హైదరాబాద్సహా దేశంలోని 7 నగరాల్లో లీజులు రెట్టింపు న్యూఢిల్లీ, ఆగస్టు 18: ఆఫీస్ స్పేస్కు డిమాండ్ భారీగా పెరిగింది. నిరుడుతో పోల్చితే గత నెల కార్యాలయ స్థలాల లీజులు రెట్టింపునకుపైగా పెరిగాయి. హైదరాబాద్�
తమిళనాడు సీఎం స్టాలిన్ అభ్యంతరం హైదరాబాద్, ఆగస్టు 13 (నమస్తే తెలంగాణ): ఆంధ్రప్రదేశ్లో నిర్మించతలపెట్టిన రిజర్వాయర్లపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. సీఎం వైఎస్ జగన్మోహన
కొత్త జనరేషన్ సెల్యులర్ నెట్వర్క్ 5జీ సేవల్ని ప్రారంభించేందుకు ప్రధాన టెలికం కంపెనీలు సంసిద్ధమవుతున్నాయి. కేవలం వాయిస్ కాల్స్ను మాత్రమే అందించే ఫస్ట్ జనరేషన్ మొబైల్ సర్వీసుల్ని ప్రారంభించనప
చెన్నైలో ట్రాన్స్జెండర్స్ కోసమే ఓ భరతనాట్య శిక్షణాలయం ప్రారంభమైంది. సుప్రసిద్ధ గురువు షణ్ముగ సుందరం అక్కడ నృత్యశాస్ర్తాన్ని బోధిస్తారు. కేరళలోని శ్రీసత్యసాయి సేవా సంస్థ, సహోదరన్ అనే ఎన్జీవో కలిసి ఈ
ఆరు నగరాల్లోకెల్లా అత్యధిక డిమాండ్ ముంబై, జూలై 23: పలు కార్పొరేట్ సంస్థలు, స్టార్టప్లు తెలంగాణను కేంద్రంగా ఎంచుకుంటున్న నేపథ్యంలో హైదరాబాద్లో ఆఫీస్ స్పేస్కు భారీగా డిమాండ్ పెరుగుతున్నది. ఈ క్రమంల
ఈ నెల 28 నుంచి ఆగస్టు 10 వరకు చెన్నైలో జరిగే 44వ ఫైడ్ అంతర్జాతీయ చెస్ ఒలింపియాడ్ పోటీలకు హాజరు కావాల్సిందిగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావును తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆహ్వానించారు.
ప్రేమించిన బాలిక పెండ్లికి నిరాకరించిందని హైటెన్షన్ విద్యుత్ సరఫరా టవర్ ఎక్కాడో 19 ఏండ్ల యువకుడు. ఈ ఘటన తమిళనాడులోని తాంబరంలో చోటుచేసుకున్నది. దీంతో అక్కడ దాదాపు 2 గంటల పాటు హైడ్రామా నడిచింది. పోలీసులు
పనాజీ: గోవా కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఆ పార్టీ తమిళనాడు రాజధాని చెన్నైకి తరలించింది. శుక్రవారం అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత రాత్రి వేళ ఐదుగురు పార్టీ ఎమ్మెల్యేలను చైన్నైకి పంపింది. ప్రస్తుతం వారు అక�
టెక్ కంపెనీలో పని చేస్తూ బిజీగా ఉండే ఆ వ్యక్తి.. సెలవు దొరకగానే కుటుంబంతో సరదాగా గడిపేందుకు వచ్చాడు. భార్యాపిల్లలతో పాటు చెల్లెలు, ఆమె పిల్లలను కూడా తీసుకొని సినిమాకెళ్లాడు. సినిమా అయిపోయిన తర్వాత బయటకు వ
తమిళనాడులోని మదురై మీనాక్షి ఆలయంలో ఉన్న 24 ఏళ్ల పార్వతి అనే ఏనుగు కంటిశుక్లాలతో బాధపడుతోంది. పార్వతి ఎడమ కంటి చూపు దెబ్బతిన్నది. కాలక్రమేణా పరిస్థితి క్షీణించింది. పార్వతిని పరీక్షించేందుకు థాయ్�
చెన్నై: కదులుతున్న కారుపై చెట్టు కూలింది. దీంతో ఆ కారును డ్రైవింగ్ చేస్తున్న మహిళ మరణించింది. తమిళనాడు రాజధాని చెన్నైలో ఈ సంఘటన జరిగింది. శుక్రవారం చెన్నైలో భారీగా వర్షం కురిసింది. అయితే 57 ఏళ్ల మహిళ సాయంత
పర్యాటకులకు సముద్రంలో విహరించే అవకాశం కల్పిస్తున్న కార్డెలియా క్రూజ్ నౌక బుధవారం విశాఖపట్నం పోర్టుకు చేరుకొన్నది. దీంతో చాలా మంది పర్యాటకులు చెన్నైకి వెళ్లేందుకు టికెట్లు బుక్ చేసుకొన్నారు. కార్డె�