నివాసంతోపాటు 40 ప్రాంతాల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.
Sarath Babu | నటుడు శరత్ బాబు అంత్యక్రియలు మంగళవారం చెన్నైలో జరుగనున్నాయి. టాలీవుడ్ సీనియర్ నటుడైన శరత్ బాబు సోమవారం ఆరోగ్య సమస్యలతో కన్నుమూసిన విషయం తెలిసిందే. హైదరాబాద్ ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తు�
Sundar Pichai | గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ బాల్యంలో గడిపిన ఇంటిని అతని తల్లిదండ్రులు అమ్మేశారు. మధురైలో లక్ష్మీ, రెఘునాథ పిచాయ్ దంపతులకు జన్మించిన సుందర్ పిచాయ్ తన బాల్యం అంతా తమిళనాడు రాజధాని చెన్నైలోనే గ�
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI)కు చెందిన రెండు కంటైనర్ ట్రక్కులు (Container truck) బ్యాంకులకు డబ్బును తీసుకువెళ్తున్నాయి. ఒక్కోదాంట్లో రూ.535 కోట్లు ఉన్నాయి. ఇంతలో ఒక ట్రక్కు బ్రేకులు ఫెయిల్ (Breaks down) అయ్యాయి.
Lyca Productions | చెన్నైలోని ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్లో ఎన్ఫోర్స్మెంట్ విభాగం దాడులు నిర్వహిస్తున్నది. చిత్ర నిర్మాణ సంస్థకు చెందిని ఎనిమిది లొకేషన్లలో ఉదయం నుంచి అధికారుల బృందం తనిఖీలు న�
NEET | నీట్ (NEET) పరీక్ష సందర్భంగా ఒక వివాదం వెలుగుచూసింది. పరీక్ష రాసేందుకు వచ్చిన మహిళలతో బలవంతంగా లోదుస్తులు తొలగించినట్లు ఒక మహిళా జర్నలిస్ట్ ఆరోపించింది. తమిళనాడు రాజధాని చెన్నైలోని ఒక పరీక్షా కేంద్రం �
ఈ సాంకేతిక కాలంలో వినియోగదారులకు అందించే సేవలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ఇప్పటికే మార్కెట్లలోకి రకరకాల వెండింగ్ మెషీన్లు వచ్చాయి. ఈ కోవలోకి లిక్కర్ వెండింగ్ మెషీన్ చేరింది. తమిళనాడు రాజధాని చెన�
liquor dispensing machine | డబ్బు విత్ డ్రా (Money Withdraw) చేసుకునేందుకు ఏటీఎం (ATM) మెషీన్ల వద్దకు జనం పరుగులు తీయడం సర్వసాధారణమే. కానీ, చెన్నై (Chennai) లో మాత్రం మందుబాబులు ఏటీఎం ముందు క్యూ కట్టే రోజులు వచ్చేశాయి.
తిరుమలలో అతిధి గృహాన్ని నిర్మించి విరాళంగా ఇచ్చేందుకు ఓ సంస్థ రికార్డు స్థాయిలో చెల్లించింది. హెచ్వీడీసీలోని 493 గదుల అతిధి గృహం నిర్మాణానికి అధికారులు తిరుమలలోని రెవెన్యూ కార్యాలయంలో టెండర్లు నిర్వహ�
ఐసీసీ వన్డే ప్రపంచకప్ టోర్నీకి (ICC One Day World Cup) భారత్ (Bharath) ఆతిథ్యమివ్వనుంది. అక్టోబర్ 5న టోర్నీ ఆరంభమవుతుంది. ఫైనల్ సహా మొత్తం 46 మ్యాచ్లను 12 వేదికల్లో నిర్వహించనున్నారు.
ఆంధ్రప్రదేశ్లోని (Andhrapradesh) నెల్లూరు (Nellore) జిల్లా కావలి రైల్వేస్టేషన్లో (Kavali Railway station) రాజధాని ఎక్స్ప్రెస్కు ప్రమాదం తప్పింది. చెన్నై నుంచి ఢిల్లీ వెళ్తున్న రాజధాని ఎక్స్ప్రెస్ (Rajdhani express) రైలులోని బీ-5 బోగీ వద్ద