న్యూఢిల్లీ : ఝాన్సీ ఎంపీ అనురాగ్ శర్మను మోసం చేసిన కేసులో ఆర్ధిక నేరాల విభాగం (ఈడబ్ల్యూఎస్) ఢిల్లీకి చెందిన నిందితుడిని అరెస్ట్ చేసింది. ఢిల్లీకి చెందిన 750 గజాల స్ధలం విక్రయానికి సంబంధించి ఎంపీ అనుర�
వెంగళరావునగర్ : అతను బీటెక్ చదివాడు..మోసాలు చేయడంలో మాత్రం హైటెక్ స్థాయిలో ఆరితేరాడు..రాత్రి వేళల్లో బ్యాంకు ఏటీఎం డిపాజిట్ సెంటర్ల వద్ద కు వచ్చే అమాయకులైన ఖాతాదారులను బురిడీ కొట్టించి డబ్బులు దండుకొ
వైరా: వైరాలోని వ్యవసాయ మార్కెట్యార్డు వద్ద ఉన్న ఇండియన్ ఆయిల్ పెట్రోల్బంక్లో జరిగిన మోసానికి సంబంధించి ఆరుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పెట్రోల్బంక్ పంపుల్లో మైక్రో చిప్లు అమర్చి మోసాలకు పా
కోలీవుడ్ హీరో ఆర్య (Arya)పై శ్రీలంకన్ మహిళ ఛీటింగ్ కేసు (cheating case)పెట్టినట్టు ఓ వార్త ఇపుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ వ్యవహారంపై చెన్నై పోలీసులు ఆర్యను ప్రశ్నించినట్టు సమాచారం.
కుత్బుల్లాపూర్,ఆగస్టు: ఓల్ఎక్స్లో బైక్ కొనుగోలుపై వచ్చిన ప్రకటన చూసి ఓ యువకుడు తన నగదును ఆన్లైన్ ద్వారా పంపడంతో మోసపోయిన సంఘటన పేట్ బషీరాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో మంగళవారం చోటు చేసుకుంది. పోలీసుల�
కుత్బుల్లాపూర్, ఆగస్టు: ఫేస్బుక్లో ద్విచక్రవాహనం కొనుగోలుకు సిద్ధంగా ఉందని ప్రకటన చూసిన ఓ వ్యక్తి తన ఖాతా నుంచి డబ్బులు పంపి చివరకు మోసపోయాడు.పేట్ బషీరాబాద్ పోలీసు స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకున్న�
బెంగళూర్ : ఆర్థిక వ్యవహారాలపై ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. బెంగళూర్కు చెందిన 38 ఏండ్ల స్కూల్ టీచర్కు సైబర్ నేరగాళ్లు ఏకంగా రూ లక్షకు టోకరా వేశారు. 1947లో ముద్ర�
బుల్లితెర యాంకర్ శ్యామల భర్త నర్సింహారెడ్డిని రాయదుర్గం పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనపై చీటింగ్ కేసు నమోదైంది. బాధితురాలి ఫిర్యాదుమేరకు రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేశారు. తన దగ్గర విడతల వారీగా కోట�
న్యూఢిల్లీ : పదిహేనేండ్లుగా వేరుగా ఉంటున్న భార్య సంతకం ఫోర్జరీ చేయడంతో పాటు నకిలీ డాక్యుమెంట్లతో రూ 2.9 కోట్ల రుణాలను పొంది ఎగవేతకు పాల్పడిన డాక్టర్ను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. యూపీలోని వైశాలికి చ