శామీర్పేట ఎస్ఐ ఏసీబీకి చిక్కారు. ఏసీబీ అధికారుల కథనం ప్రకారం... పరశురామ్ శామీర్పేట ఠాణాలో ఎస్ఐగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇటీవల ఇద్దరు వ్యక్తులపై చీటింగ్ కేసు నమోదైంది.
Puja Khedkar | తప్పుడు ధ్రువపత్రాలు సమర్పించి ఉద్యోగం సంపాదించిన వ్యవహారంలో ఆ మధ్య మాజీ ప్రొబేషనరీ ఐఏఎస్ అధికారిణి పూజా ఖేడ్కర్ (Puja Khedkar) పేరు మీడియాలో చక్కర్లు కొట్టింది. ఆమెపై యూపీఎస్సీ (UPSC) క్రిమినల్ కేసు (Criminal case) న
Manikrao Kokate | మోసం కేసులో మహారాష్ట్ర వ్యవసాయ మంత్రి, ఎన్సీపీ నేత మాణిక్రావ్ కోకాటేకు నాసిక్ కోర్టు రెండేళ్లు జైలు శిక్ష విధించింది. అయితే కోర్టు తనకు బెయిల్ మంజూరు చేసిందని, ఈ తీర్పుపై హైకోర్టును ఆశ్రయిస్తాన�
చాకలి ఐలమ్మ జిల్లా మహిళా సమాఖ్యలో నిధుల గోల్మాల్పై 32 మందిపై చీటింగ్ కేసు నమోదైంది. జనగామ మండలంలోని వెంకిర్యాల గ్రామంలో ఆగస్టు 24వ తేదీన నాలుగెకరాల భూమిని రూ.2.35 కోట్లతో మార్కెట్ రేటు కన్నా అధిక ధరకు కొన�
ఓ మహిళను పెండ్లి చేసుకుంటానని చెప్పి ఆమెతో సహజీవనం చేస్తూ రూ.20 లక్షల మేర మోసం చేసిన ఆరోపణపై సినీ నటుడు శ్రీతేజ్మీద కూకట్పల్లి పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది.
Gautam Gambhir | భారత క్రికెట్ జట్టు కోచ్ గౌతమ్ గంభీర్పై చీటింగ్ కేసును తిరిగి తెరవాలంటూ సెషన్స్ కోర్టు ఇచ్చిన ఆదేశాలపై ఢిల్లీ హైకోర్టు సోమవారం స్టే విధించింది. ఛీటింగ్ కేసు నుంచి తనను డిశ్చార్జ్ చేస్తూ ట్రయల్ �
బూటకపు హామీలతో ప్రజలను మోసం చేసిన సీఎం రేవంత్రెడ్డిపై చీటింగ్ కేసు నమోదు చేయాలని మాజీ మంత్రి జోగు రామన్న డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన ఆదిలాబాద్ ఎస్పీ గౌష్ ఆలంను కలిసి ఫిర్యాదు చేశారు. బీఆర్ఎస్ వర�
బీజేపీ టికెట్ ఇప్పిస్తానని నమ్మించి మహిళ నుంచి రూ.2 కోట్లు తీసుకుని మోసం చేసిన కేసులో కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి సోదరుడు గోపాల్జోషిని బెంగళూరు పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు.
తాను బతికుండగానే చనిపోయినట్లు ధ్రువీకరించి తన పేరిట ఉన్న భూమిని మరొకరికి పట్టా మార్పిడి చేశారని ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు తహసీల్దార్ కోమితో పాటు మరో నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Cheating case | ట్ బషీరాబాద్ పోలీస్స్టేషన్లో(Pet Basheerabad) ఓ వ్యక్తి వద్ద డబ్బులు తీసుకొని చీటింగ్ చేసిన(Cheating case) సంఘటనలో మహిళపై కేసు నమోదైన సంఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది.
నేర నియంత్రణలో భాగంగా నంబర్ ప్లేట్ లేకుండా తిరిగే వాహనాలపై ప్రత్యేక దృష్టి సారించి వాటిపై చీటింగ్ కేసులు నమోదు చేయాలని నల్లగొండ ఎస్పీ శరత్చంద్ర పవార్ తెలిపారు.
స్థలం విక్రయం పేరుతో విశ్రాంత ఎస్ఐని నమ్మించి మోసం చేసిన రియల్ ఎస్టేట్ సంస్థ ఎండీతో సహా నలుగురిపై ఫిలింనగర్ పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. నేరేడ్మెట్లోని ఈస్ట్ కాకతీయ
ఉత్తరా ఖండ్లోని తెహ్రీ జల విద్యుత్తు ప్రాజెక్టుకు సంబంధించిన వివాదంలో కేంద్ర మాజీ మంత్రి, ఏపీ బీజేపీ సీనియర్ నేత కావూరి సాంబశివరావు కుమారుడు భాస్కర్రావు, సినీ నటుడు తొట్టెంపూడి వేణు తదితరులపై హైదరా�