‘There is no greater agony than bearing an untold story inside you.’ – Maya Angelou సాహిత్యంలో ఎన్నో ప్రక్రియలు. అన్నిటిలో కెల్లా విశిష్టమైనది కథాప్రక్రియ. సాహిత్యం మనిషి జీవితానికి అద్దంలాంటిదంటారు. జీవితంలోని సంఘటనలు, సందర్భాలు, సంఘర్షణలను, వేదనలను
1946-48 మధ్యకాలంలో జరిగిన తెలంగాణ సాయుధ పోరాటాన్ని చిత్రిస్తూ 1980వ దశకంలో కూడా నవలలు వచ్చాయి. రచయితలు తమ చిన్ననాటి అనుభవాలు, జ్ఞాపకాల ఆనవాళ్లతో వారు ఈ నవలలను రాశారు.
ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మశ్రీ పురస్కారాలలో అవార్డు గ్రహీతగా నిలిచిన సకిన రామచంద్రయ్య తెలంగాణ ఆదివాసీ జానపద కళాకారుడు. ఆయన కోయల చరిత్ర కారుడు. ‘సమ్మక్క సారక్క’ పోరాట వీరగాథలను, కోయల ఇలవేల్
కాళేశ్వరం ప్రాజెక్టు తుదిదశకు చేరుకున్నది. ఈ నెల 23న మల్లన్నసాగర్ ప్రారంభంతో కాళేశ్వరంలో చివరి అంకం మహాద్భుతంగా ఆవిష్కృతం కానున్నది. కాళేశ్వరుడి పేరు పెట్టుకున్నందుకు అతి తక్కువ సమయంలోనే ప్రాజెక్టు ప�
తెలంగాణ చరిత్ర, శాసనాలపై పరిశోధనలు చేస్తూ ఆర్కియాలజీ విభాగంలో పని చేసిన పీవీ పరబ్రహ్మశాస్త్రి ఎన్నో కొత్త విషయాలను వెలుగులోకి తెచ్చాడు. శాతవాహనుల మొదటి రాజధాని కోటిలింగాల అని, సిముక శాతవాహనుడు ధూళికట్�
కాకతీయులు చేసినన్ని ప్రజోపయోగ నిర్మాణాలు మరే రాజవంశం వారు చేయలేదు. ఆ రాజుల అండతో సమస్త సామంతులు, వ్యాపారులు, ఇతరవర్గాల ప్రజలు కూడా తమ స్థాయికి తగిన విధంగా ఆయా నిర్మాణాలు, దానధర్మాలు నిర్వహించారు. వరంగల్ల�
‘చందమామ’ పత్రిక పేరు వినగానే నిన్నటితరం తెలుగు పిల్లలకే కాదు పెద్దలకు కూడా అనేక జ్ఞాపకాలు గుర్తుకొస్తాయి. అది ‘చందమామ’ గొప్ప తనం. పదమూడు భారతీయ భాషలతో పాటు కొంతకాలం సింహళ భాషలో, గిరిజన భాష అయిన ‘సంతాలి’ల�
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సాహితీవనంలో నిత్య సాహితీ కృషీవలుడు మడిపల్లి భద్రయ్య. కవి, గాయకులు, నటులు.. వెరసి బహుముఖ ప్రజ్ఞాశాలి భద్రయ్య. పౌరాణిక నాటకాలు, కవితలు, గీతాలతో,సాహిత్యంలో కళారంగంలో, సమాజ సేవలో ఐదు దశ
వనపర్తి సంస్థాన ప్రభువుల్లో బహరీ గోపాలరాయుడు ప్రసిద్ధుడు. ‘బహరీ’ అనేది బిరుదనామం. ఆయన ‘రామచంద్రోదయం’ అనే శ్లేషకావ్యాన్ని, ‘శృంగార మంజరి’ అనే నాటకాన్ని సంస్కృతంలో రచించాడు. ఆయనకు ‘షట్దర్శనీ వల్లభుడు’ �
ఋషుల ప్రార్థనను మన్నించి వేటకు వచ్చిన దుష్యంతుడు కణ్వుని ఆశ్రమానికి రావడం, శకుంతల తన స్నేహితురాళ్లు అనసూయ, ప్రియంవదలతో కలిసి పూలచెట్లకు నీళ్లు పోయడం, దుష్యంతుడు చెట్టుచాటున ఉండి చూడటం.. వారి మాటలు వినడం,
పల్లెలిప్పుడు పచ్చని కొంగునుధరించినట్లు పరవశించి పోతున్నయి.తెలంగాణం అంతా ఆకుపచ్చని తోరణాలతోఅలంకరించినట్లు ముస్తాబవుతుంది.హరితహారం ఇపుడు తెలంగాణ తల్లిమెడలో పచ్చలహారం. ప్రకృతి అంతా ఆకుపచ్చని అమ్మలా �
తెలంగాణ సాహిత్యప్రస్థానం15 చక్రపాణి రంగనాథుడు వీరశైవ కవి. పాల్కుర్కి సోమన సమకాలికుడు. క్రీ.శ. 13వ శతాబ్ది వాడు. ‘ఈ కవి మొదట వైష్ణవుడిగా ఉన్నాడని, శ్రీశైల ప్రాంతానికి వెళ్లి కూడా మల్లికార్జునుడిని దర్శించక ప