ఒక్క బటన్ నొక్కగానే నచ్చిన ఆహారం చేతికొస్తే ఎలా ఉంటుంది? బిర్యానీ ప్రియులకు చెన్నైలో అలాంటి సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది బాయి వీటు కళ్యాణం(బీవీకే) బిర్యానీ సర్వీసెస్.
ప్రస్తుతం పెరుగుతున్న రీతిలోనే సముద్ర మట్టాలు పెరిగితే 2100 నాటికి చెన్నై, కోల్కతా నగరాలు నీట మునుగుతాయని అమెరికాకు చెందిన జాతీయ వాతావరణ పరిశోధన కేంద్రం అధ్యయనంలో తేలింది.
Actor Prabhu | ప్రముఖ తమిళ (Tamil) నటుడు ప్రభు (Actor Prabhu ) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కడుపులో నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ఆయన్ని వెంటనే చెన్నై (chennai) లోని కొడంబక్కంలో గల మెడ్ వే ఆసుపత్రికి తరలించారు.
ఒక కాలేజీ లెక్చరర్ బిచ్చగాడిలా మారాడు. రోడ్డుపై వెళ్తున్న భార్యను హత్య చేసేందుకు ప్రయత్నించాడు. బ్లేడ్తో ఆమెపై దాడి చేశాడు. తప్పించుకున్న ఆమె ఆ బిచ్చగాడిని తన భర్తగా గుర్తించింది. పోలీసులకు ఫిర్యాదు చ
Viral News | మద్యం మత్తులో ఇద్దరు ఏఆర్ కానిస్టేబుళ్లు వీరంగం సృష్టించారు. వెజిటేరియన్ హోటల్ (vegetarian hotel)కి వెళ్లి నాన్వెజ్ కావాలంటూ సిబ్బందితో గొడవకు దిగారు. ఈ ఘటన చెన్నై (Chennai) శివారు తాంబరం (Tambaram) సమీపంలో గురువారం �
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో.. చిన్న ఉపగ్రహ వాహకనౌక ఎస్ఎస్ఎల్వీ-డీ2ని ప్రయోగించింది. ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లా సతీశ్ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసు
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నేడు చెన్నైలో పర్యటించనున్నారు. ఓ ప్రఖ్యాత సంస్థ నిర్వహిస్తున్న ‘2024 ఎన్నికలు – ఎవరు విజయం సాధిస్తారు’ అనే అంశంపై జరిగే చర్చలో ఆమె పాల్గొననున్నారు.
gold seized | ఇండియన్ కోస్ట్గార్డ్, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంజిలిజెన్స్ సంయుక్త ఆపరేషన్లో 18 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నాయి. చైన్నై తీరంలో సముద్రం అడుగు భాగం నుంచి రికవరీ చేశారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈ నెల 10న చెన్నైలో పర్యటించనున్నారు. ఓ ప్రఖ్యాత సంస్థ నిర్వహిస్తున్న ‘2024 ఎన్నికలు - ఎవరు విజయం సాధిస్తారు’ అనే అంశంపై జరిగే చర్చలో ఆమె పాల్గొననున్నారు.
Mlc Kavitha | బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈ నెల 10న చెన్నైలో పర్యటించనున్నారు. ఓ ప్రఖ్యాత సంస్థ నిర్వహిస్తున్న కార్యక్రమంలో ‘2024 ఎన్నికలు - ఎవరు విజయం సాధిస్తారు?’ అనే అంశంపై జరిగే చర్చ వేదికలో పాల్గొననున్నా�
హైదరాబాద్సహా దేశంలోని 7 ప్రధాన నగరాల్లో గత ఏడాది ఇండ్ల అమ్మకాలు భారీ ఎత్తున జరిగాయి. హైదరాబాద్, ముంబై, ఢిల్లీ-ఎన్సీఆర్, బెంగళూరు, చెన్నై, కోల్కతా, పుణెల్లో 2,15,000 యూనిట్లుగా నమోదయ్యాయి.