కాచిగూడ : మైనర్ బాలికను మాయమాటలతో మోసగించిన కేసులో ఓ యువకున్ని కాచిగూడ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఇన్స్పెక్టర్ హబీబుల్లాఖాన్ తెలిపిన వివరాల ప్రకారం దూద్బౌలి ప్రాంతానికి చెందిన హ
కాచిగూడ : మాయమాటలతో ఓ యువకుడు మైనర్ బాలికను బెదిరించి రూ.40 వేల రూపాయలను వసూలు చేశాడు. ఈ సంఘటన కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ హబీబుల్లాఖాన్ తెలిపిన వివరాల ప్రకారం కాచిగూడ డి�
ముంబై : అహ్మదాబాద్ పోలీస్ కమిషనర్గా చెప్పుకుంటూ ఓ సబ్ఇన్స్పెక్టర్ను రూ 15,000కు మోసగించిన వ్యక్తి ఉదంతం వెలుగుచూసింది. మహారాష్ట్రలోని పుణే జిల్లాలో పింప్రి చించ్వాద్ ప్రాంతంలో అక్రమ ఆయుధ వ�
ముంబై : మీ సమస్యలు తీర్చేందుకు ప్రార్ధనలు చేస్తామంటూ మహిళల ఇండ్లలోకి చొరబడి నగదు, నగలతో ఉడాయించిన ఇద్దరు వ్యక్తులను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. తమకు తాము దేవుడి అవతారంగా చెప్పు�
పుణే : భారత వాయుసేన(ఐఏఎఫ్)లో ఉద్యోగం ఇప్పిస్తామని ఓ యువకుడిని రూ 6 లక్షలకు మోసగించిన ముగ్గురు నిందితులపై పింప్రి చించ్వాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఐఏఎఫ్ లోగోతో కూడిన నకిలీ జాయినింగ్ లెటర�
న్యూయార్క్ : కూతురి భవిష్యత్ను పణంగా పెట్టిన అమెరికన్ ఆంటీ మాస్టర్ స్కెచ్ వేసి అడ్డంగా బుక్ అయింది . లౌరా అనే 48 ఏండ్ల మహిళ తన 22 ఏండ్ల కూతురు లౌరెన్ పేరుతో యూనివర్సిటీలో జాయిన్ కావడంతో పాటు రుణాల�
Crime news | మైనార్టీ సంక్షేమ శాఖ నుంచి లోన్ వచ్చిందని చెప్పి ఓ మహిళ వద్ద డబ్బులు, బంగారం తీసుకుని గుర్తు తెలియని వ్యక్తి ఊడాయించిన సంఘటన యాదగిరిగుట్ట మండలం చిన్న కందుకూరు గ్రామంలో శనివారం సాయంత్రం చోటు చేసుకు�
Shilpa Choudhary | కిట్టీ పార్టీల పేరుతో సెలెబ్రిటీలకు టోపీ పెట్టి కోట్లు కొల్లగొట్టిన శిల్పా చౌదరి పోలీసు కస్టడీ పొడిగించాలనే పిటిషన్పై వాదనలు పూర్తయ్యాయి.
సికింద్రాబాద్ : సాబూ కార్స్ సంస్థ వర్కింగ్ డైరెక్టర్ ప్రశాంత్ సాబూపై కార్కానా పోలీస్ స్టేషన్లో చీటింగ్ కేసు నమోదు కాగా బుధవారం నిందితుడిని అదుపులోకి తీసుకొని రిమాండ్కు తరలించారు. సీఐ రవీందర్ క�
పరిగి టౌన్ : పెళ్లి పేరుతో అమాయక మాటలు చెప్పి అమ్మాయిని మోసగించిన వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపినట్లు ఎస్సై విఠల్రెడ్డి తెలిపారు. మండల పరిధిలోని చిట్యాల్ గ్రామానికి చెందిన ముక్తాల మహేందర్ �
న్యూఢిల్లీ : ఝాన్సీ ఎంపీ అనురాగ్ శర్మను మోసం చేసిన కేసులో ఆర్ధిక నేరాల విభాగం (ఈడబ్ల్యూఎస్) ఢిల్లీకి చెందిన నిందితుడిని అరెస్ట్ చేసింది. ఢిల్లీకి చెందిన 750 గజాల స్ధలం విక్రయానికి సంబంధించి ఎంపీ అనుర�
వెంగళరావునగర్ : అతను బీటెక్ చదివాడు..మోసాలు చేయడంలో మాత్రం హైటెక్ స్థాయిలో ఆరితేరాడు..రాత్రి వేళల్లో బ్యాంకు ఏటీఎం డిపాజిట్ సెంటర్ల వద్ద కు వచ్చే అమాయకులైన ఖాతాదారులను బురిడీ కొట్టించి డబ్బులు దండుకొ