తెలంగాణ సాహిత్యప్రస్థానం 14 దక్షిణ భారతంలో పుట్టిన మహా పురుషుల చరిత్రలు, దేశీయమైన ద్విపద ఛందస్సును తీసుకొని పాల్కుర్కి సోమన కావ్యాలను రచించాడు. ఆ విధంగా స్వతంత్రమైన దేశీయమైన అనువాదం కాని కావ్యాలను రచించ
నవలా రచయిత అంపశయ్య నవీన్ తన 8వ కథా సంపుటి ‘యానాంలో ఒక రోజు’ 80వ పుట్టినరోజున విడుదల చేశారు. కొన్నేండ్లుగా తన ప్రతి పుట్టినరోజునా ఒకటి, రెండు పుస్తకాలను వెలువరించడమే గాక, ఎవరైనా రచయిత(త్రి) రాసిన మొదటి నవలకు
కాకతీయుల కాలం అన్నిరంగాల్లో అభివృద్ధి చెందింది. రాజకీయంగా, సాంస్కృతికంగా, ఆధ్యాత్మికంగా, సాహిత్యరంగంలో విశేష కీర్తి ప్రతిష్టలను పొందింది. కాకతీయులు స్వయంగా అనేక ఆలయాలు కట్టించి శాసనాలు వేయించినారు. అం�
నిన్నటిదాకా అన్ని గూళ్లల్లో కిచకిచఏ చోట నుంచి వచ్చాయో రెక్కలున్న పక్షులురెక్కలు తొడిగిన పక్షులు అన్నీ ఆ చెట్టు కొమ్మలోనేఇక్కడే ఈ మహావృక్షంలో ఏదో ఒక మూలఇప్పుడు ఏదో వింత దృశ్యం కరాళ నృత్యంనిండైన వనంలో ఏ�
కృపణేన సమో దాతానభూతో నభవిష్యతిఅస్ప్రుశన్నేవ విత్తానియః పరేభ్యః ప్రయచ్ఛతి॥ కృపణుడు అనగా పిసినారి. పిసినారి కంటే మించిన దాత ఏ కాలంలోనూ ఇంకొకడు ఉండడు. ఎలా అంటే.. వాడు బతికినన్ని రోజులు ఖర్చు పెట్టకుండా, ధనా�
నిత్య వ్యవహారంలో ఇప్పటికీపల్లె ప్రాంతాల్లో కనిపించే, వినిపించే మాటల్లో, పాటల్లో, ఆటల్లో, సామెతల తరువాతి స్థానం పొడుపు కథలదే. భారతంలో యక్షుడిచే బంధింపబడిన తన సోదరులను బంధవిముక్తులను చేయటానికి ధర్మరాజు ‘�
పండితుడు బయలుదేరి శ్రీశైలం చేరుకునే సరికి బసవేశ్వరుడు లింగైక్యం చెందాడని తెలుస్తుంది. పండితుడు అక్కడే ఆగిపోయి అతడుకూడా లింగైక్యం చెందుతాడు. ఈ విధంగా మల్లికార్జున పండితుడు వేంగీ ప్రదేశంలో పుట్టినా తెల�
తెలంగాణలో జైనధర్మానికి సంబంధించిన అనేక దేవాలయాలు, జైనగురువుల విగ్రహ ప్రతిష్ఠాపనలు, జైనసంబంధ సాహిత్యం విస్తృతంగా వెలుగులోకి వచ్చింది. పశ్చిమ చాళుక్యుల కాలంలో జైనమతం విశేషంగా ఆదరణకు లోనైందున అనేక గొప్ప
మనలో ఉన్న ధైర్యాన్నిమనలో ఉన్న బలాన్నిఎప్పుడో ఎవరో లోనుండి తోడేశారుమనలో ఇంకేం మిగిలుందనిబతుకు పోరాటం చేస్తాం!ఇంకిపోయినా ఊరడం నేర్పేదాహం తీర్చే ప్రకృతి పాఠం నేర్వాలి! కొందరి గొప్పలకోసంఎన్నో జీవులు నలి�
రాజా రాక్షసశ్చైవశార్దూలాః తత్ర మంత్రిణఃగృధ్రాశ్చ సేవకాస్సర్వేయథా రాజా తథా ప్రజాః॥రాజు మంచివాడైతే మంత్రులు, సేవకులు, ప్రజలు మంచిగా ఉంటారు. ఉండటానికి ప్రయత్నిస్తారు. లేకపోతే కనీసం నటిస్తారు. రాజు నీతివర
బాలలకు మన సంస్కృతి, సంప్రదాయాలను, ఆచార వ్యవహారాలను వారసత్వంగా అందించేది సాహిత్యమే. ఈ సాహిత్యంలో పెద్దలు పిల్లలకోసం రాసే రచనలు, పిల్లల కోసం పిల్లలు రాసే రచనలుంటాయి. వేల ఏండ్ల కిందటినుంచే తెలుగు నేలలో మౌఖి�
గంగాధర మంత్రి వంశచరిత్ర తెలిపే కరీంనగర్ శాసనం విశేషమైంది. తెలుగు ప్రాంతాలను ఏకచ్ఛత్రాధిపత్యం కింద పాలించిన కాకతీయులు చక్కని పరిపాలనను అందించారు. వారి మంత్రులలో గంగాధర మంత్రి విశిష్టమైనవాడు. ఇతను కాకత
మాతృ దినోత్సవం కష్టాల కాడిని మోస్తూజోడి సరిజోడు అడుగులకుఅమ్మ.. ఒక ఆలంబనం!బరువు బాధ్యతలను చిలికి అలిసినాఅమృతాన్నే అందించేఅమ్మ.. ఒక పాల సముద్రం!కష్టాల కుంపటి బతుకులకుజాలిపడి మనసు కరిగేఅమ్మ.. ఒక మంచుపర్వతం!�