ప్రేమించిన బాలిక పెండ్లికి నిరాకరించిందని హైటెన్షన్ విద్యుత్ సరఫరా టవర్ ఎక్కాడో 19 ఏండ్ల యువకుడు. ఈ ఘటన తమిళనాడులోని తాంబరంలో చోటుచేసుకున్నది. దీంతో అక్కడ దాదాపు 2 గంటల పాటు హైడ్రామా నడిచింది. పోలీసులు
పనాజీ: గోవా కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఆ పార్టీ తమిళనాడు రాజధాని చెన్నైకి తరలించింది. శుక్రవారం అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత రాత్రి వేళ ఐదుగురు పార్టీ ఎమ్మెల్యేలను చైన్నైకి పంపింది. ప్రస్తుతం వారు అక�
టెక్ కంపెనీలో పని చేస్తూ బిజీగా ఉండే ఆ వ్యక్తి.. సెలవు దొరకగానే కుటుంబంతో సరదాగా గడిపేందుకు వచ్చాడు. భార్యాపిల్లలతో పాటు చెల్లెలు, ఆమె పిల్లలను కూడా తీసుకొని సినిమాకెళ్లాడు. సినిమా అయిపోయిన తర్వాత బయటకు వ
తమిళనాడులోని మదురై మీనాక్షి ఆలయంలో ఉన్న 24 ఏళ్ల పార్వతి అనే ఏనుగు కంటిశుక్లాలతో బాధపడుతోంది. పార్వతి ఎడమ కంటి చూపు దెబ్బతిన్నది. కాలక్రమేణా పరిస్థితి క్షీణించింది. పార్వతిని పరీక్షించేందుకు థాయ్�
చెన్నై: కదులుతున్న కారుపై చెట్టు కూలింది. దీంతో ఆ కారును డ్రైవింగ్ చేస్తున్న మహిళ మరణించింది. తమిళనాడు రాజధాని చెన్నైలో ఈ సంఘటన జరిగింది. శుక్రవారం చెన్నైలో భారీగా వర్షం కురిసింది. అయితే 57 ఏళ్ల మహిళ సాయంత
పర్యాటకులకు సముద్రంలో విహరించే అవకాశం కల్పిస్తున్న కార్డెలియా క్రూజ్ నౌక బుధవారం విశాఖపట్నం పోర్టుకు చేరుకొన్నది. దీంతో చాలా మంది పర్యాటకులు చెన్నైకి వెళ్లేందుకు టికెట్లు బుక్ చేసుకొన్నారు. కార్డె�
చెన్నై: ఒక కుటుంబంలోని నలుగురు వ్యక్తులు అనుమానాస్పదంగా మరణించారు. అయితే వారు ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. తమిళనాడు రాజధాని చెన్నైలో ఈ ఘటన జరిగింది. పొజిచలూరు ప్రాంతంలోని ఒక ఇం�
ఓ ఇంట్లో అంగరంగ వైభవంగా పెళ్లి ఏర్పాట్లు పూర్తయ్యాయి. బంధువులు, స్నేహితులంతా చేరుకున్నారు. అతిథులకు మంచి బిర్యానీతో డిన్నర్ ఆర్డర్ చేశారు. పెళ్లితంతు అంతా సవ్వంగానే సాగుతోంది. అయితే, ఇంతలో ఊహించని ఘ�
ఐపీఎల్లో డిఫెండింగ్ చాంపియన్ చెన్నైకి ముంబై దిమ్మతిరిగే ఝలక్ ఇచ్చింది. గత మ్యాచ్లో తమకు ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకుంటూ చెన్నై ప్లేఆఫ్స్ అవకాశాలను తుడిచిపెట్టింది.
చెన్నై : అసని తుఫాను ప్రభావంతో తమిళనాడులోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం రాజధాని చెన్నైలో భారీ వర్షాలు కురవడంతో రోడ్లను వరద నీరు ముంచెత్తింది. అలాగే కోయంబేడు, అన్నానగర్, చూలైమే�