GSR Infra | పెట్టిన పెట్టుబడికి రెట్టింపు లాభం ఇస్తామంటూ నమ్మించి రూ.1.2కోట్లను తీసుకుని మోసం చేసిన నిర్మాణ సంస్థపై జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్లో చీటింగ్ కేసు(Cheating case) నమోదయింది.
Hardik Pandya: హార్దిక్ పాండ్యా, కృణాల్ పాండ్యాల సవతి సోదరుడు వైభవ్ పాండ్యాను ముంబై పోలీసులు అరెస్టు చేశారు. ఆ ఇద్దరు క్రికెటర్ల వద్ద 4.3 కోట్ల చీటింగ్కు పాల్పడినట్లు వైభవ్పై ఫిర్యాదు నమోదు అయ్యింది.
Cheating case | స్బుక్లో పరిచయం అయిన యువతిని పెళ్లి పేరుతో మోసం చేసి ముఖం చాటేసిన వ్యక్తిపై జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్లో చీటింగ్ కేసు(Cheating case) నమోదయింది.
ఆభరణాల సంస్థ నిర్వాహకుడిని నమ్మించి.. మోసం చేసిన వ్యక్తులపై ఫిలింనగర్ పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. మెహిదీపట్నంలో నివాసముంటున్న సయ్యద్ సలీముద్దీన్ షేక్పేట సమీపంలోని ద్�
‘న్యాయమూర్తిగా సుదీర్ఘ కాలం అందించిన సేవలకు సరైన గుర్తింపు ఇప్పిస్తాం..’, ‘అమెరికాలో స్థిరపడిన మీ పిల్లల భవిష్యత్తుకు ఉపయోగపడే పనులు చేయిస్తాం..’, ‘ కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి బాండ్ల రూపంలో విరాళ�
Cheater | అతడు చిన్న వయసులోనే ఆర్మీలో ఉద్యోగం సంపాదించాడు. వచ్చే జీతంతో తృప్తిపడకుండా మోసాల బాటపట్టాడు. రెండు చీటింగ్ కేసులలో అతడు నిందితుడిగా తేలడంతో ఆర్మీ అధికారులు ఉద్యోగం నుంచి తొలగించారు. అనంతరం జైలుకు
కర్ణాటకలోని గోకక్ నియోజకవర్గ ఎమ్మెల్యే రమేశ్ జార్కిహోళిపై చీటింగ్ కేసు నమోదైంది. బ్యాంకుకు రూ.439 కోట్లు చెల్లించకుండా ఎగవేసిందకు జార్కిహోళితోపాటు మరికొందరిపై వీవీ పురం పోలీసులు కేసు నమోదు చేశారు.
Sreesanth: మాజీ క్రికెటర్ శ్రీశాంత్పై చీటింగ్ కేసు నమోదు అయ్యింది. శ్రీశాంత్తో పాటు మరో ఇద్దరిపై ఆ కేసు బుక్కైంది. కేరళలోని కన్నూరు జిల్లాకు చెందిన సారీశ్ గోపాలన్ అనే వ్యక్తి ఆ కేసును ఫైల్ చేశాడు.
ఆదిలాబాద్ జిల్లా మావల మండలంలోని బట్టిసావర్గాం పంచాయతీ పరిధిలో రెండు ప్లాట్ల విషయమై బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్పై ఆదిలాబాద్ టూ టౌన్ పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది.
MLA Rathod Bapurao | ఒకే భూమిని ఇద్దరు వ్యక్తులకు విక్రయించినందుకు బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు((Boath MLA Rathod Bapu rao)పై ఆదిలాబాద్ వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే..ఎమ్మెల్యే 2012లో ఆదిలాబాద్ సమీపంలోని బట�