AAP MLA Arrested | గుజరాత్కు చెందిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎమ్మెల్యేను పోలీసులు అరెస్ట్ చేశారు. హత్యాయత్నంతోపాటు పలు సెక్షన్ల కింద ఆయనపై కేసు నమోదు చేశారు. ఆప్ ఎమ్మెల్యే అరెస్ట్ నేపథ్యంలో ఆయన నియోజకవర్గంలో ఉద�
Online Transfers: ఆన్లైన్ ట్రాన్స్ఫర్లపై ఛార్జీలను మార్చారు. ఐఎంపీఎస్ లావాదేవీలపై ఇవాళ్టి నుంచి కొత్త ఛార్జీలను అమలు చేస్తున్నారు. ఐఎంపీఎస్ లావాదేవీల్లో అమౌంట్ను బట్టి రూ.2.5 నుంచి రూ.15 వరకు ఛార్జీలు వస
ప్రభుత్వరంగ సంస్థ కెనరా బ్యాంక్ తన ఖాతాదారులకు శుభవార్తను అందించింది. కనీస నగదు నిల్వలు లేని అన్ని రకాల ఎస్బీ ఖాతాలపై విధించే చార్జీలను పూర్తిగా ఎత్తివేస్తున్నట్టు ప్రకటించింది.
schoolgirls exploitation | స్కూల్ బాలికలను ఆకట్టుకుని వారిని లైంగికంగా వేధించడంతో పాటు బ్లాక్మెయిల్ చేసి బలవంతంగా మత మార్పిడి చేస్తున్నట్లు కొన్ని కుటుంబాలు ఆరోపించాయి. దీంతో స్థానికులు నిరసనలు చేపట్టారు. బంద్ పా�
బతుకమ్మ, దసరాకు సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకు టీజీఎస్ఆర్టీసీ షాక్ ఇచ్చింది. స్పెషల్ బస్సులు ఏర్పాటుచేశామని గొప్పగా ప్రకటించిన సంస్థ.. పెంచిన చార్జీల విషయాన్ని రహస్యంగా ఉంచింది.
విద్యుత్తు బిల్లులను ఆన్లైన్లో చెల్లించడం వల్ల పడే చార్జీల భా రాన్ని తిరిగి వినియోగదారులపై మో పేందుకు విద్యుత్తు పంపిణీ సంస్థ (డిస్కం)లు సిద్ధమవుతున్నాయి. ఆ మొ త్తాన్ని వినియోగదారుల నుంచి ముక్కుపిండ�
HDFC Bank Credit Card | హెచ్డీఎఫ్సీ బ్యాంకు తన క్రెడిట్ కార్డులతో రెంట్ చెల్లింపులపై ఒకశాతం ఫీజు వసూలు చేయాలని నిర్ణయించింది. అలాగే ఫ్యుయల్ వినియోగం, యుటిలిటీ లావాదేవీలకూ పరిమితి విధించింది. ఈ మార్పులు ఆగస్టు ఒకటో తే�
సామాజిన మాధ్యమం ఎక్స్ యూజర్లకు ఎలాన్ మస్క్ (Elon Musk) మరోసారి షాకివ్వనున్నారు. కొత్తగా ఎక్స్ అకౌంట్ తీసుకునేవారు (X New Users) డబ్బు చెల్లించాల్సిందేనని స్పష్టం చేశారు.
ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ).. వివిధ డెబిట్ కార్డుల వార్షిక మెయింటేనెన్స్ చార్జీలను పెంచింది. ఏప్రిల్ 1 నుంచి పెరిగిన చార్జీలు అమల్లోకి రానున్నాయి.
వినియోగదారులకు కొత్తగా అందుబాటులోకి తెచ్చిన 5జీ సేవలపై.. 4జీతో పోలిస్తే మరో 10 శాతం అదనపు చార్జీలను వసూలు చేసేందుకు టెలికం కంపెనీలు సిద్ధమవుతున్నాయి. అంతేకాకుండా వచ్చే ఆర్థిక సంవత్సరం క్యూ2లో (జూలై-సెప్టెం�
ITR Filing | ఆదాయం పన్నువిభాగం వెబ్సైట్ ద్వారా ఐటీఆర్ ఫైలింగ్ ఉచితం. చార్టర్డ్ అకౌంటెంట్ లేదా థర్డ్ పార్టీ వెబ్సైట్ల ద్వారా ఫైల్ చేస్తే.. ఆదాయాన్ని బట్టి చార్జీలు చెల్లించాల్సిందే..
Param Bir Singh | మహారాష్ట్రలో అధికారంలో ఉన్న ఏక్నాథ్ షిండే ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మాజీ పోలీస్ చీఫ్ పరమ్ బీర్ సింగ్ (Param Bir Singh) పై నమోదైన అన్ని కేసులను ఎత్తివేసింది. అలాగే సస్పెన్షన్ ఆర్డర్ను రద్దు �
ఓ ఖాతాదారుడికి డెబిట్ కార్డు జారీ చేయకుండానే, అతడి అకౌంట్ నుంచి చార్జిల కింద రూ.590 యాక్సిస్ బ్యాంక్ వసూలు చేసింది. తార్నాకలోని హనుమాన్నగర్కు చెందిన కెవిన్ సుకీర్తి యాక్సిస్ బ్యాంకులో సేవింగ్ ఖా�
అటవీ శాఖ అధికారులు ఆ గ్రామానికి వెళ్లారు. ఖడ్గమృగాన్ని అదుపు చేసేందుకు ప్రయత్నించారు. అది వారిపై దాడి చేసింది. ఈ సంఘటనలో డివిజనల్ అటవీ అధికారి సుశీల్ కుమార్ ఠాకూరియా, మరో అధికారి గాయపడ్డారు.
ఇక్కడ కనిపిస్తున్న రైతు పేరు హలావత్ బీక్యా. మోతె మండలం బీక్యాతండా. తండాలో ఈయనకు ఐదెకరాల భూమి ఉన్నది. తెలంగాణ రాష్ట్రం రాక ముందు వ్యవసాయం చేయడానికి చాలా కష్టాలు పడ్డాడు. బాయికాడనే రాత్రి పడుకొని కరంటు ఎప్