పల్లెలు దేశానికి పట్టుకొమ్మలు. పల్లెలు పచ్చగా ఉంటేనే మనం సమృద్ధిగా, సంతోషంగా ఉంటాం. పల్లెకు పాటకు అవినాభావ సంబంధం ఉన్నది. పల్లె ప్రజల కాయకష్టం లోంచి పాట పుట్టింది.
పొద్దున్నే లేచిన మా అమ్మ పాత కుండల
పటికె బెల్లమేశి దాశిపెట్టినట్టు
నల్లటి కూరట్కెల
నాలుగు ఎర్ర మన్ను పెల్లలేశి
లోటెడు లీల్లు వోశి
గంటసేపు ఇంటి ఇడుపున
గడుపుమంటూ నానవెడ్తుండె
జానపద గేయాలను ఆలపిస్తూ భిచ్చుక వృత్తిలో జీవించే గాయకులు మన తరతరాల చరిత్రకు సాక్షీభూతంగా నిలుస్తున్నారు. చారిత్రక కథా గేయాలకు రక్షకులుగా సంఘానికి వీరు గొప్ప మేలు చేస్తున్నారు. ఈ వృత్తుల వారు మొదట భిచ్చక�
తెలుగులో తొలితరం అభ్యుదయ కవుల రచనల్లో మొదట దళిత స్పృహ కనిపించింది. కుసుమ ధర్మన్న, గుర్రం జాషువా లాంటివారు దళిత దృక్కోణానికి ప్రతీకలుగా, మార్గదర్శకంగా నిలిచినప్పటికీ... ఉద్యమాల నేపథ్యంలోంచి వచ్చిన దళిత స�
శాసనంలో కాకతీయ చక్రవర్తులైన ప్రోలరాజు, మహాదేవుడు, గణపతిదేవుల ప్రశంస ఉన్నది. ఆ తర్వాత కాయస్థరాజుల వంశానుక్రమం పేర్కొనబడింది. అందులో బ్రహ్మరాక్షస గంగయ గణపతిదేవ చక్రవర్తికి దక్షిణ భుజదండ (కుడిభుజం)గా ఉన్న�
‘There is no greater agony than bearing an untold story inside you.’ – Maya Angelou సాహిత్యంలో ఎన్నో ప్రక్రియలు. అన్నిటిలో కెల్లా విశిష్టమైనది కథాప్రక్రియ. సాహిత్యం మనిషి జీవితానికి అద్దంలాంటిదంటారు. జీవితంలోని సంఘటనలు, సందర్భాలు, సంఘర్షణలను, వేదనలను