శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు నుంచి రాకపోకలు సాగించే ప్రీపెయిడ్ మోటర్ క్యాబ్లు, ట్యాక్సీల చార్జీలు పెంచుతూ మంగళవారం ప్రభుత్వం జీవో జారీ చేసింది.
మీరు నేషనల్ పెన్షన్ సిస్టం (ఎన్పీఎస్) మదుపరా? అయితే మీ ఎన్పీఎస్ ఖాతాపై ఎంత చార్జీలు పడుతున్నాయి.. వాటిని ఎలా వసూలు చేసుకుంటున్నారు.. అన్నది తెలుసుకోవాల్సిందే. ఎన్పీఎస్ పథకం నిబంధనల ప్రకారం మూడు రక�
జీఎస్టీ అదనపు కమిషనర్ బొల్లినేని గాంధీపై సస్పెన్షన్ వేటు పడింది. ఆయనను సస్పెండ్ చేస్తూ కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. జీఎస్టీ కేసులను మ్యానేజ్ చేస్తానని �
రాష్ట్ర జీవి త బీమా సంస్థలో చేసిన మూడు పాలసీలు మెచ్యూరిటీ కావడంతో డబ్బుల విడుదలకు కావాల్సిన డాక్యుమెం ట్లు ఇచ్చేందుకు లంచం డిమాండ్ చేసిన ఎంఈవో, ఉ పాధ్యాయుడు పట్టుబడిన ఘటన నాగర్కర్నూల్ జి ల్లాలో చోటు �
చికిత్స, సేవల పేరుతో రోగి నుంచి భారీగా వసూలు చేసిన దవాఖానకు హైదరాబాద్ వినియోగదారుల కమిషన్-1 భారీ జరిమానా విధించింది. అధిక చార్జీలపై మలక్పేటలోని మెట్రోక్యూర్ దవాఖానకు మొట్టికాయలు వేసింది. ఈ కేసును హై�
డిజిటల్ పేమెంట్స్పై చార్జీల వసూలు ప్రతిపాదనలకు వ్యతిరేకంగా కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్, ఆర్బీఐలకు లేఖ రాశమాని ఛాంబర్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ (సీటీఐ) చైర్మన్ బ్రిజేష్ గోయ
ప్రచారం: ఏటీఎంలో నెలలో నాలుగు లావాదేవీలు దాటితే ఆపై జరిపే ప్రతీ లావాదేవీకి రూ. 150 చార్జీ విధిస్తారు. దీనిపై రూ. 23 సేవా రుసుమును కూడా అదనంగా చెల్లించాలి. మొత్తంగా రూ. 173 కట్టాల్సి ఉంటుంది. బ్యాంకులో జరిపే ప్రతీ �
బీసీ సమస్యలపై 47 ఏండ్లుగా పోరాటం చేస్తున్న జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్యపై కొంతమంది బురద చల్లటం అవివేకమైన చర్య అని 20 ఉద్యోగ సంఘాలు, 28 బీసీ సంఘాలు, 36 కుల సంఘాల నాయకులు
ప్రధాని మోదీ సొంత రాష్ట్రం. అవినీతి అంటేనే తమకు తెలియదని, లంచాలు లేని పాలన అందిస్తామని గొప్పలు చెప్పుకొనే బీజేపీ అధికారంలో ఉన్న గుజరాత్లో సాక్షాత్తూ సీఎం భూపేంద్ర పటేల్ పర్సనల్
అభివృద్ధిలో ముందున్నామంటూ గొప్పలు చెప్పుకొనే బీజేపీ పాలిత రాష్ట్రమైన గుజరాత్లో అక్కడి రాష్ట్ర ప్రభుత్వం గడచిన ఐదునెలల్లో నాలుగుసార్లు ప్రజలపై విద్యుత్తు చార్జీల భారం మోపింది. తాజా పెంపుతో ఫ్యూయల్ �
గృహ, వాణిజ్య, పారిశ్రామిక రంగాలకు 24 గంటలపాటు నిరంతర విద్యుత్తు.. వ్యవసాయానికి రోజంతా ఉచిత కరెంటు.. విద్యుత్తు సంస్థల బలోపేతం.. వేసవి తాకిడిని ముందే గుర్తించి ముందు జాగ్రత్త చర్యలు.. హేతుబద్ధమైన శ్లాబులు.. ని�