బీజేపీ అధికారంలో ఉన్న రాష్ర్టాల్లోనే విద్యుత్తు చార్జీలు ఎక్కువగా ఉన్నాయని రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ ఆరోపించారు. అధిక విద్యుత్తు చార్జీల వసూలులో కాంగ్రెస్ పాలి�
మెరుగైన సేవలను అందించే క్రమంలో తప్పనిసరి పరిస్థితుల్లో విద్యుత్తు టారిఫ్ను పెంచుతున్నామని దక్షిణ తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్) అధికారులు తెలిపారు. కేంద్రం అనుసరిస్తున్న విధ
న్యూఢిల్లీ: రైలు ప్రయాణం రానున్న రోజుల్లో మరింత భారం కానున్నది. నవీకరించిన లేదా భవిష్యత్తులో నవీకరించే స్టేషన్లలో రైలు ఎక్కినా, దిగినా ప్రయాణికులపై అదనపు చార్జీ విధించాలని రైల్వేశాఖ భావిస్తున్నది. టిక�
బాజిరెడ్డి గోవర్దన్ | టీఎస్ఆర్టీసీ చైర్మన్గా నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్ బాధ్యతలు స్వీకరించారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ హైదరాబాద్లోని బస్భవన్లో బాధ్యతలు చేపట్టారు.
రేపటి నుంచే అమల్లోకి న్యూఢిల్లీ, జూన్ 29: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ.. జూలై 1 (గురువారం) నుంచి కొత్త చార్జీలను అమల్లోకి తెస్తున్నది. ఈ మేరకు మంగళవారం బ్యాంక్ తెలియజేసింది. పరిమితికి మించి నగదున
న్యూఢిల్లీ : దేశీ, అంతర్జాతీయ విమాన ప్రయాణీకులు చెల్లించే విమానయాన భద్రతా రుసుం (ఏఎస్ఎఫ్) పెరగనుండటంతో వచ్చే నెల నుంచి విమాన చార్జీలు భారం కానున్నాయి. ప్రస్తుతం దేశీయ విమాన ప్రయాణీకులు చెల్లిస్తున్న ఏ�
న్యూఢిల్లీ:ఇంతకుముందు నెట్వర్క్ విస్తరణకు చార్జీలు పెంచడం తప్పనిసరని దేశీయ టెలికం సంస్థలు వాదించేవి. పరిశ్రమ మనుగడ సాధించడానికి చార్జీల పెంపు అనివార్యం అని రేపోమాపో చార్జీలు పెంచుతామని ప్రకటనలు చ�